TG Vishwa Prasad : టాలీవుడ్ మూవీస్ బడ్జెట్ పై.. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో సినిమా బడ్జేట్ రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. కనీస లాభాలు కూడా సాధించలేని సినిమాలకు కూడా పిచ్చి పిచ్చిగా ఖర్చు చేస్తూ నిర్మాతలను నష్టంలో తోసేస్తున్నారు. ఇక పాన్ ఇండియా సినిమాల గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. అంతకంత పెంచుకుంటూ పోతున్నారు తప్ప తగ్గించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చేసిన తాజా వ్యాఖ్యలు పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి.
Also Read : Sangeetha : మొత్తానికి విడాకుల ప్రచారంపై స్పందించిన.. హీరోయిన్
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
‘మలయాళంలో కేవలం కోటి రూపాయల బడ్జెట్తో రూపొందించదగిన సినిమా, తెలుగులో తీయాలంటే దాదాపు రూ.15 కోట్లు ఖర్చు అవుతుంది. నిజానికి మలయాళం నిర్మాణ వ్యయం తక్కువగా ఉండటానికి కారణాలు చాలానే ఉన్నాయి. అక్కడ నటీనటులు, టెక్నీషియన్లు తక్కువ పారితోషికంతో పనిచేస్తారు. కానీ తెలుగులో మాత్రం చాలా ఖర్చవుతుంది. పెద్ద రెమ్యునరేషన్లు, భారీగా వేతనాలు, స్పాట్ వర్కర్ల కోసం అదనపు ఖర్చులు అన్నీ కలిపి బడ్జెట్ దెబ్బతింటుంది. ఈ పరిస్థితిని మార్చాలంటే పారితోషికాలకు ఒక నిబంధన అవసరమం. పరిశ్రమలో రెమ్యునరేషన్లు నిర్ణయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి ఓపెన్ డిస్కషన్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో నిర్వహించాలి, ఎందుకంటే కొత్త నిర్మాతలు రావాలంటే ఖర్చు పై భయపడకూడదు’ అని ఆయన పేర్కొన్నారు. ఇక విశ్వప్రసాద్ వ్యాఖ్యలపై సినీ పరిశ్రమలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు నిర్మాతలు, డైరెక్టర్లు, ఈ విషయాన్ని పూర్తిగా సమర్థిస్తున్నారు.. ‘ఇది నిజం, ఖర్చులు బాగా పెరిగిపోయాయి’ అని అంటున్నారు. మరికొందరేమో ‘ఇది ప్రతి కథకు వర్తించదు.. టాలెంట్ను బట్టి, ప్రొడక్షన్ స్కేల్ను బట్టి ఖర్చు మారుతుంది’ అని వ్యతిరేకిస్తున్నారు.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!