IND vs PAK: పాకిస్తాన్ ఓటమి.. మీమ్స్తో నెటిజన్లు రచ్చ
- దుబాయ్లో ఇండియాతో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ ఘోర పరాజయం
- పాకిస్తాన్ జట్టుపై సోషల్ మీడియాలో ట్రోల్స్
- పాకిస్తాన్ ఆటగాళ్లపై విపరీతమైన మీమ్స్.
ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్ ఫ్యాన్స్కు పండగే.. ఈ రెండు జట్లు తలపడినప్పుడు ఎక్కడున్నా సరే అన్నీ పనులు ముగించుకుని వచ్చి టీవీల ముందు వాలిపోవాల్సిందే.. అందుకే ఇది క్రికెట్లోనే బిగ్ ఫైట్. అయితే.. మైదానంలో ఆటగాళ్ల మధ్యనే కాదు, ఇరు జట్ల అభిమానుల మధ్య కూడా కవ్వింపు చర్యలు సర్వ సాధారణం. నా దేశం ఆటగాళ్లు గొప్ప అంటే.. నా దేశం ఆటగాళ్లు గొప్ప అని ఒకరికొకరు కామెంట్స్ చేస్తూనే ఉంటారు. కాగా.. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయ్లో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే.. అయితే ఈ గెలుపుతో టీమిండియా సెమీస్ బెర్త్ దాదాపు ఖాయం కాగా.. పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి దాదాపు నిష్క్రమించింది. ఈ క్రమంలో.. పాకిస్తాన్ జట్టుపై సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోలింగ్కు దిగారు.
Read Also: SLBC: టన్నెల్లో నిలిచిపోయిన రెస్క్యూ ఆపరేషన్..
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
కాగా.. భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓపెనర్ శుభ్మన్ గిల్ అవుట్ కాగానే పాక్ స్పిన్నర్ అబ్రార్ పెవిలియన్ వైపు చూపిస్తూ “వెళ్లు.. వెళ్లు“ అంటూ సైగ చేశాడు. ఈ క్రమంలో.. అతనిపై నెటిజన్లు సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇంత కష్టపడి ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించిన పాకిస్తాన్ జట్టు.. కేవలం ఈ టోర్నీలో ఉన్నది 5 రోజులు మాత్రమే. తొలి మ్యాచ్ న్యూజిలాండ్తో ఆడి ఓడిపోగా.. కీలకమైన మ్యాచ్లో టీమిండియాపై ఓటమిని చవి చూసింది. దీంతో.. ఆతిధ్య జట్టుకు ఇంటి దారి పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో పాకిస్తాన్ పై నెటిజన్లు విపరీతమైన మీమ్స్తో రెచ్చిపోతున్నారు.
Virat Kohli to Haris Rauf everytime they meet.#INDvsPAK #ViratKohli𓃵 pic.twitter.com/JcmNoVbMxq
— Jai Updhyay (@jay_upadhyay14) February 23, 2025
Match Summary #INDvsPAK #ViratKohli𓃵 @YaariSports pic.twitter.com/14ceMAUmAu
— Sushant Mehta (@SushantNMehta) February 23, 2025
Absolute Cinema 💯 #ViratKohli #INDvsPAK #IndiavsPakistan pic.twitter.com/yibKy8O1Kr
— Fukkard (@Fukkard) February 23, 2025
మరోవైపు.. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లో భారత్ ఓడిపోతుందని ఆదివారం అభయ్ సింగ్ (ఐఐటీ బాబా) ఒక ‘బోల్డ్’ జోస్యం చెప్పాడు. అయితే, భారత్ పాకిస్థాన్ను 6 వికెట్ల తేడాతో ఓడించడంతో అతని జోస్యం తిప్పికొట్టింది. దీంతో.. అభిమానులు సోషల్ మీడియాలో ఐఐటీ బాబాపై విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకు సంబంధించిన మీమ్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Pakistanis waiting for IIT Baba.. pic.twitter.com/sdZWZgris8
— BHK🇮🇳 (@BHKslams) February 23, 2025
IIT baba now pic.twitter.com/cbMvTR98ps
— Alice In Chaos (@Delhiwalididi) February 23, 2025
Read Also: GV Reddy: ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా..
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో