Ponnam Prabhakar : తెలంగాణలో రెండు భాగాలుగా రాహుల్ యాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
27వ తేదీ నుంచి తిరిగి ప్రారంభం కానున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర లో రాష్ట్ర యాత్రిస్ విషయంలో అసెంబ్లీ నియోజక వర్గానికి 5 గురు చొప్పున ఎంపిక చేసి పంపాలని డీసీసీ అధ్యక్షులను సూచించమని జోడో యాత్ర యాత్రీస్ చైర్మన్ పొన్నం ప్రభాకర్ వివరించారు. ఆదివారం నాడు గాంధీభవన్ లో జోడో యాత్రిస్ కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన జరిగింది. కన్వీనర్ సిరిసిల్ల రాజయ్య, కో కన్వీనర్ ఈ. వెంకట్రామిరెడ్డి లతోపాటు సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నియోజక వర్గానికి 5 చొప్పున యాత్రీస్ తో పాటు అనుబంధ సంఘాల నుంచి సభ్యులను ఎంపిక చేసి రాష్ట్ర యాత్రిస్ లను జోడో యాత్రలో పాల్గొనేలా ప్రణాళిక చేస్తున్నామని అన్నారు.
Also Read : LIVE : దేశంలో దీపావళి రోజు ముందే తెచ్చిన కోహ్లీ..!
యాత్ర ను రెండు భాగాలుగా విభజించి మక్తల్ నుంచి హైదరాబాద్ వరకు ఒక గ్రూప్ గా, హైదరాబాద్ నుంచి మద్నూర్ వరకు ఒక గ్రూప్ గా నియమించి రాష్ట్ర యాత్రిస్ లో ఎక్కువ మందికి అవకాశం ఇవ్వనున్నామని అన్నారు. యాత్రిస్ కమిటీ లో కేవలం యాత్రిస్ కు మాత్రమే పాస్ లు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. యాత్రిస్ ను సమన్వయం చేసేందుకు జిల్లాల వారీగా ప్రతినిధులను నియమించినట్టు వివరించారు. ఇదిలా ఉంటే.. ఈ రోజు తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. అయితే.. ఈ పాదయాత్ర వచ్చే నెల 8 వరకు తెలంగాణ సాగనుంది.
Also Read
- Roti Calories: గోధుమ నుంచి రాగి వరకు.. ఆరోగ్యానికి ఏ రొట్టె బెస్ట్..? ఏ రొట్టెలో ఎన్ని కేలరీలు..?
- Summer Hair Care Tips: వేసవిలో ప్రతిరోజూ తలస్నానం చేస్తున్నారా..? అయితే ఇది మీ కోసమే..
- Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
- Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
తాజావార్తలు
-
Sai Abhyankar: ట్రోల్స్ను ట్రెండ్గా మార్చిన సాయి అభ్యంకర్..
-
Bike Insurance: బైక్ ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే ఫైన్ మాత్రమే కాదు.. భారీ నష్టాలు కూడా
-
Roti Calories: గోధుమ నుంచి రాగి వరకు.. ఆరోగ్యానికి ఏ రొట్టె బెస్ట్..? ఏ రొట్టెలో ఎన్ని కేలరీలు..?
-
Naga Chaitanya: తమిళ మాస్ డైరెక్టర్తో.. చైతూ కొత్త ప్రాజెక్ట్ ఫిక్స్..!
-
HMD Vibe 2 5G: 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో.. HMD వైబ్ 2 5G భారత్ లో విడుదల.. తక్కువ ధరకే
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!