AB Venkateshwara Rao: పోస్టింగ్ ఇవ్వండి.. సీఎస్ జవహర్ రెడ్డిని కలిసిన సీనియర్ ఐపీఎస్ అధికారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AB Venkateshwara Rao: సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డిని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు కలిశారు. ఏపీ హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి ఇచ్చారు. కోర్టు ఉత్తర్వుల మేరకు పోస్టింగ్ ఇచ్చే అంశంపై త్వరితగతిన ఆదేశాలు ఇవ్వాలని సీఎస్ను ఏబీ వెంకటేశ్వరరావు కోరారు. సీఈవో కార్యాలయంలో హైకోర్టు ఉత్తర్వుల ప్రతిని ఏబీవీ ఇచ్చారు.
Read Also: Kurnool: అవసరమైతే జిల్లా అంతటా 144 సెక్షన్ అమలు: కలెక్టర్ సృజన
Also Read
- Astrology: మే 17 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
క్యాట్ (కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్) ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. క్యాట్ ఉత్తర్వులో జోక్యం చేసుకోబోమని కోర్టు వెల్లడించింది. ఇటీవల ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను ఎత్తివేస్తూ క్యాట్ ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.. ఈ పిటిషన్పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. క్యాట్ ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు నిరాకరిస్తూ సర్కారు అప్పీల్ను కొట్టివేసింది.
తాజావార్తలు
-
Rajinikanth-Kamal Haasan: రజినీ – కమల్ మల్టీస్టారర్ నుంచి త్రిష ఔట్..?
-
Finn Allen: 10 సిక్సర్లు, 4 ఫోర్లు.. అభిషేక్, వైభవ్ల ప్రత్యేక బ్యాట్స్మెన్ల జాబితాలో ఫిన్ అలెన్..
-
Astrology: మే 17 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..