PIB Fact Check: భారత్ లో రూ. 500 నోటు, ఆధార్ కార్డు నిషేధం ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PIB Fact Check:దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. ఇందులో ప్రభుత్వం ఆర్థిక సహాయం నుండి కార్పోరేట్ ఆస్పత్రుల్లో ఉచిత చికిత్స వరకు అనేక సౌకర్యాలను అందిస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో అనేక రకాల తప్పుదోవ పట్టించే వార్తలు వస్తున్నాయి. దీనితో పాటు చాలా యూట్యూబ్ ఛానెల్లు నకిలీ వార్తలను ప్రజలకు చూపుతున్నాయి. దీని గురించి కేంద్ర ప్రభుత్వం అందరినీ అప్రమత్తం చేసింది. తప్పుడు వార్తల వాస్తవ తనిఖీని నిర్వహిస్తోంది.
ప్రస్తుతం ఎడ్యుకేషనల్ దోస్త్ అనే యూట్యూబ్ ఛానెల్ ఫేక్ న్యూస్ను వ్యాప్తి చేస్తోందని పిఐబి తెలిపింది. అలాంటి వార్తలను నమ్మవద్దని ప్రజలకు సూచిస్తోంది. పీఐబీ తన అధికారిక ట్వీట్లో ఈ యూట్యూబ్ ఛానెల్లో ఒక వీడియో అప్లోడ్ చేయబడింది.అందులో భారతదేశంలో రూ. 500 నోటు, ఆధార్ కార్డును నిషేధించనున్నట్లు పేర్కొంది. ఈ వీడియోను చూసిన తర్వాత పీఐబీ దీన్ని వాస్తవంగా తనిఖీ చేసి ఈ వీడియో పూర్తిగా నకిలీదని ప్రకటించింది.
Also Read
- KKR Vs MI: ఈడెన్ గార్డెన్స్లో హైవోల్టేజ్ పోరు: టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబై బ్యాటింగ్..
- RBI: ఈఎంఐ కట్టలేదని ఫోన్ బ్లాక్ చేస్తున్నారా..? బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్.. ఇకపై అలా చేస్తే కుదరదు..
- Mohammad Amir: బ్రిటిష్ పౌరుడిగా మహ్మద్ ఆమీర్.. ఇక IPLలో ఆడే ఛాన్స్.!
- Mamata Banerjee: మమత పార్టీలో విభేదాలు.. నిరసనకు 35 మంది ఎమ్మెల్యేలే హాజరు..
Read Also:Nitish Kumar: 2024లో బీహార్ నుంచి బీజేపీ తుడిచిపెట్టుకుపోతుంది.. నితీశ్ జోస్యం
❌ दावा : भारत में पैन कार्ड समेत 7 चीजों पर पाबंदी लगा दी गई है#PIBFactCheck
✅ यह दावा #फर्जी है !
✅ केंद्र सरकार ने ऐसा कोई फैसला नहीं लिया है pic.twitter.com/SarmfRy6Bv
— PIB Fact Check (@PIBFactCheck) August 8, 2023
– ఈ పోస్ట్ నకిలీదని పీఐబీ తెలిపింది.
– దీనితో పాటు ఇలాంటి ఫేక్ వీడియోలను ఎవరితోనూ షేర్ చేయవద్దని ప్రభుత్వం కోరింది.
Read Also:GST On Online Gaming: ఆన్లైన్ గేమింగ్పై పన్ను.. జీఎస్టీ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
ఇలాంటి మెసేజ్లను ఎవరితోనూ షేర్ చేయవద్దని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనితో పాటు మీరు ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా పథకం గురించి సమాచారాన్ని పొందాలనుకుంటే కేవలం అధికారిక వెబ్సైట్లో మాత్రమే సంప్రదించాలని సూచించింది. ఇలాంటి ఫేక్ న్యూస్లకు దూరంగా ఉండాలని.. ఈ వార్తలను ఎవరితోనూ పంచుకోవద్దని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతానికి అలాంటి వార్తలను ఫార్వార్డ్ చేయకండి. మీరు కూడా ఏదైనా వైరల్ సందేశం, నిజం తెలుసుకోవాలనుకుంటే 918799711259 లేదా socialmedia@pib.gov.inను సంప్రదించవచ్చు.
తాజావార్తలు
-
KKR Vs MI: ఈడెన్ గార్డెన్స్లో హైవోల్టేజ్ పోరు: టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబై బ్యాటింగ్..
-
iQOO 15T: ఐకూ 15T విడుదల.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్
-
RBI: ఈఎంఐ కట్టలేదని ఫోన్ బ్లాక్ చేస్తున్నారా..? బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్.. ఇకపై అలా చేస్తే కుదరదు..
-
TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
-
ACB Raids : సస్పెండ్ అయినా తగ్గని లగ్జరీ.. సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో తనిఖీల్లో బయటపడ్డ కోట్లు..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!