Warangal: వరంగల్ కు సర్కార్ వరాల జల్లు… పూర్తిగా మారనున్న రూపురేఖలు..
- వరంగల్ రూపురేఖలు పూర్తిగా మారనున్నారు..
- ప్రజా పాలన తొలి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజా విజయోత్సవ వేడుకలు..
- హన్మకొండ, వరంగల్, కాజీపేట ట్రై సిటీ ల అభివృద్ధికి కీలక నిర్ణయాలు..
- వరంగల్ అభివృద్దికి రూ. 4962.47 కోట్లు కేటాయింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Warangal: వరంగల్ కు రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. దీంతో వరంగల్ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. ప్రజా పాలన తొలి ఏడాది పూర్తైన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా హన్మకొండ, వరంగల్, కాజీపేట ట్రై సిటీ ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వరంగల్ మహా నగరం అభివృద్దికి గతంలో ఎన్నడూ లేని విధంగా రూ. 4962.47 కోట్లు కేటాయించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో వివిధ విభాగాల పరిధిలో నగరంలో చేపట్టే పనులకు ఈ నిధులు మంజూరు చేసింది. విజయోత్సవంలో భాగంగా కొన్ని పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ వరుసగా ఉత్తర్వులు జారీ చేసింది.
Read also: CM Revanth Reddy: నేడు వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
వరంగల్ కు మంజూరైన నిధులు..
* వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి రూ.4,170 కోట్లు..
* మామునూరు ఎయిర్ పోర్ట్ భూసేకరణకు రూ. 205 కోట్లు..
* కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ కోసం రూ.160.92 కోట్లు…
* టెక్స్ టైల్ పార్కులో రోడ్లు, స్కూల్స్, సదుపాయాల కోసం రూ 33.60 కోట్లు..
* టెక్స్ టైల్ పార్క్ కు భూములు ఇచ్చిన రైతులకు 863 ఇందిరమ్మ ఇళ్ళు మరియు రూ. 43.15 కోట్ల పరిహారం..
* కాళోజీ కళాక్షేత్రానికి రూ.85 కోట్లు..
* పరకాల నుంచి ఎర్రగట్టు గుట్ట వరకు రోడ్డు విస్తరణ కోసం రూ. 65 కోట్లు..
* నయీమ్ నగర్ బ్రిడ్జి నిర్మాణం కోసం రూ 8.3 కోట్లు..
* వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ కు రూ. 32.50 కోట్లు..
* ఇన్నర్ రింగ్ రోడ్ కోసం రూ.80 కోట్లు..
* భద్రకాళి ఆలయం వద్ద పాలిటెక్నిక్ కాలేజీ కొత్త బిల్డింగ్ నిర్మాణానికి రూ.28 కోట్లు..
* గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్ల కోసం రూ.49.50 కోట్లు..
* వరంగల్ ఉర్దూ భవన్, షాదీ ఖానా : 1.50 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.
Adilabad: ఉమ్మడి జిల్లాలో హడలెత్తిస్తున్న పులులు.. ఒకవైపు మగ పులి, మరో వైపు ఆడపులి
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!