Shocking Murder: ప్రియుడితో కలిసి మొగుడిని చంపిన మూడో భార్య.. రెండో భార్య ఏం చేసిందంటే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking Murder: అక్రమ సంబంధానికి అడ్డు వస్తాడని కట్టుకున్న భర్తను హత్య చేసింది ఓ భార్య. పెళ్లి చేసుకున్న తర్వాత భార్య తనను వదిలి వెళ్లిపోయిందని ఆమె చెల్లిని రెండో వివాహం చేసుకున్నాడు ఆయన. ఆమెకు పిల్లలు పుట్టడం లేదని ఆమె చెల్లిని మూడో వివాహం చేసుకున్నాడు. కట్ చేస్తే మూడో భార్య చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. ఇంతకీ మూడో భార్యను ఎవరు పట్టించారని అనుకుంటున్నారు. స్వయానా వాళ్ల రెండో అక్క ఇచ్చిన ఫిర్యాదే.
READ ALSO: Chiranjeevi: దుఃఖంలో అరవింద్ ఫ్యామిలీకి అండగా చిరు
Also Read
- Rishab Pant: LSGలో మాత్రం ఉండను బాబోయ్.. ఆర్థిక నష్టానికైనా రెడీ అవుతున్న రిషబ్ పంత్..
- Veg Biryani with Leftover Rice: పాత అన్నాన్ని పారేయొద్దు.. 10 నిమిషాల్లో సూపర్ బిర్యానీ రెడీ
- Trump: ఇరాన్కు ఒక్క పైసా కూడా ఇవ్వం.. స్విట్జర్లాండ్ చర్చలు వాయిదాపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం
- Team India: వాళ్లు ఫ్యామిలీలతో గడపొద్దా..? మాజీ కెప్టెన్ ఆగ్రహం..
అక్రమ సంబంధం 60 ఏళ్ల వృద్ధుడిని బలితీసుకుంది..
సకారియాకు చెందిన భైలాల్ రాజక్ అనే వ్యక్తికి ముగ్గురు భార్యలు. మొదటి భార్య ఆయనను విడిచి వెళ్లిపోవడంతో తరువాత ఆయన ఆమె సోదరి గుడ్డి బాయిని వివాహం చేసుకున్నాడు. ఆమెకు పిల్లలు పుట్టకపోవడంతో, ఆమె చెల్లెలు మున్నీ బాయిని వివాహం చేసుకున్నాడు. తరువాత ఆమె వారి ఇంటికి భూమి ఒప్పందాల కోసం తరచుగా వారి ఇంటికి వచ్చే ఆస్తి బ్రోకర్ అయిన లల్లు కుష్వాహాతో అక్రమ సంబంధం పెట్టుకుంది. వాళ్లిద్దరూ కలిసి జీవించాలని ప్లాన్ చేసుకున్నారు. భైలాల్ బతికి ఉండటం వారికి ఒక అడ్డంకిగా మారింది. దీంతో వాళ్లు ఆయనను అంతమొందించడానికి ప్లాన్ చేశారు. ఆగస్టు 30న రాత్రి, భైలాల్ ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తుండగా, లల్లు, ధీరజ్ లోపలికి ప్రవేశించి ఇనుప రాడ్తో అతనిని కొట్టి చంపారు. ఆ తర్వాత మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి, కట్టి, ఒక సంచిలో వేసి, సమీపంలోని బావిలో పడేశారు. రెండో భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ఈసందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. పోలీసులు బావిలోని ఆయన మృతదేహాన్ని బయటికి తీసి, మృతుడి మొబైల్ ఫోన్, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించడంలో మొబైల్ ఫోన్ కీలకమైనది. మృతుడి మూడవ భార్య మున్నీ, ఆమె ప్రియుడు నారాయణ్ దాస్ కుష్వాహా, హత్యకు వాళ్లకు సహాయం చేయడానికి నియమించబడిన కార్మికుడు ధీరజ్ కోల్ హత్య చేసినట్లు గుర్తించి ముగ్గురిని గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు. హత్య కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని డీఐజీ సవితా సోహానే (షాడోల్ రేంజ్), ఎస్పీ మోతీ ఉర్ రెహమాన్ ప్రశంసించారు.
READ ALSO: Shocking Incident: ఏమైంది ఆ తల్లికి .. 15 రోజుల బిడ్డ విషయంలో ఎందుకలా చేసింది!
తాజావార్తలు
-
China Women: ప్లీజ్ నన్నెవరైనా పెళ్లి చేసుకోండని గుక్కపెట్టి ఏడ్చిన మహిళ.. వైరల్ అవుతున్న వీడియో!
-
Rishab Pant: LSGలో మాత్రం ఉండను బాబోయ్.. ఆర్థిక నష్టానికైనా రెడీ అవుతున్న రిషబ్ పంత్..
-
Veg Biryani with Leftover Rice: పాత అన్నాన్ని పారేయొద్దు.. 10 నిమిషాల్లో సూపర్ బిర్యానీ రెడీ
-
Trump: ఇరాన్కు ఒక్క పైసా కూడా ఇవ్వం.. స్విట్జర్లాండ్ చర్చలు వాయిదాపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం
-
PhonePe: ఫోన్పే వాడితే రూ.100 కట్.. ఎలాగో తెలుసా?
ట్రెండింగ్
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు