Poultry Farms: వర్షాకాలంలో కోళ్ల ఫారాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైతులకు అధిక దిగుబడి ఇచ్చే వాటిలో కోళ్ల పరిశ్రమ ఒకటి.. రోజు రోజుకు ఈ పరిశ్రమకు డిమాండ్ పెరుగుతుంది.ఎక్కువ మంది వీటిని పెంచుతున్నారు.. అయితే ప్రస్తుతం వర్షాకాలం కోళ్ల రైతులకు కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ వర్షాల కారణంగా మనుషులకే కాదు.. పశు పక్షాదులకు కూడా అనేక రోగాలు వస్తుంటాయి.. కోళ్లకు కూడా పలు రకాల రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. తడిసిన మేతలు, గాల్లో పెరిగే తేమ కారణంగా కోళ్ళలో ఎక్కువగా వ్యాధులు వచ్చే అవకాశం లేకపోలేదు. కాబట్టి వర్షాకాలం పూర్తయ్యే వరకు రైతులు కోళ్ల ఫారాల్లో చేపట్టాల్సిన జాగ్రత్తలు చర్యలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
అధిక వర్షాల వల్లన కోళ్లు అధిక ఒత్తిడికి గురి అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కోళ్ల పెంపకం చేపట్టే రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఉత్పాదకతను గణనీయంగా పెంచుకోవచ్చు.. ఎక్కువగా వర్షాలు పడితే కోళ్ల తీవ్ర ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది. అంతే కాదు తాగునీరు కూడా కలుషితమవుతుంది. దీంతో కోళ్ల చనిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం గుడ్లు, చికెన్ ను ఎక్కువగా తింటున్నారు.. అందుకే రైతులు ఇలాంటి సమయాన్ని క్యాష్ చేసుకోవచ్చు..
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
కోళ్ల పరిశ్రమపై రైతులు దృష్టి సారించాలి.. ముఖ్యంగా బ్రూడింగ్ దశ నుండి ఉష్ణోగ్రతలు తగ్గకుండా చూసుకోవాలి. వర్షం వచ్చే సూచనలను గ్రహించి తగు చర్యలు తీసుకోవాలి. కోళ్లకు అవసరమైన ముడిసరుకులను ముందుగానే అందుబాటులో ఉంచుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచేందుకు టీకాలు సకాలంలో వేయించాలి. షెడ్లలో గాలి, వెలుతురు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. వర్షపు జల్లు పడకుండా వెంటిలేటర్లకు గొనె సంచులు కట్టాలి. అంతేకాకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. ఎప్పటికప్పుడు దాణా నమూనాలను పరీక్షిస్తూ ఉండాలి.. అందుకే ముందే వీటికి టీకాలను వేయించడం మంచిది.. ఇది పౌల్ట్రీ రైతులు గుర్తు పెట్టుకోవాలి..`
తాజావార్తలు
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్కు బ్రేక్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!