Michael Rubin: పాక్ తోక ముడిచి.. కాల్పుల విరమణ కోసం వేడుకుంది..
- భారత్ పాకిస్తాన్ను సైనికపరంగా, దౌత్యపరంగా ఓడించింది
- పాక్ తోక ముడిచి.. కాల్పుల విరమణ కోసం వేడుకుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్ తర్వాత, దౌత్య, సైనిక రంగాలలో పాకిస్తాన్ ఘోర పరాజయాన్ని చవిచూసిందని అమెరికా మాజీ పెంటగాన్ అధికారి, అమెరికన్ ఎంటర్ప్రైజ్ ఇన్స్టిట్యూట్లో సీనియర్ ఫెలో మైఖేల్ రూబిన్ అన్నారు. అతను పాకిస్తాన్ తీరును తీవ్రంగా విమర్శించాడు. భారత్ తీసుకున్న సైనిక చర్యను ప్రశంసించాడు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ ఉగ్రవాద స్థావరాలపై వేగంగా, ఖచ్చితమైన రీతిలో దాడి చేయడం వల్ల ప్రపంచ దృష్టి పాకిస్తాన్ ఉగ్రవాద నెట్వర్క్ వైపు మళ్లిందని, పాకిస్తాన్ అబద్ధాలను మరోసారి ప్రపంచానికి బహిర్గతం చేసిందని రూబిన్ అన్నారు.
Also Read:PBKS vs DC: దాడి జరిగిందని స్టార్క్ చెప్పాడు.. డుప్లెసిస్ షూ కూడా వేసుకోలేదు: అలీసా హీలీ
Also Read
- ENG-W vs IND-W: లార్డ్స్లో భారత్ హవా.. చరిత్రకు అడుగు దూరంలో టీమిండియా మహిళలు..!
- BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు.. రూ.152.95 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన!
- Shabad: 48 గంటలు దాటినా దొరకని నిందితుడు.. రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు.!
భారత్ పాకిస్తాన్ను సైనికపరంగా, దౌత్యపరంగా ఓడించింది. మే 7న ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (పీఓజేకే)లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ సర్జికల్ స్ట్రైక్ నిర్వహించిందని, ఇందులో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని ఆయన అన్నారు. పాకిస్తాన్ కూడా ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నించింది, కానీ భారత్ దానికి ప్రతిస్పందించడమే కాకుండా అనేక పాకిస్తాన్ సైనిక స్థావరాలు, వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది.
Also Read:AP Rains: ఎడతెరిపి లేని వర్షాలు.. జలదిగ్బంధంలో చిక్కుకున్న పలు కాలనీలు..
ఈ ఆపరేషన్ పాకిస్తాన్ సైన్యం, ఉగ్రవాదుల మధ్య సంబంధాన్ని మొత్తం ప్రపంచానికి బహిర్గతం చేసింది. పాకిస్తాన్ ఆర్మీ అధికారులు యూనిఫాంలో వచ్చి ఉగ్రవాదుల అంత్యక్రియల ఊరేగింపులో పాల్గొన్నప్పుడు, ఎవరు ఉగ్రవాది, ఎవరు సైనికుడు అనే తేడా లేకుండాపోయిందని అన్నారు. నాలుగు రోజుల యుద్ధంలో, పాకిస్తాన్ భయపడి కాళ్ళ మధ్య తోక పెట్టుకుని కాల్పుల విరమణ కోసం వేడుకునే కుక్కలా మారింది’ అని ఆయన తీవ్రంగా విమర్శించారు. పాకిస్తాన్ ఈ ఓటమిని ఏ విధంగానూ దాచలేకపోయింది. ‘ప్రతి దేశానికి తన పౌరులను రక్షించుకునే హక్కు ఉంది’ అని ఆయన అన్నారు. భారత్ ప్రతీకారం తీర్చుకుంది. అది పూర్తిగా సమర్థనీయమే. సరిహద్దు అవతల నుంచి వచ్చే ఉగ్రవాద దాడులను భారతదేశం ఎప్పటికీ సహించదని స్పష్టమైన సందేశాన్ని పంపారని అన్నారు.
తాజావార్తలు
-
Hema Malini Biopic: హేమ మాలిని బయోపిక్ లో హీరోయిన్ గా దీపికా పడుకోన్? మనసులో మాట చెప్పిన డ్రీమ్ గర్ల్!
-
ITCZ Bay of Bengal: బంగాళాఖాతం వైపు 10,000 కిలోమీటర్ల పొడవైన మేఘాల సమూహం.. జూలై చివర్లో భారీ వర్షాలకు అవకాశం
-
Team India: ఒకరు అవుట్.. మరొకరిపై బీసీసీఐ అసంతృప్తి.. టీమిండియా కోచింగ్ స్టాఫ్లో భారీ ప్రక్షాళన!
-
Adah Sharma: ప్రమోషన్ లో కొత్త స్టంట్.. ఒంటరిగా రిస్క్ చేసిన అదా శర్మ.. వీడియో వైరల్
-
Acer Sospiro A15: ఏసర్ సోస్పిరో A15 విడుదల.. డ్యూయల్ డిస్ప్లే, 64MP కెమెరా, 5000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!