Viral Video: “టీ”లో ఉమ్మేసి కస్టమర్లకు ఇస్తున్న యువకులు.. వీడియో వైరల్
- "టీ"లో ఉమ్మేసి కష్టమర్లకు ఇస్తున్న యువకులు..
- వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరాఖాండ్లోని డెహ్రాడూన్లో మరోసారి స్పిట్ టీ ఉదంతం చోటుచేసుకుంది. ఓ పాత్రలో ఉమ్మివేసి టీ అందిస్తున్న ఉదంతం ముస్సోరీలో వెలుగు చూసింది. ఈ ఘటనతో హిందూ సంస్థలలో కలకలం రేగింది. ఈ వీడియో వైరల్ కావడంతో ఇద్దరు యువకులపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. యువకుల పేర్లు నౌషాద్ అలీ, హసన్ అలీ. నిందితులిద్దరూ ఘటనా స్థలం నుంచి పరారీలో ఉన్నారు. ముస్సోరిలో టీపాట్లో ఉమ్మివేసి టీ అందిస్తున్న ఇద్దరు యువకులపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
READ MORE: Chilakaluripet: ఐసీఐసీఐ బ్యాంకులో 72 మంది డబ్బులు పోగొట్టుకున్నారు: సీఐడీ
Also Read
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
ఈ మొత్తం వ్యవహారంపై నగర వాసుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలకు చెందిన వారు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముస్సోరీలోని కితాబ్ ఘర్ చౌక్ వద్ద ఇద్దరు యువకులు పర్యాటకులకు టీ, కాఫీ, బ్రెడ్ తయారు చేసి విక్రయిస్తున్నారు. టీ తాగేందుకు షాప్కు వచ్చిన హిమాన్షు.. తాను టీ తాగేందుకు ఇక్కడికి వచ్చానని, అయితే టీ తయారు చేస్తున్న యువకుడు.. టీలో ఉమ్మి వేశాడు. దీంతో వీడియోలో ఈ దృశ్యం బయటపడింది. ఏంటని అడగ్గా.. దుర్భాషలాడాడు.
READ MORE:Ratan Tata: టాటా ఇండికా నుంచి నెక్సాన్ ఈవీ వరకు.. భారత ఆటో ఇండస్ట్రీపై చెరగని సంతకం రతన్ టాటా..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని కారణంగా నగరం మొత్తం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై హిమాన్షు బిష్ణోయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జ్ అరవింద్ చౌదరి తెలిపారు. ఈ విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం యువకులిద్దరూ పరారీలో ఉన్నారు. వీడియో వైరల్ కావడంతో.. పెద్ద సంఖ్యలో బిజెపి కార్యకర్తలు, భజరంగ్ దళ్ కార్యకర్తలు పోలీసు స్టేషన్కు చేరుకుని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా.. నిందితులను పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం.
#Watch: उत्तराखंड के मसूरी में बर्तन में थूक कर चाय पिलाने का मामला सामने आया है। घटना के बाद हिंदूवादी संगठनों में उबाल है। वीडियो वायरल होने के बाद कोतवाली में दो युवकों के खिलाफ मुकदमा दर्ज हुआ है।#Uttarakhand #Mussoorie pic.twitter.com/tkrlmgbmXH
— Hindustan (@Live_Hindustan) October 9, 2024
తాజావార్తలు
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
-
Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
-
Story Board: కులం ప్లస్ రాజకీయం.. ఏపీలో ఎప్పుడూ ఇదే కాంబినేషన్..!
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!