CM Revanth Reddy : అక్కడ రూ.630 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
- స్టేషన్ ఘన్పూర్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి
- విద్య, ఆరోగ్య రంగాల్లో ముఖ్యమైన ప్రాజెక్టులు
- గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు, ఇండ్ల నిర్మాణం
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో మొత్తం రూ. 630.27 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను వర్చువల్గా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులు ప్రాంతీయ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని చేపట్టినవి. ముఖ్య అభివృద్ధి పనుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి:
విద్యా రంగ అభివృద్ధి
Also Read
- Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
- Elections 2026: ఓటర్ల సునామీ.. బెంగాల్, తమిళనాడులో 1947 తర్వాత రికార్డ్ పోలింగ్
- MI vs CSK: వాంఖడేలో భావోద్వేగ క్షణం.. తల్లిని కోల్పోయినా మైదానంలోకి దిగిన సీఎస్కే ప్లేయర్ ముఖేష్ చౌదరి
- North Korea: 10 ఏళ్ల ప్లానింగ్, 2 గంటల్లో ఎస్కేప్.. ఉత్తర కొరియా నుంచి కుటుంబం పరార్..
రూ. 200 కోట్లు: జాఫర్గఢ్ మండలంలోని కోనాయాచలం గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్
రూ. 5.5 కోట్లు: ఘన్పూర్ లో డిగ్రీ కాలేజీ ఏర్పాటు
ఆరోగ్య రంగ అభివృద్ధి
రూ. 45.5 కోట్లు: ఘన్పూర్ లో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటు
అధికారిక భవనాల నిర్మాణం
రూ. 26 కోట్లు: ఇంటిగ్రేటెడ్ డివిజనల్ లెవల్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణం
జల వనరుల అభివృద్ధి
రూ. 148.76 కోట్లు: దేవాదుల రెండో దశ అభివృద్ధి
రూ. 25.6 కోట్లు: 512 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు
274 ఇండ్లు ఘన్పూర్ నియోజకవర్గ మండలాలకు
238 ఇండ్లు ధర్మసాగర్ & వేలైర్ మండలాలకు
రోడ్ల నిర్మాణం & విస్తరణ
రూ. 15 కోట్లు: మల్లన్నగండి-తాటికొండ-జిట్టగూడెం-తరిగొప్పుల రహదారి విస్తరణ
రూ. 23.5 కోట్లు: గ్రామీణ రహదారుల BT పునరుద్ధరణ (36.30KM)
రూ. 11.9 కోట్లు: గోవర్దనగిరి-చర్లతండా రోడ్డు నిర్మాణం
రూ. 3.7 కోట్లు: నక్కపొక్కల తండా-దుర్గాతండా బీటీ రోడ్డు
రూ. 3.49 కోట్లు: సేవ్య తండా-ఫతేపూర్-కచేర్ తండా బీటీ రోడ్డు
రూ. 2.8 కోట్లు: ఫతేషాపూర్ గ్రామం లక్ష్మి తండా-రామచంద్ర గూడెం బీటీ రోడ్డు
విద్యుత్ రంగ అభివృద్ధి
రూ. 1 కోటి: స్టేషన్ ఘన్పూర్ లో NPDCL డివిజనల్ ఆఫీస్ భవనం
రూ. 2.26 కోట్లు: కుర్చపల్లి గ్రామంలో 33/11 KV సబ్ స్టేషన్
రూ. 2.29 కోట్లు: సాగారం గ్రామంలో 33/11 KV సబ్ స్టేషన్
రూ. 2.5 కోట్లు: కొండాపూర్ గ్రామంలో 33/11 KV సబ్ స్టేషన్
రూ. 2.48 కోట్లు: ఫతేషాపూర్ గ్రామంలో 33/11 KV సబ్ స్టేషన్
రూ. 1.48 కోట్లు: రాయగూడెం సబ్ స్టేషన్ ప్రారంభం
ఇతర అభివృద్ధి కార్యక్రమాలు
రూ. 2 కోట్లు: బంజారా భవన్ నిర్మాణం
రూ. 102.1 కోట్లు: మహిళా శక్తి కింద 7 RTC బస్సులు, స్వయం సహాయ సంఘాలకు బ్యాంక్ లింకేజ్
రూ. 0.65 కోట్లు: తెలంగాణ నూనె గింజల సంస్థ ఆధ్వర్యంలో ఆయిల్పామ్ సేకరణ కేంద్రం
స్టేషన్ ఘన్పూర్ గ్రామపంచాయితీని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయడం
ఈ అభివృద్ధి పనుల ద్వారా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో సహాయపడతాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
Amitabh Bachchan : కౌన్ బనేగా కరోడ్ పతి నుంచి తప్పుకోవడం పై స్పందించిన బిగ్ బీ
తాజావార్తలు
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
-
Elections 2026: ఓటర్ల సునామీ.. బెంగాల్, తమిళనాడులో 1947 తర్వాత రికార్డ్ పోలింగ్
-
MI vs CSK: వాంఖడేలో భావోద్వేగ క్షణం.. తల్లిని కోల్పోయినా మైదానంలోకి దిగిన సీఎస్కే ప్లేయర్ ముఖేష్ చౌదరి
-
North Korea: 10 ఏళ్ల ప్లానింగ్, 2 గంటల్లో ఎస్కేప్.. ఉత్తర కొరియా నుంచి కుటుంబం పరార్..
-
Extramarital affair: భర్త స్నేహితుడితో ఏమిటా పని.. పైగా వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టేసింది..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!