Trump India Tariffs: భారత్పై అమెరికా 50 % అదనపు సుంకం.. RSS కీలక నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump India Tariffs: భారతదేశంపై అమెరికా 50 % అదనపు సుంకం విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆర్ఎస్ఎస్, స్వదేశీ జాగరణ్ మంచ్ సంయుక్తంగా కీలక నిర్ణయం తీసుకున్నాయి. అమెరికన్ కంపెనీలకు వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించాయి. ఈ ప్రచారం కింద, దేశవ్యాప్తంగా విదేశీ కంపెనీలను, వాటి ఉత్పత్తులను బహిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందులో కోకా-కోలా , పెప్సి , అమెజాన్, కేఎఫ్సీ వంటి అనేక అమెరికన్ కంపెనీలు ఉన్నాయి. ఈ ప్రచారం 1942లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన “క్విట్ ఇండియా” ఉద్యమం నుంచి ప్రేరణ పొందిందని చెబుతున్నారు. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్లో ఆర్ఎస్ఎస్ ఓ లాంఛనప్రాయ నిరసనను కూడా నిర్వహించింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, వాల్మార్ట్ వంటి కంపెనీల నుంచి వస్తువులను కొనుగోలు చేయవద్దని ప్రచారం చేస్తున్నారు. స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేసే ప్రేరేపించేందకు ఇదే సరైన సమయమని ఆర్ఎస్ఎస్ నేతలు స్పష్టం చేస్తున్నారు.
READ MORE: Gold Prices: పసిడి మెరుపులకు సుంకాలు కారణం అయ్యాయా?… బంగారం ధరలు ఎంతవరకు పెరగవచ్చు..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన ఉత్పత్తులపై ప్రకటించిన 50% సుంకాన్ని, ఎగుమతిదార్లు చెల్లించక తప్పేలా లేదు. ఎందుకంటే ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు ఏమీ తేలకపోవడంతో ఆగస్టు 7 నుంచి 25%, ఆగస్టు 27 నుంచి మరో 25% సుంకాన్ని అమలు చేయనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఆరో దఫా వాణిజ్య చర్చల కోసం అమెరికా బృందం ఈనెల 25న భారత్కు రానుంది. అదనపు 25% సుంకం వసూలుకు అప్పటికి మరో 2 రోజుల గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో.. మధ్యంతర ఒప్పందం శరవేగంగా కుదురుతుందనే ఆశలు సన్నగిల్లుతున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!