Delivery Boy : ప్యాక్ చిరగలేదు.. బరువు తగ్గలేదు.. కానీ 10ఐఫోన్లు మాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delivery Boy : ఐఫోన్ లేదా యాపిల్ డివైజ్లను ఇష్టపడే వ్యక్తులు లేటెస్ట్ టెక్నాలజీ వల్ల మాత్రమే కాదు, నేడు ఐఫోన్ స్టేటస్ సింబల్గా మారింది. ఐఫోన్ , యాపిల్ గాడ్జెట్లను దొంగలు నిశితంగా గమనిస్తూనే ఉంటారు. వాటిని దొంగిలించి బ్లాక్ మార్కెట్లో విక్రయించి త్వరగా డబ్బు సంపాదించాలనే అత్యాశ వారిలో నెలకొంది. తాజాగా అలాంటి ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఓ డెలివరీ బాయ్ పార్శిల్లోని 10 ఒరిజినల్ ఐఫోన్లను తీసి వాటి స్థానంలో డూప్లికేట్ ఐఫోన్లను అమర్చాడు. ఈ కేసుక గురుగ్రామ్లో వెలుగులోకి వచ్చింది. డెలివరీ బాయ్ దారిలో 10 అసలు ఐఫోన్లను దొంగిలించి, వాటిని నకిలీ ఐఫోన్తో మార్పిడి చేశాడు. మ్యాట్రిక్స్ ఫైనాన్స్ సొల్యూషన్కు చెందిన రవి ఎస్హెచ్ఓకు ఫిర్యాదు చేశారు.
Read Also: Russia-Ukraine War: ఉక్రెయిన్ నగరాలపై రష్యా భీకర దాడులు.. 26 మంది మృతి
Also Read
- Vaibhav Sooryavanshi: సచిన్ రికార్డు బద్దలు.. కానీ ఆ ఒక్క మార్క్ను అందుకోలేకపోయిన వైభవ్!
- Pawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదు.. ప్రైవేటీకరణ జరగకూడదన్నదే మా ఆకాంక్ష!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
అసలు విషయం ఏంటంటే..
మార్చి 27న లలిత్ అనే డెలివరీ ఎగ్జిక్యూటివ్కు 10 ఐఫోన్లు, ఎయిర్పాడ్లతో కూడిన పార్శిల్ను కస్టమర్కు డెలివరీ చేసేందుకు ఇచ్చారని రవి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పార్శిల్ను డెలివరీ చేయడానికి బదులుగా, లలిత్ ఐఫోన్ను డూప్లికేట్తో భర్తీ చేశాడు. కస్టమర్ సంప్రదించడం లేదని పేర్కొంటూ, వాటిని కంపెనీకి తిరిగి ఇవ్వమని అతని సోదరుడు మనోజ్ని కోరాడు. పార్శిల్ను తిరిగి స్వీకరించిన తర్వాత, డెలివరీ కంపెనీ ప్యాకేజింగ్లో కొంత అవకతవకలను గుర్తించింది. ఇన్వెస్టిగేషన్ కోసం ప్యాకేజీని ఓపెన్ చేయగానే షాక్ తిన్నాడు. ఎందుకంటే లోపల నకిలీ ఫోన్లు ఉన్నాయి. తర్వాత లలిత్పై బిలాస్పూర్ పోలీస్ స్టేషన్లో సెక్షన్ 420, 408 కింద కేసు నమోదైంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Read Also:Rains In Hyderabad: నదుల్లా రోడ్లు.. భారీ వర్షానికి నీట మునిగిన భాగ్యనగరం..
బ్లాక్ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది
నకిలీ ఐఫోన్లు, ఐఫోన్ దొంగతనాలు సర్వసాధారణం అయ్యాయి. ప్రస్తుతం ఐఫోన్లు చాలా ఖరీదు కాబట్టి దొంగలు డబ్బు లేదా విలువైన వస్తువుల కోసం బ్యాంకులు, నగల దుకాణాలను లక్ష్యంగా చేసుకోవడం లేదు.. అందుకు బదులుగా, వారు Apple పరికరాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ గాడ్జెట్లు బంగారం అంత విలువైనవిగా మారాయి . అంతే కాకుండా బ్లాక్ మార్కెట్లో అధిక డిమాండ్ కలిగి ఉన్నాయి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: సచిన్ రికార్డు బద్దలు.. కానీ ఆ ఒక్క మార్క్ను అందుకోలేకపోయిన వైభవ్!
-
Jobs : AI వల్ల ఉద్యోగాలు పోతున్నాయ్.. కానీ ఈ రంగాల్లో మాత్రం డిమాండ్ పెరుగుతోంది!
-
Pawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదు.. ప్రైవేటీకరణ జరగకూడదన్నదే మా ఆకాంక్ష!
-
Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
-
Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!