Delivery Boy : ప్యాక్ చిరగలేదు.. బరువు తగ్గలేదు.. కానీ 10ఐఫోన్లు మాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delivery Boy : ఐఫోన్ లేదా యాపిల్ డివైజ్లను ఇష్టపడే వ్యక్తులు లేటెస్ట్ టెక్నాలజీ వల్ల మాత్రమే కాదు, నేడు ఐఫోన్ స్టేటస్ సింబల్గా మారింది. ఐఫోన్ , యాపిల్ గాడ్జెట్లను దొంగలు నిశితంగా గమనిస్తూనే ఉంటారు. వాటిని దొంగిలించి బ్లాక్ మార్కెట్లో విక్రయించి త్వరగా డబ్బు సంపాదించాలనే అత్యాశ వారిలో నెలకొంది. తాజాగా అలాంటి ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఓ డెలివరీ బాయ్ పార్శిల్లోని 10 ఒరిజినల్ ఐఫోన్లను తీసి వాటి స్థానంలో డూప్లికేట్ ఐఫోన్లను అమర్చాడు. ఈ కేసుక గురుగ్రామ్లో వెలుగులోకి వచ్చింది. డెలివరీ బాయ్ దారిలో 10 అసలు ఐఫోన్లను దొంగిలించి, వాటిని నకిలీ ఐఫోన్తో మార్పిడి చేశాడు. మ్యాట్రిక్స్ ఫైనాన్స్ సొల్యూషన్కు చెందిన రవి ఎస్హెచ్ఓకు ఫిర్యాదు చేశారు.
Read Also: Russia-Ukraine War: ఉక్రెయిన్ నగరాలపై రష్యా భీకర దాడులు.. 26 మంది మృతి
Also Read
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Harmanpreet Kaur: టీ20 ప్రపంచకప్ నుంచి భారత్ అవుట్.. కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్ తొలగింపు.?
- Eng vs NZ: ఇంగ్లండ్కు చుక్కలు చూపించిన న్యూజిలాండ్.. 160 పరుగుల భారీ విజయం, టెస్ట్ సిరీస్ కైవసం.!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
అసలు విషయం ఏంటంటే..
మార్చి 27న లలిత్ అనే డెలివరీ ఎగ్జిక్యూటివ్కు 10 ఐఫోన్లు, ఎయిర్పాడ్లతో కూడిన పార్శిల్ను కస్టమర్కు డెలివరీ చేసేందుకు ఇచ్చారని రవి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పార్శిల్ను డెలివరీ చేయడానికి బదులుగా, లలిత్ ఐఫోన్ను డూప్లికేట్తో భర్తీ చేశాడు. కస్టమర్ సంప్రదించడం లేదని పేర్కొంటూ, వాటిని కంపెనీకి తిరిగి ఇవ్వమని అతని సోదరుడు మనోజ్ని కోరాడు. పార్శిల్ను తిరిగి స్వీకరించిన తర్వాత, డెలివరీ కంపెనీ ప్యాకేజింగ్లో కొంత అవకతవకలను గుర్తించింది. ఇన్వెస్టిగేషన్ కోసం ప్యాకేజీని ఓపెన్ చేయగానే షాక్ తిన్నాడు. ఎందుకంటే లోపల నకిలీ ఫోన్లు ఉన్నాయి. తర్వాత లలిత్పై బిలాస్పూర్ పోలీస్ స్టేషన్లో సెక్షన్ 420, 408 కింద కేసు నమోదైంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Read Also:Rains In Hyderabad: నదుల్లా రోడ్లు.. భారీ వర్షానికి నీట మునిగిన భాగ్యనగరం..
బ్లాక్ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది
నకిలీ ఐఫోన్లు, ఐఫోన్ దొంగతనాలు సర్వసాధారణం అయ్యాయి. ప్రస్తుతం ఐఫోన్లు చాలా ఖరీదు కాబట్టి దొంగలు డబ్బు లేదా విలువైన వస్తువుల కోసం బ్యాంకులు, నగల దుకాణాలను లక్ష్యంగా చేసుకోవడం లేదు.. అందుకు బదులుగా, వారు Apple పరికరాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ గాడ్జెట్లు బంగారం అంత విలువైనవిగా మారాయి . అంతే కాకుండా బ్లాక్ మార్కెట్లో అధిక డిమాండ్ కలిగి ఉన్నాయి.
తాజావార్తలు
-
Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
-
Harmanpreet Kaur: టీ20 ప్రపంచకప్ నుంచి భారత్ అవుట్.. కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్ తొలగింపు.?
-
Raghav Niharika: బాలీవుడ్ నటుడితో తెలుగు అమ్మాయి లవ్ ట్రాక్? నెట్టింట ఫొటోలు వైరల్!
-
Eng vs NZ: ఇంగ్లండ్కు చుక్కలు చూపించిన న్యూజిలాండ్.. 160 పరుగుల భారీ విజయం, టెస్ట్ సిరీస్ కైవసం.!
-
Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!