Site icon NTV Telugu

Telangana CS Shanti Kumari: కనకదుర్గమ్మను దర్శించుకున్న తెలంగాణ సీఎస్ శాంతికుమారి

Shanti Kumari Cs

Shanti Kumari Cs

Telangana CS Shanti Kumari: విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను తెలంగాణ సీఎస్ శాంతికుమారి దర్శించుకున్నారు. పంచహారతుల దర్శనానికి ఆమె హాజరయ్యారు. కనకదుర్గమ్మను పంచాహారతుల దర్శనం చేసుకున్నారు. అనంతరం వేదాశీర్వచనం చేసి అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రాలు, చిత్రపటాన్ని వేదపండితులు అందించారు.

Also Read: PM Modi: “మూర్ఖులకు రాజు”.. రాహుల్ గాంధీ ‘మేడ్ ఇన్ చైనా’ వ్యాఖ్యలపై ప్రధాని ఫైర్..

అమ్మవారి సహస్రదీపాలంకరణ సేవలో తెలంగాణ సీఎస్ శాంతికుమారి పాల్గొన్నారు. కార్తీక మాస సందర్భంగా సహస్ర దీపాలకు తెలంగాణ సీఎస్ పూజలు చేశారు. ఇంద్రకీలాద్రి దర్శనం అనంతరం హైదరాబాద్‌కు రోడ్డు మార్గంలో బయలుదేరారు.

Exit mobile version