Bird Flu : తెలంగాణ రాష్ట్రంలో పౌల్ట్రీ ఫామ్లలో కోళ్లు పెద్ద సంఖ్యలో మృతి చెందుతుండటంతో నిర్వాహకులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని పొతంగల్ మండలం చేతన్నగర్ శివారులో ఉన్న ఒక పౌల్ట్రీ ఫామ్లో గత రెండు రోజులుగా వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. జల్లాపల్లి గ్రామానికి చెందిన రవి చేతన్నగర్ శివారులో కోళ్ల ఫామ్ను లీజుకు తీసుకుని నిర్వహిస్తున్నారు. అయితే, సోమవారం , మంగళవారం రోజుల్లోనే దాదాపు 5 వేల కోళ్లు అకస్మాత్తుగా…
రైతులకు అధిక దిగుబడి ఇచ్చే వాటిలో కోళ్ల పరిశ్రమ ఒకటి.. రోజు రోజుకు ఈ పరిశ్రమకు డిమాండ్ పెరుగుతుంది.ఎక్కువ మంది వీటిని పెంచుతున్నారు.. అయితే ప్రస్తుతం వర్షాకాలం కోళ్ల రైతులకు కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ వర్షాల కారణంగా మనుషులకే కాదు.. పశు పక్షాదులకు కూడా అనేక రోగాలు వస్తుంటాయి.. కోళ్లకు కూడా పలు రకాల రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. తడిసిన మేతలు, గాల్లో పెరిగే తేమ కారణంగా కోళ్ళలో ఎక్కువగా వ్యాధులు వచ్చే అవకాశం…