మాస్ మహారాజా రవితేజ హిట్, ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉంటారు. ఒక సినిమా సెట్స్పై ఉండగానే ఇంకో సినిమా స్టార్ట్ చేయడం ఆయన స్టైల్. అయితే, కొంతకాలంగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న రవితేజ ఇటీవల ‘మాస్ జాతర’ తో వచ్చినా అది బ్రేక్ ఈవెన్ కూడా ఇవ్వలేకపోయింది. ప్రస్తుతం ఆయన కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే సినిమాతో సంక్రాంతికి (జనవరి 14న) విడుదల చేయడానికి సిద్ధం…
టాలీవుడ్లో సినిమా బడ్జేట్ రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. కనీస లాభాలు కూడా సాధించలేని సినిమాలకు కూడా పిచ్చి పిచ్చిగా ఖర్చు చేస్తూ నిర్మాతలను నష్టంలో తోసేస్తున్నారు. ఇక పాన్ ఇండియా సినిమాల గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. అంతకంత పెంచుకుంటూ పోతున్నారు తప్ప తగ్గించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చేసిన తాజా వ్యాఖ్యలు పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. Also Read : Sangeetha : మొత్తానికి విడాకుల ప్రచారంపై స్పందించిన.. హీరోయిన్…