Hanuman Statue: ప్రపంచంలోనే ఎత్తయిన ఆంజనేయ స్వామి విగ్రహానికి శంకుస్థాపన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ప్రపంచంలోనే ఎత్తైన ఆంజనేయస్వామి విగ్రహ నిర్మాణానికి శ్రీశ్రీశ్రీ పూజ్య గురువులు గణపతి సచ్చిదానంద స్వామీజీ శంకుస్థాపన చేశారు. పది కోట్ల రూపాయల వ్యయంతో 178 అడుగులు ఎత్తులో ఈ ఆంజనేయస్వామి విగ్రహన్ని ఏర్పాటు చేయనున్నారు. మహావీర్ హనుమాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఆంజనేయస్వామి విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆధ్యాత్మిక కేంద్రానికి చిరునామాగా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం
మారుతుందన్నారు.
Read Also: Shilpa Shetty : శిల్పా శెట్టి ఇలాంటివి కూడా చేస్తారా?నెటిజన్స్ ఫిదా..
Also Read
హనుమాన్ విగ్రహ ఏర్పాటు శంకుస్థాపన కార్యక్రమం తర్వాత పూజ్య గురువులు శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అనుగ్రహభాష్యం చేశారు. కార్య సిద్ధి పొందాలంటే కారసాధకుడైన ఆంజనేయ స్వామి అనుగ్రహం తప్పకుండా ఉండాలన్నారు.. హనుమంతుడిని పూజించడం వలన తమ కష్టాలు తీరతాయన్నారు. కొత్తగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లాకు రాజానగరం నియోజకవర్గ ముఖద్వారంగా ఉందని ఈ ప్రాంతం ద్వారా ప్రయాణించే ప్రయాణికులు సురక్షితంగా తమ గమ్యస్థానాలు చేరుకోవాలని లక్ష్యంతో ప్రపంచంలోనే అతి పెద్దదైన ఆంజనేయ స్వామి విగ్రహ ఏర్పాటకు చర్యలు తీసుకున్నారని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారిని దర్శించారు.
తాజావార్తలు
-
Taiwan: ‘‘మేము చైనా బానిసలం కాదు’’.. ట్రంప్ ప్రకటనపై తైవాన్ ఆగ్రహం..
-
Satish Kilaru: ఒకటి కాదు ఏకంగా మూడు గాయాలు.. ‘పెద్ది’ షూటింగ్లో చరణ్కు ఏమైందో చెప్పిన నిర్మాత!
-
Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
-
Chiru Bobby 2 :మెగాస్టార్ కొత్త లుక్.. బాబీతో క్రేజీ మూవీ ముహూర్తం ఫిక్స్.!
-
Chhattisgarh Congress: ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ ఆఫీస్లో వింతైన ఘటన.. నల్లాలు దొంగిలించి.. నేలపై ‘లవ్ యూ’ నోట్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..