Viral Video: “టీ”లో ఉమ్మేసి కస్టమర్లకు ఇస్తున్న యువకులు.. వీడియో వైరల్
- "టీ"లో ఉమ్మేసి కష్టమర్లకు ఇస్తున్న యువకులు..
- వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరాఖాండ్లోని డెహ్రాడూన్లో మరోసారి స్పిట్ టీ ఉదంతం చోటుచేసుకుంది. ఓ పాత్రలో ఉమ్మివేసి టీ అందిస్తున్న ఉదంతం ముస్సోరీలో వెలుగు చూసింది. ఈ ఘటనతో హిందూ సంస్థలలో కలకలం రేగింది. ఈ వీడియో వైరల్ కావడంతో ఇద్దరు యువకులపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. యువకుల పేర్లు నౌషాద్ అలీ, హసన్ అలీ. నిందితులిద్దరూ ఘటనా స్థలం నుంచి పరారీలో ఉన్నారు. ముస్సోరిలో టీపాట్లో ఉమ్మివేసి టీ అందిస్తున్న ఇద్దరు యువకులపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
READ MORE: Chilakaluripet: ఐసీఐసీఐ బ్యాంకులో 72 మంది డబ్బులు పోగొట్టుకున్నారు: సీఐడీ
Also Read
- RCB Vs PBKS: ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. వరుసగా ఆరో ఓటమి చవిచూసిన పంజాబ్..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
- Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
- PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
ఈ మొత్తం వ్యవహారంపై నగర వాసుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలకు చెందిన వారు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముస్సోరీలోని కితాబ్ ఘర్ చౌక్ వద్ద ఇద్దరు యువకులు పర్యాటకులకు టీ, కాఫీ, బ్రెడ్ తయారు చేసి విక్రయిస్తున్నారు. టీ తాగేందుకు షాప్కు వచ్చిన హిమాన్షు.. తాను టీ తాగేందుకు ఇక్కడికి వచ్చానని, అయితే టీ తయారు చేస్తున్న యువకుడు.. టీలో ఉమ్మి వేశాడు. దీంతో వీడియోలో ఈ దృశ్యం బయటపడింది. ఏంటని అడగ్గా.. దుర్భాషలాడాడు.
READ MORE:Ratan Tata: టాటా ఇండికా నుంచి నెక్సాన్ ఈవీ వరకు.. భారత ఆటో ఇండస్ట్రీపై చెరగని సంతకం రతన్ టాటా..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని కారణంగా నగరం మొత్తం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై హిమాన్షు బిష్ణోయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జ్ అరవింద్ చౌదరి తెలిపారు. ఈ విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం యువకులిద్దరూ పరారీలో ఉన్నారు. వీడియో వైరల్ కావడంతో.. పెద్ద సంఖ్యలో బిజెపి కార్యకర్తలు, భజరంగ్ దళ్ కార్యకర్తలు పోలీసు స్టేషన్కు చేరుకుని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా.. నిందితులను పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం.
#Watch: उत्तराखंड के मसूरी में बर्तन में थूक कर चाय पिलाने का मामला सामने आया है। घटना के बाद हिंदूवादी संगठनों में उबाल है। वीडियो वायरल होने के बाद कोतवाली में दो युवकों के खिलाफ मुकदमा दर्ज हुआ है।#Uttarakhand #Mussoorie pic.twitter.com/tkrlmgbmXH
— Hindustan (@Live_Hindustan) October 9, 2024
తాజావార్తలు
-
RCB Vs PBKS: ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. వరుసగా ఆరో ఓటమి చవిచూసిన పంజాబ్..
-
Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
-
Pichi Potta Chicken : నోరూరించే ‘పిచి పొట్టా చికెన్’.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఇలా ఈజీగా చేసుకోండి.!
-
Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
-
Manoj Manchu: మంచు మనోజ్ దంపతుల సంచలన నిర్ణయం.. ఐదుగురు పిల్లల దత్తత!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..