SVC : దిల్ రాజు.. పవన్ కళ్యాణ్.. వంశీ పైడిపల్లి సినిమా ఫిక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సూపర్ హిట్ కావడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ మరిన్ని సినిమాలు చేయాలని కోరుతున్నారు ఫ్యాన్స్. అటు పవర్ స్టార్ కూడా OG ఇచ్చిన జోష్ తో మరికొన్ని సినిమాలు చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే నలుగురు నిర్మాతలు అడ్వాన్స్ లు కూడా ఇచ్చారు. వీరిలో ప్రస్తుతం టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజుతో సినిమా చేసేందుకు పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గతంలో వీరి కాంబోలో వకీల్ సాబ్ వచ్చిన సంగతి తెలిసిందే. లాంగ్ గ్యాప్ తర్వాత మరోసారి పవర్ స్టార్ – దిల్ రాజు కాంబోలో సినిమా వస్తుంది.
Also Read : Flop Heroine : ఆ ప్లాప్ హీరోయిన్ మళ్లీ వస్తోంది.. ఈ సారైనా హిట్ వస్తుందా?
Also Read
- 200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
- Ponnam Prabhakar: "ఆ రోజే అనుమానం వచ్చింది".. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
- Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
ఇటీవల ఓ రెండు కథలను పవర్ స్టార్ కు వినిపించారు దిల్ రాజు. అందులో టాలీవుడ్ బడా దర్శకులలో ఒకరైన వంశి పైడిపల్లి కూడా ఓ కథను వినిపించాడు. వంశి చెప్పిన పాయింట్ పవర్ స్టార్ కు విపరీతంగా నచ్చింది. పవన్ నెక్ట్స్ సినిమా వంశి పైడిపల్లితోనే ఫిక్స్ అయింది. ప్రస్తుతం హరీష్ శంకర్ డిరెక్టన్ లో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ను ఫినిష్ చేసే పనిలో ఉన్నారు పవర్ స్టార్. వాస్తవంగా వంశీ పైడిపల్లి రెడీ చేసిన కథను మొదట బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు వినిపించారు. అక్కడ గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు కూడా వినిపించింది. కానీ కారణాలు తెలియవు కానీ ఆస్క్రిప్ట్ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వద్దకు చేరడం ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడ కూడా జరిగింది.
తాజావార్తలు
-
Film Chamber Meeting : ‘పెద్ది’ సినిమాకు లైన్ క్లియర్: థియేటర్ల వివాదంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం!
-
Alia Bhatt :కేన్స్లో అలియాను పట్టించుకోలేదా..?
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
Ponnam Prabhakar: “ఆ రోజే అనుమానం వచ్చింది”.. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: కథే ‘పెద్ది’కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్న బుచ్చిబాబు..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!