IND vs PAK: పాకిస్తాన్ ఓటమి.. మీమ్స్తో నెటిజన్లు రచ్చ
- దుబాయ్లో ఇండియాతో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ ఘోర పరాజయం
- పాకిస్తాన్ జట్టుపై సోషల్ మీడియాలో ట్రోల్స్
- పాకిస్తాన్ ఆటగాళ్లపై విపరీతమైన మీమ్స్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్ ఫ్యాన్స్కు పండగే.. ఈ రెండు జట్లు తలపడినప్పుడు ఎక్కడున్నా సరే అన్నీ పనులు ముగించుకుని వచ్చి టీవీల ముందు వాలిపోవాల్సిందే.. అందుకే ఇది క్రికెట్లోనే బిగ్ ఫైట్. అయితే.. మైదానంలో ఆటగాళ్ల మధ్యనే కాదు, ఇరు జట్ల అభిమానుల మధ్య కూడా కవ్వింపు చర్యలు సర్వ సాధారణం. నా దేశం ఆటగాళ్లు గొప్ప అంటే.. నా దేశం ఆటగాళ్లు గొప్ప అని ఒకరికొకరు కామెంట్స్ చేస్తూనే ఉంటారు. కాగా.. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయ్లో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే.. అయితే ఈ గెలుపుతో టీమిండియా సెమీస్ బెర్త్ దాదాపు ఖాయం కాగా.. పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి దాదాపు నిష్క్రమించింది. ఈ క్రమంలో.. పాకిస్తాన్ జట్టుపై సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోలింగ్కు దిగారు.
Read Also: SLBC: టన్నెల్లో నిలిచిపోయిన రెస్క్యూ ఆపరేషన్..
Also Read
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
- Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
కాగా.. భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓపెనర్ శుభ్మన్ గిల్ అవుట్ కాగానే పాక్ స్పిన్నర్ అబ్రార్ పెవిలియన్ వైపు చూపిస్తూ “వెళ్లు.. వెళ్లు“ అంటూ సైగ చేశాడు. ఈ క్రమంలో.. అతనిపై నెటిజన్లు సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇంత కష్టపడి ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించిన పాకిస్తాన్ జట్టు.. కేవలం ఈ టోర్నీలో ఉన్నది 5 రోజులు మాత్రమే. తొలి మ్యాచ్ న్యూజిలాండ్తో ఆడి ఓడిపోగా.. కీలకమైన మ్యాచ్లో టీమిండియాపై ఓటమిని చవి చూసింది. దీంతో.. ఆతిధ్య జట్టుకు ఇంటి దారి పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో పాకిస్తాన్ పై నెటిజన్లు విపరీతమైన మీమ్స్తో రెచ్చిపోతున్నారు.
Virat Kohli to Haris Rauf everytime they meet.#INDvsPAK #ViratKohli𓃵 pic.twitter.com/JcmNoVbMxq
— Jai Updhyay (@jay_upadhyay14) February 23, 2025
Match Summary #INDvsPAK #ViratKohli𓃵 @YaariSports pic.twitter.com/14ceMAUmAu
— Sushant Mehta (@SushantNMehta) February 23, 2025
Absolute Cinema 💯 #ViratKohli #INDvsPAK #IndiavsPakistan pic.twitter.com/yibKy8O1Kr
— Fukkard (@Fukkard) February 23, 2025
మరోవైపు.. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లో భారత్ ఓడిపోతుందని ఆదివారం అభయ్ సింగ్ (ఐఐటీ బాబా) ఒక ‘బోల్డ్’ జోస్యం చెప్పాడు. అయితే, భారత్ పాకిస్థాన్ను 6 వికెట్ల తేడాతో ఓడించడంతో అతని జోస్యం తిప్పికొట్టింది. దీంతో.. అభిమానులు సోషల్ మీడియాలో ఐఐటీ బాబాపై విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకు సంబంధించిన మీమ్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Pakistanis waiting for IIT Baba.. pic.twitter.com/sdZWZgris8
— BHK🇮🇳 (@BHKslams) February 23, 2025
IIT baba now pic.twitter.com/cbMvTR98ps
— Alice In Chaos (@Delhiwalididi) February 23, 2025
Read Also: GV Reddy: ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా..
తాజావార్తలు
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
-
Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ ‘మాస్’ స్టేట్మెంట్!
-
Karuppu Controversy:ఇళయరాజాకు ‘కరుప్పు’ టీమ్ క్షమాపణ.. వైరల్ అవుతున్న ప్రెస్ నోట్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!