Karan Singh: కమిటీ నుంచి నా పేరు తొలగించండి.. మల్లిఖార్జున్ ఖర్గేకు కాంగ్రెస్ సీనియర్ నేత లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి తన పేరును తొలగించాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత కరణ్సింగ్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాశారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ జమ్మూ కాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ యొక్క అనేక కమిటీలను ఏర్పాటు చేసింది.
Read Also: fire accident: ముంబైలో భారీ అగ్ని ప్రమాదం.. ఇద్దరు మృతి
Also Read
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
- IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
- Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
- RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు రాసిన లేఖలో.. కరణ్ సింగ్ చాలా సంవత్సరాలుగా రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరని అన్నారు. అందువల్ల పునర్వ్యవస్థీకరించిన రాష్ట్ర కాంగ్రెస్ కార్యవర్గ కమిటీ నుంచి ఆయన పేరును తొలగించాలన్నారు. రాష్ట్రాలలో కమిటీలు వేసే ముందు పార్టీ సీనియర్ నేతల అభిప్రాయాన్ని తీసుకోలేదా అనే ప్రశ్నను కరణ్ సింగ్ లేఖ లేవనెత్తారు.
Read Also: Bishan Singh Bedi: టీమిండియా మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ కన్నుమూత
జమ్మూ కాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి 22 మంది సభ్యులతో కూడిన ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటుకు ఖర్గే గురువారం (అక్టోబర్ 19) ఆమోదం తెలిపారు. కరణ్ సింగ్, సైఫుద్దీన్ సోజ్, గులాం అహ్మద్ మీర్, తారిఖ్ హమీద్ కర్రా సహా పలువురు నేతలు ఇందులో ఉన్నారు.
తాజావార్తలు
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
VishnuPriya : ఏడ్చి ఏడ్చి విసిగిపోయా, ఇక నోరు మూసుకునేది లేదు: విష్ణుప్రియ ఫైర్!
-
Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
-
RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
ట్రెండింగ్
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!