Janasena SCST Subplan: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలులో నిర్లక్ష్యం సిగ్గుచేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు నిర్లక్ష్యంపై జనసేన పార్టీ కార్యాలయంలో సదస్సు జరిగింది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు.. సంక్షేమానికి కృషి చేస్తామంటూ జనసేన డిక్లరేషన్ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలును మరో పదేళ్లు కొనసాగిస్తామని ప్రభుత్వం చెప్పడం కంటి తుడుపు చర్యేనంటూ డిక్లరేషన్ లో దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ శాశ్వతంగా అమలయ్యేలా చట్టం రూపకల్పనకు జనసేన డిమాండ్ చేసింది.సదస్సులో పాల్గొన్న పవన్ కళ్యాణ్ పలు అంశాలు ప్రస్తావించారు. సబ్ ప్లాన్ అమలు చేయని జగనుపై ఎన్ని కేసులు పెట్టాలన్నారు సదస్సులో పాల్గొన్న వక్తలు.. జగన్ పోవాలి.. పవన్ రావాలి. పవన్ దెబ్బకు భయపడి జగన్ కొత్త జీవోలు తెస్తున్నారు.
Read Also: Boga Shravani : ఎమ్మెల్యే వేధింపులు భరించలేక పోతున్నా
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ఏపీలో మైదాన ప్రాంత గిరిజనులకు అన్యాయం జరుగుతోంది. ఏజెన్సీ ఏరియాలోని గిరిజనులకు మాత్రమే. మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని జనసేన డిమాండ్ చేసింది. నవరత్నాల పేరుతో దళితుల భవిష్యత్తుకు ఉరేస్తున్నారు.ఎస్సీ, ఎస్టీలకు రావాల్సిన నిధులు కూడా రావడం లేదు.. దీన్ని పవన్ ప్రశ్నించాలి.27 ఎస్సీ, ఎస్టీ పథకాలు రద్దు చేశారు.దళితులకు విదేశీ విద్య పథకాన్ని నిర్వీర్యం చేశారని వక్తలు మండిపడ్డారు.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ సహా ప్రతి విషయంలోనూ పారదర్శకంగా నిలబడతాం.ఇంత శాతం మంది జనాభా ఉండి కూడా నిధులివ్వండీ అని అభ్యర్థించుకునే పరిస్థితి.జగన్ కోసం ప్రార్ధనలు చేశారు.. ఉపవాసాలు చేశారు.తమ కుటుంబ సభ్యుడే జైలుకెళ్లినట్టు దళితులు బాధపడ్డారు.కానీ అలాంటి వారి మీదే జగన్ కేసులు పెడతానంటే ఎలా..?సమాజంలో గుడ్డి ద్వేషం మంచిది కాదు.కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే.. కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టడంలో తప్పు లేదు.కానీ కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టి.. కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు.నేను మీ వాడిని అని నేను చెప్పను.. మీకు అనిపించాలి.నా పని తీరు నచ్చి.. మీరే నన్ను అక్కున చేర్చుకోవాలి.
మన పక్కనే ఉండి.. మన ఎదుగుదలను దెబ్బ కొట్టే వాడి గురించి ఆలోచించాలి. ఇంత మంది ఎమ్మెల్యేలు.. మంత్రులు ఉండి సబ్ ప్లాన్ గురించి ఎందుకు మాట్లాడరు..?అధికార పార్టీకి చెందిన దళిత ఐఆర్ఎస్ బంధువు ఇంట్లో పెళ్లికి నన్ను ఆహ్వానించారు.నేను వస్తే మీ పార్టీలో మీకు ఇబ్బందని నేను చెప్పా.. ఇబ్బందేం ఉండదన్నారు.కానీ ఆ తర్వాత రావద్దులెండీ అన్నారు.నేను వస్తే సీఎం హోదా స్థాయి వ్యక్తి రానన్నంటారా..?అదే సీఎం స్థాయి వ్యక్తి నేను వెళ్లిన పెద్ద పెద్ద ఇండస్ట్రిలియస్టుల ఇళ్లల్లో పెళ్లిళ్లకు.. ఫంక్షన్లకు వచ్చారు.నన్ను ఆహ్వానించొద్దని ఆ పెద్జలకు చెప్పగలిగారా..?దళితుడు కాబట్టే ఆ ఐఆర్ఎస్ అధికారికి చెప్పగలిగారన్నారు పవన్ కళ్యాణ్.
Read Also: Padi Kaushik Reddy : హుజురాబాద్ అభివృద్ది కోసం ఈటల రాజేందర్ తట్టెడు మట్టి పోయలేదు
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!