PIB Fact Check: భారత్ లో రూ. 500 నోటు, ఆధార్ కార్డు నిషేధం ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PIB Fact Check:దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. ఇందులో ప్రభుత్వం ఆర్థిక సహాయం నుండి కార్పోరేట్ ఆస్పత్రుల్లో ఉచిత చికిత్స వరకు అనేక సౌకర్యాలను అందిస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో అనేక రకాల తప్పుదోవ పట్టించే వార్తలు వస్తున్నాయి. దీనితో పాటు చాలా యూట్యూబ్ ఛానెల్లు నకిలీ వార్తలను ప్రజలకు చూపుతున్నాయి. దీని గురించి కేంద్ర ప్రభుత్వం అందరినీ అప్రమత్తం చేసింది. తప్పుడు వార్తల వాస్తవ తనిఖీని నిర్వహిస్తోంది.
ప్రస్తుతం ఎడ్యుకేషనల్ దోస్త్ అనే యూట్యూబ్ ఛానెల్ ఫేక్ న్యూస్ను వ్యాప్తి చేస్తోందని పిఐబి తెలిపింది. అలాంటి వార్తలను నమ్మవద్దని ప్రజలకు సూచిస్తోంది. పీఐబీ తన అధికారిక ట్వీట్లో ఈ యూట్యూబ్ ఛానెల్లో ఒక వీడియో అప్లోడ్ చేయబడింది.అందులో భారతదేశంలో రూ. 500 నోటు, ఆధార్ కార్డును నిషేధించనున్నట్లు పేర్కొంది. ఈ వీడియోను చూసిన తర్వాత పీఐబీ దీన్ని వాస్తవంగా తనిఖీ చేసి ఈ వీడియో పూర్తిగా నకిలీదని ప్రకటించింది.
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
Read Also:Nitish Kumar: 2024లో బీహార్ నుంచి బీజేపీ తుడిచిపెట్టుకుపోతుంది.. నితీశ్ జోస్యం
❌ दावा : भारत में पैन कार्ड समेत 7 चीजों पर पाबंदी लगा दी गई है#PIBFactCheck
✅ यह दावा #फर्जी है !
✅ केंद्र सरकार ने ऐसा कोई फैसला नहीं लिया है pic.twitter.com/SarmfRy6Bv
— PIB Fact Check (@PIBFactCheck) August 8, 2023
– ఈ పోస్ట్ నకిలీదని పీఐబీ తెలిపింది.
– దీనితో పాటు ఇలాంటి ఫేక్ వీడియోలను ఎవరితోనూ షేర్ చేయవద్దని ప్రభుత్వం కోరింది.
Read Also:GST On Online Gaming: ఆన్లైన్ గేమింగ్పై పన్ను.. జీఎస్టీ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
ఇలాంటి మెసేజ్లను ఎవరితోనూ షేర్ చేయవద్దని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనితో పాటు మీరు ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా పథకం గురించి సమాచారాన్ని పొందాలనుకుంటే కేవలం అధికారిక వెబ్సైట్లో మాత్రమే సంప్రదించాలని సూచించింది. ఇలాంటి ఫేక్ న్యూస్లకు దూరంగా ఉండాలని.. ఈ వార్తలను ఎవరితోనూ పంచుకోవద్దని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతానికి అలాంటి వార్తలను ఫార్వార్డ్ చేయకండి. మీరు కూడా ఏదైనా వైరల్ సందేశం, నిజం తెలుసుకోవాలనుకుంటే 918799711259 లేదా socialmedia@pib.gov.inను సంప్రదించవచ్చు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!