Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Pm Narendra Modi Says Person Like Prajwal Revanna Should Not Be Tolerated Karnataka Government

PM Modi: ప్రజ్వల్ రేవణ్ణ లాంటి వారిని సహించబోం.. కర్ణాటక సర్కారుపై ప్రధాని తీవ్ర వ్యాఖ్యలు

Published Date :May 7, 2024 , 11:43 am
By Mahesh Jakki
PM Modi: ప్రజ్వల్ రేవణ్ణ లాంటి వారిని సహించబోం.. కర్ణాటక సర్కారుపై ప్రధాని తీవ్ర వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

PM Modi: ప్రజ్వల్ రేవణ్ణ లాంటి వారిని అస్సలు సహించబోమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం జేడీఎస్ ఎంపీని దేశం విడిచి వెళ్లేందుకు అనుమతించిందని, అభ్యంతరకర లైంగిక వీడియోలను విడుదల చేసిందని ఆరోపించారు. శాంతిభద్రతల సమస్య ఉన్నందున ఈ విషయంలో చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని అన్నారు. ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడిన మోడీ.. వేల సంఖ్యలో వీడియోలు ఉండడం చూస్తే ఇవి జేడీఎస్, కాంగ్రెస్ మధ్య పొత్తు ఉన్న నాటివని తెలుస్తోందన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఈ వీడియోలను సేకరించారు. కానీ, వొక్కలిగ ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో ఓటింగ్ ముగిసిన తర్వాత వీటిని విడుదల చేశారు. ఈ పరిణామాన్ని అత్యంత అనుమానాస్పదంగా అభివర్ణించిన ప్రధాని.. తాను దేశం విడిచి వెళ్లిన తర్వాత ఈ వీడియోలను విడుదల చేశారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఉంటే, దానిపై నిఘా ఉంచాలి. విమానాశ్రయాన్ని కూడా పర్యవేక్షించాలన్నారు.

Read Also: Lok Sabha Elections 2024: గాంధీ కుటుంబానికి కంచుకోటగా మారిన రాయ్ బరేలీ పరిస్థితేంటి..?

ఈ విషయంలో ప్రజ్వల్ మౌనం వహించడంపై కాంగ్రెస్ నిరంతరం ప్రశ్నలను లేవనెత్తుతున్న తరుణంలో ప్రధాని మోడీ ఈ వ్యాఖ్య చేశారు. మీరు ఏమీ చేయలేదని మోడీ అన్నారు. భారత ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేదన్నారు. అంటే ఇది రాజకీయ క్రీడ అని అర్థమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. అయితే, ఇది తన ఉద్దేశం కాదని.. తన ఉద్దేశ్యం ఏంటంటే.. ఏ నిందితుడిని విడిచిపెట్టకూడదని.. ఇలాంటి ఆటలు మన దేశంలో ఆపాలన్నారు. భారత లోక్‌సభ ఎన్నికలను విదేశీ శక్తులు ప్రభావితం చేస్తున్నాయన్న ప్రధాని మోడీ.. ప్రపంచం కేవలం అభిప్రాయాలు మాత్రమే ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నదని అన్నారు. అయితే, అలాంటి ప్రయత్నాలు అంతిమంగా విఫలమవుతాయని ఆయన నొక్కి చెప్పారు. ఈ నిరసన జూన్ 4 వరకు మాత్రమే ఉంటుందని భావిస్తున్నాను అని ప్రధాని అన్నారు. దీని తరువాత ఈ వ్యక్తులకు అధికారం లేదా ఉనికి ఉండదన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని ప్రపంచం కొత్త కోణంలో చూస్తుందన్నారు.

Read Also: Delhi High Court: బిన్‌ లాడెన్‌ ఫొటో, ఐసిస్‌ జెండాలు ఉన్నంత మాత్రాన టెర్రిరిస్ట్‌గా పిలవలేం..

వారణాసి తల్లిలాంటిది.. గంగామాత నన్ను దత్తత తీసుకుంది..
వారణాసిని తన ‘అమ్మ’గా అభివర్ణించిన ప్రధాని మోడీ.. కాశీతో తనకున్న అనుబంధం నియోజకవర్గానికి, ప్రజాప్రతినిధికి మధ్య ఉన్నటువంటిది కాదని, తల్లీకొడుకుల లాంటిదని అన్నారు. కాశీ విషయంలో తనకు కాస్త సెంటిమెంట్ ఉందని ప్రధాని మోడీ అన్నారు. కాశీలో చివరి దశలో ఓటింగ్ నిర్వహిస్తామని ప్రధాని చెప్పారు. కాశీ నుంచి మరోసారి పోటీకి దింపాలని మా పార్టీ నిర్ణయించిందన్నారు. కానీ తాను దాని గురించి కొంచెం సెంటిమెంట్‌గా ఉన్నానన్నారు. 2014లో కాశీకి వచ్చిన తర్వాత తాను ఇక్కడికి రాలేదని చెప్పారని ప్రధాని గుర్తు చేసుకున్నారు. “నన్ను ఎవరూ ఇక్కడికి పంపలేదు. గంగామాత నన్ను పిలిచినందున నేను ఇక్కడ ఉన్నాను. 10 ఏళ్ల తర్వాత ఈరోజు గంగామాత నన్ను స్వీకరించిందని చెప్పగలను.” ప్రధాని మోడీ పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • karnataka government
  • latest news
  • Lok Sabha elections-2024
  • PM Modi
  • PM Narendra Modi

తాజావార్తలు

  • Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రూ.174 కోట్లు తిరిగి చెల్లింపు

  • Off The Record : కాంగ్రెస్ నేత ప్రపోజల్ విని కేటీఆర్ షాక్?

  • Off The Record: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్?

  • Deve Gowda: కాంగ్రెస్‌తో అందుకే విడాకులు.. ఖర్గే పంచ్‌లపై దేవెగౌడ కౌంటర్

  • Hyderabad: ఇలా చేస్తుంటే సిలిండర్ల కొరత ఎందుకు రాదు? భారీ దందా!

ట్రెండింగ్‌

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions