Ponnam Prabhakar : తెలంగాణలో రెండు భాగాలుగా రాహుల్ యాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
27వ తేదీ నుంచి తిరిగి ప్రారంభం కానున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర లో రాష్ట్ర యాత్రిస్ విషయంలో అసెంబ్లీ నియోజక వర్గానికి 5 గురు చొప్పున ఎంపిక చేసి పంపాలని డీసీసీ అధ్యక్షులను సూచించమని జోడో యాత్ర యాత్రీస్ చైర్మన్ పొన్నం ప్రభాకర్ వివరించారు. ఆదివారం నాడు గాంధీభవన్ లో జోడో యాత్రిస్ కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన జరిగింది. కన్వీనర్ సిరిసిల్ల రాజయ్య, కో కన్వీనర్ ఈ. వెంకట్రామిరెడ్డి లతోపాటు సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నియోజక వర్గానికి 5 చొప్పున యాత్రీస్ తో పాటు అనుబంధ సంఘాల నుంచి సభ్యులను ఎంపిక చేసి రాష్ట్ర యాత్రిస్ లను జోడో యాత్రలో పాల్గొనేలా ప్రణాళిక చేస్తున్నామని అన్నారు.
Also Read : LIVE : దేశంలో దీపావళి రోజు ముందే తెచ్చిన కోహ్లీ..!
యాత్ర ను రెండు భాగాలుగా విభజించి మక్తల్ నుంచి హైదరాబాద్ వరకు ఒక గ్రూప్ గా, హైదరాబాద్ నుంచి మద్నూర్ వరకు ఒక గ్రూప్ గా నియమించి రాష్ట్ర యాత్రిస్ లో ఎక్కువ మందికి అవకాశం ఇవ్వనున్నామని అన్నారు. యాత్రిస్ కమిటీ లో కేవలం యాత్రిస్ కు మాత్రమే పాస్ లు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. యాత్రిస్ ను సమన్వయం చేసేందుకు జిల్లాల వారీగా ప్రతినిధులను నియమించినట్టు వివరించారు. ఇదిలా ఉంటే.. ఈ రోజు తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. అయితే.. ఈ పాదయాత్ర వచ్చే నెల 8 వరకు తెలంగాణ సాగనుంది.
Also Read
- ICC Women's Champions Trophy 2027: మహిళల క్రికెట్లో కొత్త చరిత్ర.. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం.. తేదీలు ఖరారు
- UN Warns: ముంబై, కోల్కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
- CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
- Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
తాజావార్తలు
-
ICC Women’s Champions Trophy 2027: మహిళల క్రికెట్లో కొత్త చరిత్ర.. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం.. తేదీలు ఖరారు
-
Cyberabad Constable : సోషల్ మీడియాలో పోలీస్ కామెంట్స్.. కానిస్టేబుల్పై సీపీ వేటు
-
UN Warns: ముంబై, కోల్కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
-
CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
-
Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!