PIB Fact Check: భారత్ లో రూ. 500 నోటు, ఆధార్ కార్డు నిషేధం ?
PIB Fact Check:దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. ఇందులో ప్రభుత్వం ఆర్థిక సహాయం నుండి కార్పోరేట్ ఆస్పత్రుల్లో ఉచిత చికిత్స వరకు అనేక సౌకర్యాలను అందిస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో అనేక రకాల తప్పుదోవ పట్టించే వార్తలు వస్తున్నాయి. దీనితో పాటు చాలా యూట్యూబ్ ఛానెల్లు నకిలీ వార్తలను ప్రజలకు చూపుతున్నాయి. దీని గురించి కేంద్ర ప్రభుత్వం అందరినీ అప్రమత్తం చేసింది. తప్పుడు వార్తల వాస్తవ తనిఖీని నిర్వహిస్తోంది.
ప్రస్తుతం ఎడ్యుకేషనల్ దోస్త్ అనే యూట్యూబ్ ఛానెల్ ఫేక్ న్యూస్ను వ్యాప్తి చేస్తోందని పిఐబి తెలిపింది. అలాంటి వార్తలను నమ్మవద్దని ప్రజలకు సూచిస్తోంది. పీఐబీ తన అధికారిక ట్వీట్లో ఈ యూట్యూబ్ ఛానెల్లో ఒక వీడియో అప్లోడ్ చేయబడింది.అందులో భారతదేశంలో రూ. 500 నోటు, ఆధార్ కార్డును నిషేధించనున్నట్లు పేర్కొంది. ఈ వీడియోను చూసిన తర్వాత పీఐబీ దీన్ని వాస్తవంగా తనిఖీ చేసి ఈ వీడియో పూర్తిగా నకిలీదని ప్రకటించింది.
Also Read
- Tamil Nadu Election: 9 గంటలకే తమిళనాడులో భారీ పోలింగ్.. కారణమిదేనా?
- 8-Week OTT: ఓటీటీ రిలీజ్ గ్యాప్పై సౌత్ నిర్మాతల సంచలన నిర్ణయం..
- Tamilanadu Elections Special : తమిళనాడు ఎన్నికలో ఎవరి బలం ఎంత.. అధికారం ఎవరిది.. గ్రౌండ్ రిపోర్ట్
- Raaka: అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి దీపికా అవుట్.. క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్..!
Read Also:Nitish Kumar: 2024లో బీహార్ నుంచి బీజేపీ తుడిచిపెట్టుకుపోతుంది.. నితీశ్ జోస్యం
❌ दावा : भारत में पैन कार्ड समेत 7 चीजों पर पाबंदी लगा दी गई है#PIBFactCheck
✅ यह दावा #फर्जी है !
✅ केंद्र सरकार ने ऐसा कोई फैसला नहीं लिया है pic.twitter.com/SarmfRy6Bv
— PIB Fact Check (@PIBFactCheck) August 8, 2023
– ఈ పోస్ట్ నకిలీదని పీఐబీ తెలిపింది.
– దీనితో పాటు ఇలాంటి ఫేక్ వీడియోలను ఎవరితోనూ షేర్ చేయవద్దని ప్రభుత్వం కోరింది.
Read Also:GST On Online Gaming: ఆన్లైన్ గేమింగ్పై పన్ను.. జీఎస్టీ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
ఇలాంటి మెసేజ్లను ఎవరితోనూ షేర్ చేయవద్దని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనితో పాటు మీరు ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా పథకం గురించి సమాచారాన్ని పొందాలనుకుంటే కేవలం అధికారిక వెబ్సైట్లో మాత్రమే సంప్రదించాలని సూచించింది. ఇలాంటి ఫేక్ న్యూస్లకు దూరంగా ఉండాలని.. ఈ వార్తలను ఎవరితోనూ పంచుకోవద్దని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతానికి అలాంటి వార్తలను ఫార్వార్డ్ చేయకండి. మీరు కూడా ఏదైనా వైరల్ సందేశం, నిజం తెలుసుకోవాలనుకుంటే 918799711259 లేదా socialmedia@pib.gov.inను సంప్రదించవచ్చు.
తాజావార్తలు
-
Tamil Nadu Election: 9 గంటలకే తమిళనాడులో భారీ పోలింగ్.. కారణమిదేనా?
-
8-Week OTT: ఓటీటీ రిలీజ్ గ్యాప్పై సౌత్ నిర్మాతల సంచలన నిర్ణయం..
-
Tamilanadu Elections Special : తమిళనాడు ఎన్నికలో ఎవరి బలం ఎంత.. అధికారం ఎవరిది.. గ్రౌండ్ రిపోర్ట్
-
Mohsin Khan: “మెయిడెన్ ఓవర్.. ఆపై వికెట్”.. వైభవ్ జోరుకు బ్రేక్ వేసిన లక్నో పేసర్.. మునుపెన్నడూ జరగలే!
-
Raaka: అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి దీపికా అవుట్.. క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్..!
ట్రెండింగ్
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?