PM Modi: మరిన్ని రైల్వేస్టేషన్ల అభివృద్ధికి మోడీ శ్రీకారం.. తెలంగాణలో ఇవే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల ముందు దేశ వ్యాప్తంగా మరిన్ని రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా దేశ వ్యాప్తంగా ఆయా రైల్వేస్టేషన్లు సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నాయి. తాజాగా మరిన్ని స్టేషన్లు అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మరో 550కు పైగా రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని మోడీ (PM Modi) శంకుస్థాపన చేయనున్నారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా రైల్వే స్టేషన్ల రూపు రేఖలు మారుస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ స్థాయిలో కేంద్రం మార్పులు చేస్తోంది.
Also Read
గత ఏడాది 508 స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు మరో 550 పైగా స్టేషన్ల అభివృద్ధికి మోడీ శంకుస్థాపన చేయనున్నారు. దక్షిణ మధ్య రైల్వేలో 50 పైగా స్టేషన్లు ఈ స్కీమ్కు ఎంపికయ్యాయి.
తెలంగాణలో..
తెలంగాణ రాష్ట్రంలో గద్వాల్, జడ్చర్ల, షాద్నగర్, బేగంపేట్, ఉందా నగర్, యాకుత్ పురా, మేడ్చల్, మెదక్, బాసర తదితర స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా ఎంపికయ్యాయి. ఈ నెల 26న రైల్వే స్టేషన్ల అభివృద్ధికి వర్చువల్గా ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Vs Kohli: యుద్ధానికి సిద్ధం అవుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఫస్ట్ టార్గెట్ కోహ్లీ రికార్డే..
-
Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్పై కేసు, ఉద్యోగానికి గుడ్బై.!
-
Annamalai: బీజేపీకి రాజీనామా.. 24 గంటల్లోనే అన్నామలైకి అపూర్వ మద్దతు..
-
Trump-Iran: ‘వాస్తవ ప్రపంచంలో జీవించండి’.. ట్రంప్కు ఇరాన్ ఘాటు రిప్లై
-
The Earth: భూగర్భ జలాల దోపిడి.. 31.5 అంగుళాలు వంగిన భూమి!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!