Whats Today ఈరోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* వైఎస్ వివేకా కేసులో సునీతారెడ్డి వేసిన పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ
*మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఇవాళ భారత రాష్ట్ర సమితి (BRS) బహిరంగ సభ..ఇప్పటికే రెండుసార్లు మహారాష్ట్రలో సభలు నిర్వహించిన బీఆర్ఎస్.. సభకు హాజరుకానున్న తెలంగాణ సీఎం కేసీఆర్
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
*నేడు నిర్మల్ లో బీజేపీ ర్యాలీ.. బీజేపీలో చేరిన తరువాత మహేశ్వర్ రెడ్డి నిర్మల్ కు వస్తుండగా భారీ ర్యాలీకి సిద్దం అవుతున్న మహేశ్వర్ రెడ్డి అనుచరులు.
* ఖమ్మంలో ఇవాళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిరుద్యోగ ర్యాలీ
* కల్లూరులో మంత్రి హరీష్ రావు పర్యటన..బీఆర్ ఎస్ ఆత్మీయ సమావేశం లో పాల్గొననున్న మంత్రి హరీష్ రావు, మంత్రి అజయ్ కుమార్
*విజయనగరం జిల్లాలో భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ శంకుస్థాపన ఏర్పాట్లు పై అధికారులతో నేడు మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్ష
*నేడు హుజురాబాద్, హుస్నాబాద్, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో కొనసాగనున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర
*ఇవాళ రాత్రికి కేయూ యూనివర్సిటీ సమీపంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బస
*నేడు తిరువూరు అభివృద్ధిపై బహిరంగ చర్చ సవాలు చేసుకున్న వైసీపీ, టీడీపీ నేతలు.ఇప్పటికే ఇరు పార్టీల నేతలను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
*పుట్టపర్తిలో సత్యసాయి బాబా 12వ ఆరాధన ఉత్సవాలు…ఆరాధన ఉత్సవాలకు ముస్తాబైన ప్రశాంతి నిలయం…భక్తులతో కిటకిటలాడుతున్న ప్రశాంతి నిలయం
* నేడు ఎస్టీబిసి కాలేజి గ్రౌండ్ లో రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కర్తవ్య దీక్ష..రాయలసీమకు నీళ్లు, నిధులు, నియామకాల్లో సమనవాటా ఇవ్వాలనే డిమాండ్ తో దీక్ష
*నేడు మహానంది క్షేత్రంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, సాయంత్రం పల్లకి సేవ
*తిరుమలలో ఇవాళ వర్చువల్ సేవా టిక్కెట్లు కలిగిన భక్తులకు దర్శన టిక్కెట్లు విడుదల చెయ్యనున్న టీటీడీ..ఉదయం 10 గంటలకు మే నెలకు సంబంధించిన టిక్కెట్లు విడుదల
* తిరుమలలో మధ్యాహ్నం 3 గంటలకు జూన్ నెలకు సంబంధించిన టిక్కెట్లు విడుదల చెయ్యనున్న టీటీడీ
* తిరుమలలో రేపు ఉదయం 10 గంటలకు మే నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు విడుదల చెయ్యనున్న టీటీడీ
*తూర్పుగోదావరి జిల్లాలో నేడు రాష్ట్ర ఆరోగ్య, వైద్యవిద్య, కుటుంబ సంక్షేమం శాఖ మంత్రి విడదల రజని పర్యటన
*అనంతపురంలో ఆశా వర్కర్ల వేతనాలు పెంచాలంటూ సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా.
*నేడు ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్వర్యంలో విజయవాడలో సత్యా గ్రహ దీక్ష పేరిట బహిరంగ సభ.. మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు, రాహుల్ గాంధీ పట్ల వ్యవహరించిన తీరుకి నిరసనగా సభ..హాజరు కానున్న కేవీపీ, ఇతర నేతలు
* విజయవాడలో నేడు జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న కలెక్టర్ ఢిల్లీ రావు
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!