Actress Sridevi: శ్రీదేవి మరణంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సినీ రచయిత
- రచయిత తోటపల్లి మధు
- శ్రీదేవి మరణంపై ఘాటు వ్యాఖ్యలు
- ప్రతిరోజు మందు తాగేదంటూ
Actress Sridevi: అతిలోక సుందరి హీరోయిన్ శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు, తమిళ్, హిందీ.. ఇలా భాష ఏదైనా సరే, తన నటనతో ప్రేక్షకులను మెప్పించే హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది శ్రీదేవి. బాలీవుడ్ లో కూడా ఆమె ప్రస్థానం తారాస్థాయికి చేరింది. సినిమా ఇండస్ట్రీలో తొలిసారిగా లేడీ సూపర్ స్టార్ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్గా శ్రీదేవి రికార్డు సృష్టించింది. అందం, అభినయం, నటన, చలాకితనం ఇలా అన్ని కలగలిపి ఉండే వ్యక్తిగా శ్రీదేవి పేరుగాంచింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదలైన ఆమె ప్రస్థానం బాలీవుడ్ లో అగ్రస్థాయి హీరోయిన్గా చేరింది. ఇకపోతే, ఈ అందాల నటి దూరమై ఆరు సంవత్సరాలు అవుతోంది. శ్రీదేవి చనిపోవడం అభిమానులకు తీరని లోటు. ఇదిలా ఉండగా, ఓ టాలీవుడ్ రచయిత ఆమె మరణంపై నోరు పారేసుకున్నట్లుగా అనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
Also Read: Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్లో కుర్రాళ్ల మతిపోగొట్టిన నేషనల్ క్రష్
Also Read
- CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
- Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..
- White Towel: ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్ల టవల్ ఎందుకు?.. దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే!
- TG EAPCET-2026 : షెడ్యూల్ విడుదల.. హాల్ టికెట్ల డౌన్లోడ్ ఎప్పుడంటే.?
శ్రీదేవి వ్యక్తిత్వాని కించపరిచేలా సినీ ప్రముఖుడు తోటపల్లి మధు కొన్ని కీలక వ్యాఖ్యలను ఓ ఇంటర్వ్యూలో చేశారు. ఇందులో భాగంగా శ్రీదేవి ప్రతిరోజు తాగుతుండేదని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. సినిమా అనేది రంగుల ప్రపంచమని, ఒక్కసారి మేకప్ చేసుకుంటే అందులో నుండి బయటకు రావడం కష్టమంటూ.. అలాంటి వారిలో శ్రీదేవి ఒకరిని తెలిపారు. అంతేకాకుండా, 55 సంవత్సరాల వయసులో అనారోగ్య కారణంగా ఆవిడ మరణించిందని.. ఆవిడకు డయాబెటిస్, హైబిపి లాంటి అనారోగ్య సమస్యలతో బాధపడిందని తెలియజేశాడు. అలాగే శ్రీదేవి అందం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని, ఇంకా డైట్ అంటూ ఆమె తక్కువుగా తినేది అంటూ తెలిపాడు. అయితే, ఆవిడ మంచి డ్రింకర్ అని ప్రతిరోజు తాగేదంటూ పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ ఇండస్ట్రీలో దుమారాన్ని లేపుతున్నాయి. ముఖ్యంగా శ్రీదేవి అభిమానులు ఆయనపై మండిపడుతున్నారు. చనిపోయిన ఆవిడ పై ఇలాంటి పనికిమాలిన వ్యాఖ్యలు అవసరమా అంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.
Also Read: Amaran Movie Meets Rajnath Singh: కేంద్రమంత్రిని కలిసిన అమరన్ మూవీ టీమ్.. అభినందల వెల్లువ
తాజావార్తలు
-
CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
-
Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. ‘మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం’.. అంటూ ఆగ్రహం!
-
TGSRTC : సమ్మె విరమించి యధావిధిగా విధుల్లోకి హాజరుకావాలి.. ఆర్టీసీ ఎండీ సూచన
-
Vivo X300 Ultra, Vivo X300 FE: కెమెరా కింగ్గా రాబోతున్న Vivo X300 సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్
-
CM Chandrababu: వర్మ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసహనం..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?