Indian Railways : ఈ వార్త వింటే మీరు రైలు లేటైతే బాగుండు అంటారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Railways : రైలు ప్రయాణం సరదాగా ఉంటుంది. అందుకే ప్రతీ ఒక్కరూ రైలులో ప్రయాణించేందుకు ఆసక్తి కనబరుస్తారు. అందుకే భారతదేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థగా రైల్వే అవతరించింది. భారతీయ రైల్వే సంస్థ ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆ క్రమంలోనే ప్రయాణికుల సౌలభ్యం కోసం కొత్త శుభవార్త తీసుకొచ్చింది. ఇక నుంచి రైలు ప్రయాణంలో ఉచితంగా ఆహారం పొందవచ్చు. కొత్త నిబంధన ప్రకారం రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులు ఆహారం కోసం ప్రత్యేకంగా రుసుం చెల్లించాల్సిన పనిలేదు. కానీ ఇందుకు ఓ షరతు ఉంది.
మీరు ఎక్కే రైలు ఆలస్యంగా నడుస్తున్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. రైలు ఆలస్యం అయితే.. మీకు IRCTC ఉచితంగా ఆహారం అందజేస్తుంది. మీరు ఈ సౌకర్యాన్ని ఆనందంగా, సులభంగా ఆస్వాదించవచ్చు. ఇందుకు రుసుం చెల్లించొద్దు. భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం, రైలు ఆలస్యమైతే IRCTC క్యాటరింగ్ విధానంలో ప్రయాణీకులకు అల్పాహారం, తేలికపాటి భోజనం అందించబడుతుంది.
Also Read
- UP: బక్రీద్ రోజు హిందూ యువకుడి దారుణ హత్య.. పోలీసుల ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడు అసద్ ఖతం..
- East Godavari Horror: తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. భార్యను దారుణంగా హత్య చేసిన భర్త!
- Mantralayam Tragedy: మంత్రాలయంలో విషాదం.. తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు.. నాలుగు మృతదేహాలు లభ్యం!
- Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
Read Also: Cheque Bounce Rules: చెక్ బౌన్స్ అయితే మీరు బుక్ అయినట్లే.. భారీ జరిమానా, జైలు శిక్ష
ఈ సదుపాయం ఎప్పుడు అందుబాటులోకి వస్తుందంటే..
IRCTC నిబంధనల ప్రకారం.. మీ రైలు 2 గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యం అయినప్పుడు ఈ సౌకర్యం మీకు అందించబడుతుంది. ఎక్స్ప్రెస్ రైలులోని ప్రయాణికులు మాత్రమే ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోగలరు. శతాబ్ది, రాజధాని, దురంతో వంటి ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రయాణించే వారికి ఈ వార్త చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
Read Also:India Oil Exports: రష్యా ఆయిల్తో భారత్ వ్యాపారం.. యూరప్కు పెరిగిన ఎగుమతులు..
అల్పాహారం ఏంటి ?
రైలులో అల్పాహారంలో టీ-కాఫీ, బిస్కెట్లు అందుబాటులో ఉంటాయి. సాయంత్రం అల్పాహారం, టీ లేదా కాఫీ, నాలుగు బ్రెడ్ స్లైసులు (గోధుమ/తెలుపు), ఒక బటర్ చిప్లెట్ ఇస్తారు. దీంతో పాటు ప్రయాణికులకు మధ్యాహ్నం రోటీ, పప్పు, కూరగాయలు తదితరాలు ఉచితంగా లభిస్తాయి. మీ రైలు ఆలస్యంగా నడుస్తుంటే నిబంధనల ప్రకారం ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు.
తాజావార్తలు
-
IPL 2026 Final: ఆర్సీబీ ఫ్యాన్స్కు జోష్ ఇచ్చే 8 ఏళ్ల సెంటిమెంట్.. ఈ హిస్టరీ రిపీట్ అయితే ఈసారి కప్పు బెంగళూరుదే!
-
Mahesh Babu: ‘వారణాసి’ సినిమా రాకముందే మహేష్ బాబు ఫ్యాన్స్కు గట్టి ట్రీట్.. బాబు బర్త్ డేకి ఆ రెండు చిత్రాలు!
-
UP: బక్రీద్ రోజు హిందూ యువకుడి దారుణ హత్య.. పోలీసుల ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడు అసద్ ఖతం..
-
IPL 2026 Final: ఆర్సీబీ vs జీటీ హై-వోల్టేజ్ మ్యాచ్.. ఫైనల్కు డిసైడ్ చేసే మూడు ప్లేయర్స్ బ్యాటిల్స్ ఇవే!
-
kajal Aggarwal: మగధీర సెట్లో చరణ్ అల్లరిని బయటపెట్టిన కాజల్.. అసలేం జరిగిందంటే!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..