ENG vs PAK: మూడో టెస్టులో ఇంగ్లండ్ పై పాకిస్థాన్ విజయం.. సిరీస్ కైవసం
- ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్లో పాకిస్థాన్ గెలుపు
- 9 వికెట్ల తేడాతో విజయం
- మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 2-1తో కైవసం చేసుకున్న పాక్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్లో పాకిస్థాన్ జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో.. షాన్ మసూద్ సారథ్యంలో మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. ఈ టెస్ట్ సిరీస్లోని మొదటి మ్యాచ్లో ఇంగ్లండ్ గెలుపొందగా.. ఆ తర్వాత వరుసగా రెండు టెస్టు మ్యాచ్ల్లో పాకిస్థాన్ విజయం సాధించింది.
ఇంగ్లండ్తో జరిగిన మొదటి టెస్ట్ తర్వాత.. పాకిస్తాన్ జట్టులో భారీ మార్పులు చేసింది. ఈ క్రమంలో.. రెండు, మూడో టెస్టుల్లో జట్టులో చేరిన సాజిద్ ఖాన్, నోమన్ అలీ, కమ్రాన్ గులాం అద్భుతమైన ప్రదర్శన చేశారు. మూడో టెస్ట్ మ్యాచ్లో నోమన్, సాజిద్ ఇద్దరూ మంచి ప్రదర్శన కనబరిచారు. సాజిద్ మూడో మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఈ టెస్ట్ సిరీస్లో పాకిస్థాన్ విజయానికి హీరోగా నిలిచాడు. దీంతో.. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ టైటిల్ను గెలుచుకున్నాడు.
Also Read
- Amen : "గుండె జబ్బులు ఉన్నవాళ్లు థియేటర్కు రావద్దు".. హారర్ మూవీ మేకర్స్ సంచలన హెచ్చరిక!
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
- New Smart Phone: 80W ఫాస్ట్ ఛార్జింగ్, 10,000mAh బ్యాటరీ.. మొబైల్ రంగంలో సంచలనం..
Read Also: Satish Kumar Reddy: చెల్లి కోసం జగన్ సొంత ఆస్తుల్లో కూడా వాటా ఇచ్చారు..
ఇంగ్లండ్పై నోమన్ అలీ 2 మ్యాచ్ల్లో 20 వికెట్లు తీయగా.. సాజిద్ ఖాన్ కూడా 2 మ్యాచ్ల్లో 19 వికెట్లు పడగొట్టాడు.. అంతేకాకుండా, జట్టు తరఫున పరుగులు కూడా చేశాడు. దీంతో అతను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికయ్యాడు. ఈ సిరీస్లో బాబర్ అజామ్ స్థానంలో వచ్చిన కమ్రాన్ గులామ్ కూడా ఆకట్టుకున్నాడు. రెండవ టెస్ట్లో జట్టుకు అద్భుత సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. షాన్ మసూద్ కెప్టెన్సీలో ఈ ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా మూడేళ్ల తర్వాత స్వదేశంలో టెస్ట్ సిరీస్ను గెలుచుకుంది.
ఈ టెస్టు సిరీస్లో పూర్తిగా స్పిన్నర్ల ప్రదర్శన కనపడింది. ఈ మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఇరు జట్ల స్పిన్నర్లు కలిసి మొత్తం 73 వికెట్లు తీశారు. పాకిస్థాన్లో ఒకే టెస్టు సిరీస్లో స్పిన్నర్లు తీసిన అత్యధిక వికెట్లు ఇదే. గతంలో 1969-70లో పాకిస్థాన్-న్యూజిలాండ్ మ్యాచ్లో స్పిన్నర్లు మొత్తం 71 వికెట్లు పడగొట్టగా, ఈసారి స్పిన్నర్లు 73 వికెట్లు తీశారు.
తాజావార్తలు
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
-
Amen : “గుండె జబ్బులు ఉన్నవాళ్లు థియేటర్కు రావద్దు”.. హారర్ మూవీ మేకర్స్ సంచలన హెచ్చరిక!
-
Parliament Monsoon Session: ‘వందే మాతరం’ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
-
Kajal Aggarwal : సమంత, రకుల్కు కాజల్ అగర్వాల్ సంచలన సవాల్!
-
Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!