Whats Today ఈరోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* వైఎస్ వివేకా కేసులో సునీతారెడ్డి వేసిన పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ
*మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఇవాళ భారత రాష్ట్ర సమితి (BRS) బహిరంగ సభ..ఇప్పటికే రెండుసార్లు మహారాష్ట్రలో సభలు నిర్వహించిన బీఆర్ఎస్.. సభకు హాజరుకానున్న తెలంగాణ సీఎం కేసీఆర్
Also Read
- టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
- Nagababu: జనసేన పార్టీ ఆ పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది.. ఎమ్మెల్సీ నాగబాబు కీలక వ్యాఖ్యలు.!
- Ketan Agarwal Case: షాపింగ్ కోసం కేతన్ నుంచి రూ.కోటి కొట్టేసిన సియా.. అవి ఎవరికిచ్చిందంటే..!
- Modi-Mojtaba: మోడీకి ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా లేఖ.. సారాంశం ఇదే!
*నేడు నిర్మల్ లో బీజేపీ ర్యాలీ.. బీజేపీలో చేరిన తరువాత మహేశ్వర్ రెడ్డి నిర్మల్ కు వస్తుండగా భారీ ర్యాలీకి సిద్దం అవుతున్న మహేశ్వర్ రెడ్డి అనుచరులు.
* ఖమ్మంలో ఇవాళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిరుద్యోగ ర్యాలీ
* కల్లూరులో మంత్రి హరీష్ రావు పర్యటన..బీఆర్ ఎస్ ఆత్మీయ సమావేశం లో పాల్గొననున్న మంత్రి హరీష్ రావు, మంత్రి అజయ్ కుమార్
*విజయనగరం జిల్లాలో భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ శంకుస్థాపన ఏర్పాట్లు పై అధికారులతో నేడు మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్ష
*నేడు హుజురాబాద్, హుస్నాబాద్, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో కొనసాగనున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర
*ఇవాళ రాత్రికి కేయూ యూనివర్సిటీ సమీపంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బస
*నేడు తిరువూరు అభివృద్ధిపై బహిరంగ చర్చ సవాలు చేసుకున్న వైసీపీ, టీడీపీ నేతలు.ఇప్పటికే ఇరు పార్టీల నేతలను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
*పుట్టపర్తిలో సత్యసాయి బాబా 12వ ఆరాధన ఉత్సవాలు…ఆరాధన ఉత్సవాలకు ముస్తాబైన ప్రశాంతి నిలయం…భక్తులతో కిటకిటలాడుతున్న ప్రశాంతి నిలయం
* నేడు ఎస్టీబిసి కాలేజి గ్రౌండ్ లో రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కర్తవ్య దీక్ష..రాయలసీమకు నీళ్లు, నిధులు, నియామకాల్లో సమనవాటా ఇవ్వాలనే డిమాండ్ తో దీక్ష
*నేడు మహానంది క్షేత్రంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, సాయంత్రం పల్లకి సేవ
*తిరుమలలో ఇవాళ వర్చువల్ సేవా టిక్కెట్లు కలిగిన భక్తులకు దర్శన టిక్కెట్లు విడుదల చెయ్యనున్న టీటీడీ..ఉదయం 10 గంటలకు మే నెలకు సంబంధించిన టిక్కెట్లు విడుదల
* తిరుమలలో మధ్యాహ్నం 3 గంటలకు జూన్ నెలకు సంబంధించిన టిక్కెట్లు విడుదల చెయ్యనున్న టీటీడీ
* తిరుమలలో రేపు ఉదయం 10 గంటలకు మే నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు విడుదల చెయ్యనున్న టీటీడీ
*తూర్పుగోదావరి జిల్లాలో నేడు రాష్ట్ర ఆరోగ్య, వైద్యవిద్య, కుటుంబ సంక్షేమం శాఖ మంత్రి విడదల రజని పర్యటన
*అనంతపురంలో ఆశా వర్కర్ల వేతనాలు పెంచాలంటూ సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా.
*నేడు ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్వర్యంలో విజయవాడలో సత్యా గ్రహ దీక్ష పేరిట బహిరంగ సభ.. మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు, రాహుల్ గాంధీ పట్ల వ్యవహరించిన తీరుకి నిరసనగా సభ..హాజరు కానున్న కేవీపీ, ఇతర నేతలు
* విజయవాడలో నేడు జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న కలెక్టర్ ఢిల్లీ రావు
తాజావార్తలు
-
Minister Seethakka : కేంద్రానికి తెలంగాణ కౌంటర్.. సీతక్క వినతిలో కీలక డిమాండ్లు.!
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Market Crash: స్విగ్గీ, జొమాటోలకు రూ.1.41 లక్షల కోట్ల భారీ లాస్.. ఏం జరిగిందంటే?
-
Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
-
Tollywood: 2026 సెకండాఫ్ సినిమాలపైనే ఆశలు!
ట్రెండింగ్
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!