Suravaram Sudhakar Reddy : దేశానికి ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రమాదకారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ సాయుధ పోరాటం చేసిన వారు చాలా మంది ఉన్నారని మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు పెరేడ్స్ గ్రౌండ్లో జరిగిన సమావేశానికి వచ్చిన వారికి బీజేపీ బిర్యాని, వాటర్ బాటిల్లు డబ్బులు, ఇచ్చి మీటింగ్ పెట్టిందని, బీజేపీకి ఏమి హక్కు ఉందని, నిజాంకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి ఎందుకు మద్దతు ఇవ్వలేదన్నారు. దేశానికి ఆర్ఎస్ఎస్, బీజేపీలు ప్రమాదకారులని, చరిత్రని వక్రీకరించి వారోత్సవాలు చేసుకోవడం సరైంది కాదని ఆయన హితవు పలికారు. నిజాంకు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కు రహస్య ఒప్పందం జరిగిందని, రజాకార్లు తెలంగాణ గ్రామాల్లో చేసిన అత్యాచారాలు అనేకమని ఆయన మండిపడ్డారు.
Also Read
- UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
- Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
- YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
సాయుధ పోరాటం జరుగుతున్నప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ సైన్యంతో మరిన్ని దాడులు చేయించారని, రాచరిక నుంచి విముక్తి జరిగిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెబుతున్నారన్నారు. కాశ్మీర్ సిక్కిం త్రిపుర వంటి వాటిని విలీనమని కేవలం తెలంగాణలను విమోచనమనడం అర్థమెంటో బీజేపీ చెప్పాలని, 8 ఏళ్ల కాలంలో బీజేపీ అవలంబించిన విధానాల కారణంగా దేశం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిందని, ప్రజలను విభజించి రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ చూస్తుందన్నారు.
తాజావార్తలు
-
Jason Sanjay: నాన్న సీఎం అయినప్పుడు నా ఫీలింగ్ ఇదే.. : జాసన్ సంజయ్
-
Harish Rao : రేవంత్ రెడ్డివన్నీ డైవర్షన్ రాజకీయాలు, పచ్చి అబద్ధాలు
-
UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
-
Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
-
YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!