IND vs AUS 3rd ODI: ఆస్ట్రేలియాతో మూడో వన్డే.. ఇద్దరు భారత స్టార్స్ ఔట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shubman Gill and Shardul Thakur Out From IND vs AUS 3rd ODI: ఆదివారం ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పటిష్ట ఆస్ట్రేలియాను రాహుల్ సేన 99 పరుగుల తేడాతో ఓడించి.. మరో మ్యాచ్ మిగులుండగానే మూడు వన్డేల సిరీస్ను కైవసం చేసుకుంది. ఇక నామమాత్రపు మూడో వన్డే బుధవారం (సెప్టెంబర్ 27) రాజ్కోట్లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్కు ఇద్దరు భారత స్టార్స్ దూరం అయ్యారు.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో హాఫ్ సెంచరీ, సెంచరీ చేసిన యువ ఓపెనర్ శుభ్మన్ గిల్కు విశ్రాంతి ఇవ్వాలని టీమిండియా మేనేజ్మెంట్ భావించింది. దాంతో అతడు రాజ్కోట్లో జరిగే మూడో వన్డేకు అందుబాటులో ఉండడు. ప్రపంచకప్ 2023 ప్రారంభానికి ముందు శారీరకంగా, మానసికంగా పుంజుకోవడానికి గిల్కు విశ్రాంతి ఇచ్చారట. మరోవైపు ఆల్రౌండర్ శార్ధూల్ ఠాకూర్కు కూడా మేనెజ్మెంట్ విశ్రాంతి ఇచ్చింది. గిల్, శార్ధూల్ రెండో వన్డే అనంతరం జట్టుతో కలిసి రాజ్కోట్కు వెళ్లలేదు.
Also Read
- Team India Selection: 97 కేజీల బరువు ఉన్నా భారత్ జట్టులోకి ఎంపిక... బీసీసీఐపై ఆగ్రహ జ్వాలలు..
- Mohammed Shami: ‘నాలో ఇంకా సత్తా తగ్గలేదు’.. సెలక్టర్ల కళ్లు తెరిపించేలా షమీ మాస్ వార్నింగ్..
- Minister Tummala: శుభవార్త చెప్పిన మంత్రి తుమ్మల.. రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ..
- PM Modi: ప్రధాని మోడీ విదేశీ పర్యటన ఖర్చులపై కేంద్రం కీలక ప్రకటన..
Also Read: India-Canada: కెనడాలో ఏటా రూ. 68,000 కోట్లు ఖర్చు పెడుతున్న పంజాబ్ విద్యార్థులు!
శుభ్మన్ గిల్, శార్ధూల్ ఠాకూర్లు తిరిగి గౌహతిలో భారత జట్టుతో కలవనున్నారు. వీరిద్దరూ నేరుగా గువాహటి చేరుకుని.. ప్రపంచకప్ 2023 సన్నద్ధతలో పాల్గొంటారు. సెప్టెంబర్ 30న గౌహతి వేదికగా ఇంగ్లండ్తో భారత్ వామాప్ మ్యాచ్ ఆడనుంది. మరోవైపు తొలి రెండు వన్డేలకు విశ్రాంతి తీసుకున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాలు మూడో వన్డేకు అందుబాటులో ఉంటారు. సీనియర్ల రాకతో ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Team India Selection: 97 కేజీల బరువు ఉన్నా భారత్ జట్టులోకి ఎంపిక… బీసీసీఐపై ఆగ్రహ జ్వాలలు..
-
Mohammed Shami: ‘నాలో ఇంకా సత్తా తగ్గలేదు’.. సెలక్టర్ల కళ్లు తెరిపించేలా షమీ మాస్ వార్నింగ్..
-
Minister Tummala: శుభవార్త చెప్పిన మంత్రి తుమ్మల.. రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ..
-
PM Modi: ప్రధాని మోడీ విదేశీ పర్యటన ఖర్చులపై కేంద్రం కీలక ప్రకటన..
-
Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!