Horror movie: 6 లక్షలతో తీసిన 86 నిమిషాల సినిమా.. రూ. 800 కోట్లు రాబట్టింది.. మూవీ పేరు?
- 2007లో విడుదలైన హారర్ సినిమా
- ప్రపంచ వ్యాప్తంగా 800 కోట్ల వసూళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2007లో హారర్ సినిమా విడుదలైంది. 6 లక్షల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 800 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా లాభం చూసి ఫిలిం మేకర్స్ కు పిచ్చెక్కిపోయింది. 2021 సంవత్సరం వరకు దానికి 6 సీక్వెల్స్ చేశారు. ఈ సినిమా పేరు ‘పారానార్మల్ యాక్టివిటీ’. దీని దర్శకుడు, నిర్మాత ఓరెన్ పెలి. ఈ సినిమాకు కథ కూడా ఓరెన్ రాశారు. ప్రపంచంలోని హర్రర్ విభాగంలో అత్యధికంగా వీక్షించబడిన సినిమాల్లో ఇది ఒకటి.
READ MORE: Minister Kondapalli Srinivas: పారిశ్రామిక అభివృద్ధి ద్వారా రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
‘పారానార్మల్ యాక్టివిటీ’ విజయం తర్వాత, మేకర్స్ దాని సీక్వెల్ ప్లాన్ చేశారు. ఓరెన్ పెలి ‘పారానార్మల్ యాక్టివిటీ’కి 6 సీక్వెల్లు, స్పిన్ఆఫ్లను రూపొందించారు. ఈ సినిమా తొలి సీక్వెల్ 2010లో, రెండో సీక్వెల్ 2011లో, మూడో సీక్వెల్ 2012లో, నాలుగో సీక్వెల్ 2014లో, ఐదో సీక్వెల్ 2015లో, ఆరో సీక్వెల్ 2021 సంవత్సరంలో వచ్చింది. ఓ జాతీయ మీడియా సంస్థ నివేదిక ప్రకారం.. ఈ సినిమా బాక్సాఫీస్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా $193 మిలియన్లు వసూలు చేసింది. రూపాయల్లో అక్షరాల 800 కోట్లు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే.. ఈ సినిమాలో కేవలం 4 మంది నటులు మాత్రమే ఉన్నారు. ఈ చిత్రం IMDbలో 10కి 6.3 రేటింగ్ను పొందింది.
READ MORE: PM Modi : రాజ్యంగం గురించి నెహ్రూ సీఎంలకు లేఖ రాశారు.. పార్లమెంట్లో మోడీ సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!