Whats Today ఈరోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* వైఎస్ వివేకా కేసులో సునీతారెడ్డి వేసిన పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ
*మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఇవాళ భారత రాష్ట్ర సమితి (BRS) బహిరంగ సభ..ఇప్పటికే రెండుసార్లు మహారాష్ట్రలో సభలు నిర్వహించిన బీఆర్ఎస్.. సభకు హాజరుకానున్న తెలంగాణ సీఎం కేసీఆర్
Also Read
- Suryakumar Yadav: టీ20 ముంబై లీగ్లో క్రీడాస్ఫూర్తి.. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'ను సహచరుడికి ఇచ్చేసిన టీమిండియా మాజీ కెప్టెన్.!
- Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
*నేడు నిర్మల్ లో బీజేపీ ర్యాలీ.. బీజేపీలో చేరిన తరువాత మహేశ్వర్ రెడ్డి నిర్మల్ కు వస్తుండగా భారీ ర్యాలీకి సిద్దం అవుతున్న మహేశ్వర్ రెడ్డి అనుచరులు.
* ఖమ్మంలో ఇవాళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిరుద్యోగ ర్యాలీ
* కల్లూరులో మంత్రి హరీష్ రావు పర్యటన..బీఆర్ ఎస్ ఆత్మీయ సమావేశం లో పాల్గొననున్న మంత్రి హరీష్ రావు, మంత్రి అజయ్ కుమార్
*విజయనగరం జిల్లాలో భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ శంకుస్థాపన ఏర్పాట్లు పై అధికారులతో నేడు మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్ష
*నేడు హుజురాబాద్, హుస్నాబాద్, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో కొనసాగనున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర
*ఇవాళ రాత్రికి కేయూ యూనివర్సిటీ సమీపంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బస
*నేడు తిరువూరు అభివృద్ధిపై బహిరంగ చర్చ సవాలు చేసుకున్న వైసీపీ, టీడీపీ నేతలు.ఇప్పటికే ఇరు పార్టీల నేతలను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
*పుట్టపర్తిలో సత్యసాయి బాబా 12వ ఆరాధన ఉత్సవాలు…ఆరాధన ఉత్సవాలకు ముస్తాబైన ప్రశాంతి నిలయం…భక్తులతో కిటకిటలాడుతున్న ప్రశాంతి నిలయం
* నేడు ఎస్టీబిసి కాలేజి గ్రౌండ్ లో రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కర్తవ్య దీక్ష..రాయలసీమకు నీళ్లు, నిధులు, నియామకాల్లో సమనవాటా ఇవ్వాలనే డిమాండ్ తో దీక్ష
*నేడు మహానంది క్షేత్రంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, సాయంత్రం పల్లకి సేవ
*తిరుమలలో ఇవాళ వర్చువల్ సేవా టిక్కెట్లు కలిగిన భక్తులకు దర్శన టిక్కెట్లు విడుదల చెయ్యనున్న టీటీడీ..ఉదయం 10 గంటలకు మే నెలకు సంబంధించిన టిక్కెట్లు విడుదల
* తిరుమలలో మధ్యాహ్నం 3 గంటలకు జూన్ నెలకు సంబంధించిన టిక్కెట్లు విడుదల చెయ్యనున్న టీటీడీ
* తిరుమలలో రేపు ఉదయం 10 గంటలకు మే నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు విడుదల చెయ్యనున్న టీటీడీ
*తూర్పుగోదావరి జిల్లాలో నేడు రాష్ట్ర ఆరోగ్య, వైద్యవిద్య, కుటుంబ సంక్షేమం శాఖ మంత్రి విడదల రజని పర్యటన
*అనంతపురంలో ఆశా వర్కర్ల వేతనాలు పెంచాలంటూ సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా.
*నేడు ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్వర్యంలో విజయవాడలో సత్యా గ్రహ దీక్ష పేరిట బహిరంగ సభ.. మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు, రాహుల్ గాంధీ పట్ల వ్యవహరించిన తీరుకి నిరసనగా సభ..హాజరు కానున్న కేవీపీ, ఇతర నేతలు
* విజయవాడలో నేడు జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న కలెక్టర్ ఢిల్లీ రావు
తాజావార్తలు
-
Suryakumar Yadav: టీ20 ముంబై లీగ్లో క్రీడాస్ఫూర్తి.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ను సహచరుడికి ఇచ్చేసిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
Peddi : ‘పెద్ది’ టికెట్ రేట్ల తగ్గింపు… ఒక్క రోజే ఈ బంపర్ ఆఫర్
-
Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
-
Vastu Tips: ఇంట్లో డబ్బు ఉంచే ప్రదేశం వాస్తు ప్రకారం ఎలా ఉండాలి? చాలామందికి తెలియని విషయాలు ఇవే!
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!