Reporters Begging: ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వీధుల్లో భిక్షాటన చేసిన జర్నలిస్టులు..
- ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో ఓ వింత ఘటన.
- గరౌత అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా జర్నలిస్టులు వీధుల్లోకి వచ్చి భిక్షాటన.
- 5 మంది జర్నలిస్టులకు ఒక్కొక్కరికి రూ. 50 కోట్ల పరువు నష్టం నోటీసు పంపారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Reporters Begging: ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. ఇక్కడ గరౌత అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా జర్నలిస్టులు వీధుల్లోకి వచ్చి భిక్షాటన చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు చూస్తే.. బీజేపీ ఎమ్మెల్యే జవహర్లాల్ రాజ్పుత్ ఇక్కడి 5 మంది జర్నలిస్టులకు ఒక్కొక్కరికి రూ. 50 కోట్ల పరువు నష్టం నోటీసు పంపారు. దీనికి వ్యతిరేకంగా జర్నలిస్టులు భిక్షాటన చేసి రూ. 250 కోట్లు వసూలు చేశారంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టులు ఊరు ఊరు తిరిగి భిక్షాటన చేస్తామని చెప్పారు.
ITBP Constable Recruitment: దేశానికి సేవ చేయాలనుకునే యువతకు శుభవార్త.. ఐటీబీపీలో ఉద్యోగాలు..
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
స్థానిక కథనాల ప్రకారం., అక్రమ మైనింగ్ వార్తలను ప్రచురించి ప్రసారం చేసినందుకు ఎమ్మెల్యే రాజ్పుత్ ఎలక్ట్రానిక్ మీడియా క్లబ్ ప్రెసిడెంట్ పుష్పేంద్ర యాదవ్, అశుతోష్ నాయక్, ధీరేంద్ర రైక్వార్, డికు జైన్, రామ్నరేష్ లకు పరువు నష్టం నోటీసు పంపారు. ఎమ్మెల్యే, ఆయన కుమారుడిపై నిత్యం అక్రమ మైనింగ్ ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని రాసినా.. ప్రసారం చేసినా.. టార్గెట్ గా పెడుతున్నారని జర్నలిస్టులు అంటున్నారు. ఎమ్మెల్యే, ఆయన కుమారుడిపై కూడా దాడి చేశారని ఆరోపించారని జర్నలిస్టులు తెలిపారు.
Surya: కంగువ ట్రైలర్ వచ్చేసింది.. ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉందే..?
ये सब झांसी जिले के पत्रकार हैं,
भीख मांगकर 250 करोड़ रूपए इकट्ठा कर रहे हैं,
इनका कहना है कि गरौठा विधायक जवाहर लाल राजपूत ने जिले के पांच पत्रकारों को 50-50 करोड़ की मानहानि का नोटिस दिया है,पत्रकारों का कहना है कि अवैध खनन की खबर चलाने से विधायक जी नाराज हैं,
अब देखो मसला… pic.twitter.com/EMIaoES2vL
— ANIL (@AnilYadavmedia1) August 11, 2024
- Tags
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!