Laddu: దేశ వ్యాప్తంగా లడ్డూకి పెరిగిన డిమాండ్.. కారణమిదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూన్ 4, 2024. దేశ ప్రజలకు ఎంత ప్రాముఖ్యమైన రోజో అందరికీ తెలిసిందే. మరికొన్ని గంటల్లో ఢిల్లీ పీఠంపై కూర్చునేదెవరో తేలిపోనుంది. ఏడు దశల్లో పోలింగ్ జరిగింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైయింది. ఈవీఎంల బాక్స్లు తెరవడానికి కొన్ని గంటల సమయమే మిగిలుంది. ఇందుకోసం దేశ ప్రజలంతా వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే టీవీలకు అతుక్కుపోయి.. ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ఇది కూడా చదవండి: West Bengal: బెంగాల్లో ఓటింగ్ ముగిసిన ఆగని హింస.. దాడుల పరంపర
Also Read
- Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
అయితే మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరగనుంది. అనంతరం ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. అయితే ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. ఎవరికెన్ని సీట్లో వస్తాయో ఒక అంచనాకు వచ్చేశాయి. దీంతో ఆయా పార్టీలు సంబరాలకు సిద్ధపడిపోయాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో స్వీట్ షాపులు కళకళలాడుతున్నాయి. ప్రాముఖ్యంగా యూపీలో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, శ్రేణులు విజయోత్సవ వేడుకలకు సిద్ధపడిపోయారు. ముందుగానే స్వీ్ట్స్ షాపులకు వెళ్లి లడ్డూలు కొనుగోలు చేస్తున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో లడ్డూకి భారీగా గిరాకీ పెరిగింది. మరికొన్ని చోట్ల లడ్డూలకు విపరీతమైన డిమాండ్ పెరగడంతో దొరకని పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాగే బాణసంచా, రకరకాలైన మిఠాయిలు కొనుగోళ్లతో ఆయా ప్రాంతాలు సందడి సందడి నెలకొన్నాయి.
దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ జరిగింది. ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. ఇక చివరి దశ జూన్ 1న ముగిసింది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న, అనగా మంగళవారం విడుదల కానున్నాయి. ఇప్పటికే అధికారులు కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఆయా పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఉత్కంఠకు తెరపడాలంటే మరికొన్ని గంటలు ఆగల్సిందే.
#WATCH | Agra, UP: Ahead of Lok Sabha election result day, the demand for 'Laddu' increases as workers of different parties prepare for their candidate's victory celebrations. pic.twitter.com/45dxMPA3ux
— ANI (@ANI) June 3, 2024
#WATCH | Uttar Pradesh: Agra Brij Rasayanam Mishthan Bhandar owner Umesh Gupta says, "…We are getting the orders of laddu from the parties that are sure of their candidate's victory… We are preparing 11 different types of Laddus for the result day celebration." https://t.co/K3LOw5SmZb pic.twitter.com/iEkWSx4jVM
— ANI (@ANI) June 3, 2024
తాజావార్తలు
-
Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..