Sunny Deol: స్టేజ్పై కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunny Deol: విజయ దివస్ సందర్భంగా బాలీవుడ్లో ఓ భావోద్వేగపూరిత ఘట్టం చోటుచేసుకుంది. 1997లో సూపర్ హిట్ అయిన ‘బార్డర్’ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కుతున్న ‘బార్డర్ 2’ టీజర్ లాంచ్ ఈవెంట్ ఈ రోజు జరిగింది. ఈ ఈవెంట్లో పాల్గొన్న హీరో సన్నీ డియోల్ స్టేజ్పై కన్నీళ్లు పెట్టుకున్నారు. తన తండ్రి, బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర మరణం తర్వాత మొదటిసారి పబ్లిక్లో కనిపించిన ఈ స్టార్ హీరో.. స్టేజ్పై మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
READ ALSO: IPL 2026 Auction: ముగిసిన ఐపీఎల్ 2026 వేలం.. అత్యధిక ధర పలికిన టాప్-5 ప్లేయర్స్ వీరే!
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
89 ఏళ్ల వయసులో నవంబర్ 24, 2025న బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. ఇదే సమయంలో విజయ దివస్ (డిసెంబర్ 16)న ‘బార్డర్ 2’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ సినిమాలో సన్నీ డియోల్ మేజర్ కుల్దీప్ సింగ్ పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈవెంట్లో పాల్గొన్న సన్నీ డియోల్ సినిమాకు సంబంధించిన డైలాగ్ చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు. 1997లో జె.పి. దత్తా డైరెక్షన్లో వచ్చిన ‘బార్డర్’ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఈ సినిమాతో బాలీవుడ్లో సన్నీ డియోల్ యాక్షన్ హీరోగా మరింత పాపులర్ అయ్యారు. ప్రస్తుతం ‘బార్డర్ 2’ను అనిరుధ్ ఐయర్ డైరెక్ట్ చేస్తున్నారు.
#SunnyDeol Gets Emotional At #Border2teaser Launch Event 🔥😭 pic.twitter.com/fn7dqfWc8J
— Filmy_Duniya (@FMovie82325) December 16, 2025
READ ALSO: Off The Record: ప్రభాకర్ రావుది నేర విచారణ లేక రాజకీయ వేధింపా .. ?
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!