Bengaluru: రెస్టారెంట్కు షాక్.. చల్లని ఆహారాన్ని వడ్డించినందుకు భారీ జరిమానా
- రెస్టారెంట్కు జిల్లా వినియోగదారుల కోర్టు షాక్
- చల్లని ఆహారాన్ని వడ్డించినందుకు రూ.7వేలు జరిమానా
- మహిళ కస్టమర్ ఫిర్యాదుతో న్యాయస్థానం తీర్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏదైనా హోటల్కు గానీ.. లేదంటే రెస్టారెంట్కు గానీ వెళ్లినప్పుడు తాజాగా.. వేడి వేడిగా ఏవైనా ఆహార పదార్థాలు దొరుకుతాయేమోనని ఆశించి వెళ్తుంటాం. తీరా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాక చల్లని ఆహార పదార్థాలు వడ్డిస్తే ఎవరూ ఇష్టపడరు. కానీ ఓ కస్టమర్కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. వేడి.. వేడిగా తిందామని వెళ్తే.. తీరా చల్లారిన ఆహారాన్ని వడ్డించడంతో మహిళా కస్టమర్ షాక్కు గురైంది. ఇదేంటి.. చల్లని ఆహారాన్ని ఇచ్చారని అడిగితే.. సిబ్బంది దురుసుగా సమాధానం ఇచ్చారు. దీంతో ఆమె మరింత ఆవేదనకు గురైంది. రెస్టారెంట్ తీరుపై జిల్లా వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేసింది. మొత్తానికి ఆమె విజయం సాధించింది. చల్లని ఆహారాన్ని వడ్డించినందుకు రూ.7,000 జరిమానాను న్యాయస్థానం విధించింది. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Rajasthan: “గిరిజనులకు DNA టెస్ట్”.. విద్యాశాఖ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
Also Read
- Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
- 1991 Hijack: విమానం హైజాక్ జరిగితే, నిద్ర పోయిన పాకిస్తాన్ మాజీ ప్రధాని భుట్టో..
- YS Jagan Mohan Reddy: స్టీల్ ప్లాంట్ పనులు మొదలు.. X వేదికగా జగన్ కీలక వ్యాఖ్యలు.!
- Cristiano Ronaldo: పెనాల్టీకి ముందు ‘బిస్మిల్లా’ అన్నాడా? వీడియో వైరల్.. అసలు ఏం జరిగింది?
బెంగళూరులోని ఉడిపి గార్డెన్ రెస్టారెంట్కు ఓ మహిళ కస్టమర్ అల్పాహారం తినేందుకు వెళ్లింది. కానీ తీరా అక్కడికెళ్లాక చల్లని పదార్థాలు వండించారు. దీంతో ఆమె నిలదీస్తే.. సిబ్బంది నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో జిల్లా వినియోగదారుల కోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన న్యాయస్థానం..చల్లని ఆహారాన్ని అందించనందుకు రెస్టారెంట్కు రూ.7,000 జరిమానా విధించింది.
ఇది కూడా చదవండి: Misbehaving: నన్ను తన గదికి పిలిచాడు.. పోలీస్ అధికారి పై ట్రైనీ మహిళా ఇన్స్పెక్టర్ తీవ్ర ఆరోపణలు
తాజావార్తలు
-
Falcon Scam : 14 కోట్ల విమానం 3 కోట్లకే.. దేశంలోనే తొలిసారిగా విమానాన్ని ఈ-వేలం.!
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
1991 Hijack: విమానం హైజాక్ జరిగితే, నిద్ర పోయిన పాకిస్తాన్ మాజీ ప్రధాని భుట్టో..
-
YS Jagan Mohan Reddy: స్టీల్ ప్లాంట్ పనులు మొదలు.. X వేదికగా జగన్ కీలక వ్యాఖ్యలు.!
-
Mulugu : ప్రాణాలతో చెలగాటం.. వర్షాకాలంలో వాగు దాటేందుకు ఆదివాసీల అవస్థలు.!
ట్రెండింగ్
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!