Boat Crash: నదిలో బోటు బోల్తా.. ఘటన సమయంలో బోటులో 16 మంది..
- గురువారం అర్థరాత్రి పడవ బోల్తా.
- బీహార్ లోని సరన్ జిల్లా సోన్పూర్లో ఘటన.
- ఆ సమయంలో పడవలో 16 మంది ఉన్నారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boat Crash: బీహార్ లోని సరన్ జిల్లా సోన్పూర్లో గురువారం అర్థరాత్రి పడవ బోల్తా పడటంతో నలుగురు గల్లంతయ్యారు. హైటెన్షన్ లైన్ తగిలి ఇద్దరు వ్యక్తులు కాలిపోయారు. వారికి ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. బోటులోని ఓ ప్రయాణికుడు మొండిగా వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బోటులోని చాలా మంది వ్యక్తులు సోన్పూర్ నుండి పనులు ముగించుకొని తమ గ్రామానికి తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో పడవలో 16 మంది ఉన్నారు. ఇక పహెల్జా పుర్వారీ తోలాకు చెందిన వ్యక్తి కూడా పడవలో ఉన్నట్లు చెబుతున్నారు. దారిలో తనని దింపమని బోటు నడిపే వ్యక్తిని అడిగాడు.
Stock Market : సరికొత్త రికార్డు సృష్టించిన స్టాక్ మార్కెట్
Also Read
- Aryavir Sehwag: తండ్రిని మించిన కొడుకు.. సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ బ్యాటింగ్ స్టైల్ చూశారా?
- Ambati Rambabu: నన్ను కేసులతో బెదిరించాలనుకుంటే బెదిరేవారు ఎవరూ లేరు.. అంబటి సంచలన వ్యాఖ్యలు
- Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
- Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
పడవలో ఉన్న ఒక వ్యక్తి తనని ఆ కుగ్రామంలో దింపమని కోరడంతో పడవ ముందుకు కదిలి ఆ కుగ్రామానికి చేరుకుంది. నావికుడు అక్కడ నుంచి హైటెన్షన్ విద్యుత్ తీగను చూశాడు. బోట్ నడిపే వ్యక్తి కరెంట్ భయంతో ఆ దిశగా తీసుకెళ్లేందుకు నిరాకరించాడు. అయితే ఆ ప్రయాణికుడు అక్కడి వెళ్ళాలిసిందే అని పట్టుబట్టడం మొదలుపెట్టాడు. వరద ప్రభావిత ప్రాంతం కావడంతో ఇక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, అందుకే హైటెన్షన్ లైన్లో కరెంట్ లేదని చెప్పారు. ఈ నమ్మకంతోనే ఆ బోటు నడిపే వ్యక్తి పడవను ముందుకు కదిలించాడు. ఆ తర్వాత ఆమె హైటెన్షన్ వైర్ దగ్గరకు చేరుకోగానే బోటులో ఉన్న ఓ వ్యక్తి కిందకు దిగాడు. అయితే ఒక్కసారిగా విద్యుదాఘాతం సంభవించడంతో పడవలో గందరగోళం నెలకొంది. అందరూ ఒకవైపుకు వెళ్లడంతో పడవ ఒకవైపుకి ఒరిగిపోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వైరు తగిలి కాలిపోయిన భూషణ్ ప్రసాద్ రాయ్, కామేశ్వర్ రాయ్ ఎలాగోలా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా మరో నలుగురు గల్లంతయ్యారు. వారి అన్వేషణ కొనసాగుతోంది.
Gold Rate Today: బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. తులంపై ఏకంగా 660 పెరిగింది! మరోసారి రికార్డు ధర
తాజావార్తలు
-
Aryavir Sehwag: తండ్రిని మించిన కొడుకు.. సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ బ్యాటింగ్ స్టైల్ చూశారా?
-
Irumbudi Collections: బాక్సాఫీస్లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లోకి!
-
Ambati Rambabu: నన్ను కేసులతో బెదిరించాలనుకుంటే బెదిరేవారు ఎవరూ లేరు.. అంబటి సంచలన వ్యాఖ్యలు
-
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?