PIB Fact Check: భారత్ లో రూ. 500 నోటు, ఆధార్ కార్డు నిషేధం ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PIB Fact Check:దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. ఇందులో ప్రభుత్వం ఆర్థిక సహాయం నుండి కార్పోరేట్ ఆస్పత్రుల్లో ఉచిత చికిత్స వరకు అనేక సౌకర్యాలను అందిస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో అనేక రకాల తప్పుదోవ పట్టించే వార్తలు వస్తున్నాయి. దీనితో పాటు చాలా యూట్యూబ్ ఛానెల్లు నకిలీ వార్తలను ప్రజలకు చూపుతున్నాయి. దీని గురించి కేంద్ర ప్రభుత్వం అందరినీ అప్రమత్తం చేసింది. తప్పుడు వార్తల వాస్తవ తనిఖీని నిర్వహిస్తోంది.
ప్రస్తుతం ఎడ్యుకేషనల్ దోస్త్ అనే యూట్యూబ్ ఛానెల్ ఫేక్ న్యూస్ను వ్యాప్తి చేస్తోందని పిఐబి తెలిపింది. అలాంటి వార్తలను నమ్మవద్దని ప్రజలకు సూచిస్తోంది. పీఐబీ తన అధికారిక ట్వీట్లో ఈ యూట్యూబ్ ఛానెల్లో ఒక వీడియో అప్లోడ్ చేయబడింది.అందులో భారతదేశంలో రూ. 500 నోటు, ఆధార్ కార్డును నిషేధించనున్నట్లు పేర్కొంది. ఈ వీడియోను చూసిన తర్వాత పీఐబీ దీన్ని వాస్తవంగా తనిఖీ చేసి ఈ వీడియో పూర్తిగా నకిలీదని ప్రకటించింది.
Also Read
- Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
Read Also:Nitish Kumar: 2024లో బీహార్ నుంచి బీజేపీ తుడిచిపెట్టుకుపోతుంది.. నితీశ్ జోస్యం
❌ दावा : भारत में पैन कार्ड समेत 7 चीजों पर पाबंदी लगा दी गई है#PIBFactCheck
✅ यह दावा #फर्जी है !
✅ केंद्र सरकार ने ऐसा कोई फैसला नहीं लिया है pic.twitter.com/SarmfRy6Bv
— PIB Fact Check (@PIBFactCheck) August 8, 2023
– ఈ పోస్ట్ నకిలీదని పీఐబీ తెలిపింది.
– దీనితో పాటు ఇలాంటి ఫేక్ వీడియోలను ఎవరితోనూ షేర్ చేయవద్దని ప్రభుత్వం కోరింది.
Read Also:GST On Online Gaming: ఆన్లైన్ గేమింగ్పై పన్ను.. జీఎస్టీ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
ఇలాంటి మెసేజ్లను ఎవరితోనూ షేర్ చేయవద్దని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనితో పాటు మీరు ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా పథకం గురించి సమాచారాన్ని పొందాలనుకుంటే కేవలం అధికారిక వెబ్సైట్లో మాత్రమే సంప్రదించాలని సూచించింది. ఇలాంటి ఫేక్ న్యూస్లకు దూరంగా ఉండాలని.. ఈ వార్తలను ఎవరితోనూ పంచుకోవద్దని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతానికి అలాంటి వార్తలను ఫార్వార్డ్ చేయకండి. మీరు కూడా ఏదైనా వైరల్ సందేశం, నిజం తెలుసుకోవాలనుకుంటే 918799711259 లేదా socialmedia@pib.gov.inను సంప్రదించవచ్చు.
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!