Site icon NTV Telugu

CM KCR: టీఎన్జీఓలు, టీజీఓల ప్రతినిధులతో సీఎం కేసీఆర్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

Cm Kcr

Cm Kcr

CM KCR: టీఎన్జీఓలు, టీజీఓల ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఉద్యోగుల పే రివిజన్ కమిషన్ ఏర్పాటు, హెల్త్ కార్డులపై చర్చించినట్లు తెలిసింది. పీఆర్సీతోపాటు ఐఆర్ ప్రకటిస్తామని సీఎం హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.

Also Read: Telangana Assembly: అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.. ఈటల వద్దకు కేటీఆర్..!

ఆరోగ్య పథకాన్ని కూడా అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. రేపు లేదా ఎల్లుండి వేతన సవరణ కమిషన్, మధ్యంతర భృతిపై ప్రకటించే అవకాశం ఉంది. పే రివిజన్ కమిషన్ ఏర్పాటుకు కూడా అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Exit mobile version