PIB Fact Check: భారత్ లో రూ. 500 నోటు, ఆధార్ కార్డు నిషేధం ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PIB Fact Check:దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. ఇందులో ప్రభుత్వం ఆర్థిక సహాయం నుండి కార్పోరేట్ ఆస్పత్రుల్లో ఉచిత చికిత్స వరకు అనేక సౌకర్యాలను అందిస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో అనేక రకాల తప్పుదోవ పట్టించే వార్తలు వస్తున్నాయి. దీనితో పాటు చాలా యూట్యూబ్ ఛానెల్లు నకిలీ వార్తలను ప్రజలకు చూపుతున్నాయి. దీని గురించి కేంద్ర ప్రభుత్వం అందరినీ అప్రమత్తం చేసింది. తప్పుడు వార్తల వాస్తవ తనిఖీని నిర్వహిస్తోంది.
ప్రస్తుతం ఎడ్యుకేషనల్ దోస్త్ అనే యూట్యూబ్ ఛానెల్ ఫేక్ న్యూస్ను వ్యాప్తి చేస్తోందని పిఐబి తెలిపింది. అలాంటి వార్తలను నమ్మవద్దని ప్రజలకు సూచిస్తోంది. పీఐబీ తన అధికారిక ట్వీట్లో ఈ యూట్యూబ్ ఛానెల్లో ఒక వీడియో అప్లోడ్ చేయబడింది.అందులో భారతదేశంలో రూ. 500 నోటు, ఆధార్ కార్డును నిషేధించనున్నట్లు పేర్కొంది. ఈ వీడియోను చూసిన తర్వాత పీఐబీ దీన్ని వాస్తవంగా తనిఖీ చేసి ఈ వీడియో పూర్తిగా నకిలీదని ప్రకటించింది.
Also Read
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
Read Also:Nitish Kumar: 2024లో బీహార్ నుంచి బీజేపీ తుడిచిపెట్టుకుపోతుంది.. నితీశ్ జోస్యం
❌ दावा : भारत में पैन कार्ड समेत 7 चीजों पर पाबंदी लगा दी गई है#PIBFactCheck
✅ यह दावा #फर्जी है !
✅ केंद्र सरकार ने ऐसा कोई फैसला नहीं लिया है pic.twitter.com/SarmfRy6Bv
— PIB Fact Check (@PIBFactCheck) August 8, 2023
– ఈ పోస్ట్ నకిలీదని పీఐబీ తెలిపింది.
– దీనితో పాటు ఇలాంటి ఫేక్ వీడియోలను ఎవరితోనూ షేర్ చేయవద్దని ప్రభుత్వం కోరింది.
Read Also:GST On Online Gaming: ఆన్లైన్ గేమింగ్పై పన్ను.. జీఎస్టీ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
ఇలాంటి మెసేజ్లను ఎవరితోనూ షేర్ చేయవద్దని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనితో పాటు మీరు ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా పథకం గురించి సమాచారాన్ని పొందాలనుకుంటే కేవలం అధికారిక వెబ్సైట్లో మాత్రమే సంప్రదించాలని సూచించింది. ఇలాంటి ఫేక్ న్యూస్లకు దూరంగా ఉండాలని.. ఈ వార్తలను ఎవరితోనూ పంచుకోవద్దని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతానికి అలాంటి వార్తలను ఫార్వార్డ్ చేయకండి. మీరు కూడా ఏదైనా వైరల్ సందేశం, నిజం తెలుసుకోవాలనుకుంటే 918799711259 లేదా socialmedia@pib.gov.inను సంప్రదించవచ్చు.
తాజావార్తలు
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
-
K Annamalai: “కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా”.. అన్నామలై సంచలన ప్రకటన..
-
Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
-
EPFO: ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు.. UAN యాక్టివేషన్ ప్రక్రియలో కీలక మార్పులు
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..