Student Warning: అరె ఏంట్రా ఇలా తయారయ్యారు.. మార్కులు వేయకపోతే తాతతో చేతబడి చేయిస్తాడట..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండు తెలుగు రాష్ట్రాల్లో పదవ తరగతి ఉత్తీర్ణత కోసం పబ్లిక్ పరీక్షలు రాసి అందులో మంచి మర్క్స్ సాధించిన తర్వాతే.. కాలేజి లైఫ్ లోకి ఎంటర్ అవుతాం. అలాంటి పదవ తరగతి పాస్ అవ్వడం అనేది విద్యార్థిగా ఉన్న సమయంలో ఓ కీలక ఘట్టం. మంచి ఉద్యోగాలు సాధించాలన్న, ఉన్నత చదువులను చదవాలన్న దానికి ప్రామాణికం పదో తరగతి మార్కులు మొదటిగా చూస్తారు. దేశంలో ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కొరకు కూడా కనీస అర్హత పదవ తరగతి గా నిర్ణయించడం జరుగుతుంది. ఇదివరకు పదవ తరగతి ఉత్తీర్ణత సాధించాలంటే చాలా గొప్పగా చెప్పుకునే రోజులు కాకపోతే కాలం మారుతున్న కొద్దీ విద్య అందుబాటులోకి రావడంతో పెను మార్పులు చోటు చేసుకున్న నేపథ్యంలో 10వ తరగతి ఉత్తీర్ణత చాలా తేలికగా మారిందని చెప్పవచ్చు. ఒకవేళ మొదటిసారి పరీక్షలు రాసి ఫెయిల్ అయిన సరే.. మరో నెలలో వచ్చే సప్లమెంటరీ పరీక్షల్లో తిరిగి ఉత్తీర్ణత సాధించవచ్చు. ఇదంతా ఇలా ఉండగా తాజాగా పదవ తరగతి పరీక్ష రాసిన ఓ విద్యార్థి చేసిన పని వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించి వివరాలు చూస్తే..
Also Read: GT vs RR Dream11 Prediction: రాజస్థాన్ vs గుజరాత్ డ్రీమ్ 11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్!
Also Read
- డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!
- Sri Hari Stotram: తొలి ఏకాదశి వేళ భక్తి టీవీలో అమృతతుల్యమైన "శ్రీహరి స్తోత్రం".. తప్పక వినండి!
- Tirumala: తొలి ఏకాదశి రద్దీతో కిటకిటలాడుతున్న తిరుమల.. సర్వదర్శనానికి 20 గంటల నిరీక్షణ..!
- Jagtial: జగిత్యాలలో విషజ్వరాల కలకలం.. రెండు రోజుల్లో ఇద్దరు చిన్నారులు మృతి
2024 మార్చి నెలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్షల్లో ఓ విద్యార్థి తనకు మార్పులు వేయకపోతే తన తాత చేత చేతబడి చేయిస్తానంటూ రాయడం ఇప్పుడు వైరల్ గా మారింది. పదో తరగతి పరీక్షలు ముగిసిన నేపథ్యంలో పరీక్ష పత్రాలు మూల్యాంకనం బాపట్ల జిల్లాలోని బాపట్ల పూరపాలక ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఇందులో భాగంగా తెలుగు పరీక్షలు రామాయణం ప్రాసత్యం గురించి రాయమని అడిగిన ప్రశ్నకు ఓ విద్యార్థి తగిన సమాధానం రాయకుండా.. ‘నాకు మార్పులు వేయకపోతే మాత్రం మా తాత చేతబడి చేయిస్తా’ అంటూ రాయడంతో అక్కడ ఉపాధ్యాయులు ఒకింత షాక్ అయ్యారు.
Also Read: Chiranjeevi: బాసూ, అదిరింది నీ గ్రేసు.. ఎలా ఇలా?
కాకపోతే ఈ విషయంపై పరీక్ష జవాబు పత్రాన్ని పై అధికారులకు చూపించగా వారు కూడా అవక్కయ్యారు. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే.. ఇలాంటి భయపెట్టే సమాధానాలు రాసిన సదరు విద్యార్థికి 70 మార్కులు రావడం విశేషం.
తాజావార్తలు
-
డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!
-
Tamannaah Bhatia: దక్షిణాదిలో ఆంక్షలు.. హిందీలో స్వేచ్ఛ.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
-
Sri Hari Stotram: తొలి ఏకాదశి వేళ భక్తి టీవీలో అమృతతుల్యమైన “శ్రీహరి స్తోత్రం”.. తప్పక వినండి!
-
Monsoon Havoc: హిమాచల్లో వర్ష బీభత్సం.. ఆకస్మిక వరదలు, విరిగిపడిన కొండచరియలు.. 80 మంది మృతి
-
Tirumala: తొలి ఏకాదశి రద్దీతో కిటకిటలాడుతున్న తిరుమల.. సర్వదర్శనానికి 20 గంటల నిరీక్షణ..!
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!