Actress Sridevi: శ్రీదేవి మరణంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సినీ రచయిత
- రచయిత తోటపల్లి మధు
- శ్రీదేవి మరణంపై ఘాటు వ్యాఖ్యలు
- ప్రతిరోజు మందు తాగేదంటూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actress Sridevi: అతిలోక సుందరి హీరోయిన్ శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు, తమిళ్, హిందీ.. ఇలా భాష ఏదైనా సరే, తన నటనతో ప్రేక్షకులను మెప్పించే హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది శ్రీదేవి. బాలీవుడ్ లో కూడా ఆమె ప్రస్థానం తారాస్థాయికి చేరింది. సినిమా ఇండస్ట్రీలో తొలిసారిగా లేడీ సూపర్ స్టార్ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్గా శ్రీదేవి రికార్డు సృష్టించింది. అందం, అభినయం, నటన, చలాకితనం ఇలా అన్ని కలగలిపి ఉండే వ్యక్తిగా శ్రీదేవి పేరుగాంచింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదలైన ఆమె ప్రస్థానం బాలీవుడ్ లో అగ్రస్థాయి హీరోయిన్గా చేరింది. ఇకపోతే, ఈ అందాల నటి దూరమై ఆరు సంవత్సరాలు అవుతోంది. శ్రీదేవి చనిపోవడం అభిమానులకు తీరని లోటు. ఇదిలా ఉండగా, ఓ టాలీవుడ్ రచయిత ఆమె మరణంపై నోరు పారేసుకున్నట్లుగా అనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
Also Read: Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్లో కుర్రాళ్ల మతిపోగొట్టిన నేషనల్ క్రష్
Also Read
- Heavy Rain Alert: ఉరుములు, మెరుపులతో దంచికొట్టనున్న వర్షాలు.. ఆ 13 జిల్లాల్లో డేంజర్ బెల్స్..
- Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..
- WTC Final: భారత్కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
శ్రీదేవి వ్యక్తిత్వాని కించపరిచేలా సినీ ప్రముఖుడు తోటపల్లి మధు కొన్ని కీలక వ్యాఖ్యలను ఓ ఇంటర్వ్యూలో చేశారు. ఇందులో భాగంగా శ్రీదేవి ప్రతిరోజు తాగుతుండేదని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. సినిమా అనేది రంగుల ప్రపంచమని, ఒక్కసారి మేకప్ చేసుకుంటే అందులో నుండి బయటకు రావడం కష్టమంటూ.. అలాంటి వారిలో శ్రీదేవి ఒకరిని తెలిపారు. అంతేకాకుండా, 55 సంవత్సరాల వయసులో అనారోగ్య కారణంగా ఆవిడ మరణించిందని.. ఆవిడకు డయాబెటిస్, హైబిపి లాంటి అనారోగ్య సమస్యలతో బాధపడిందని తెలియజేశాడు. అలాగే శ్రీదేవి అందం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని, ఇంకా డైట్ అంటూ ఆమె తక్కువుగా తినేది అంటూ తెలిపాడు. అయితే, ఆవిడ మంచి డ్రింకర్ అని ప్రతిరోజు తాగేదంటూ పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ ఇండస్ట్రీలో దుమారాన్ని లేపుతున్నాయి. ముఖ్యంగా శ్రీదేవి అభిమానులు ఆయనపై మండిపడుతున్నారు. చనిపోయిన ఆవిడ పై ఇలాంటి పనికిమాలిన వ్యాఖ్యలు అవసరమా అంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.
Also Read: Amaran Movie Meets Rajnath Singh: కేంద్రమంత్రిని కలిసిన అమరన్ మూవీ టీమ్.. అభినందల వెల్లువ
తాజావార్తలు
-
DoT New SIM Rules 2026: కొత్త SIM Card తీసుకోవాలనుకుంటున్నారా? DoT కొత్త రూల్స్ ఇవే.. పూర్తి వివరాలు
-
Heavy Rain Alert: ఉరుములు, మెరుపులతో దంచికొట్టనున్న వర్షాలు.. ఆ 13 జిల్లాల్లో డేంజర్ బెల్స్..
-
India vs Pakistan: పాకిస్థాన్ను చిత్తు చేసిన భారత్.. హాకీ వరల్డ్ కప్లో టాప్-8కి దూసుకెళ్లిన టీమిండియా
-
Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..
-
WTC Final: భారత్కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!