Kyrgyzstan : కిర్గిజ్స్థాన్లో నలుగురు పాకిస్థానీ విద్యార్థుల దారుణ హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kyrgyzstan : కిర్గిస్థాన్ రాజధాని బిష్కేశ్లో మెడిసిన్ చదవడానికి వెళ్లిన విద్యార్థులు కొత్త సమస్యలో కూరుకుపోయారు. ఇక్కడి స్థానిక ప్రజలు విదేశీ విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. అటువంటి హింసాత్మక గుంపు నగరం అంతటా అల్లర్లు సృష్టించింది. విదేశీ విద్యార్థులపై దాడి చేసింది. ఈ దాడిలో పాకిస్థానీ విద్యార్థులు అత్యధికంగా బాధితులు, గుంపు దాడి కారణంగా దాదాపు నలుగురు పాకిస్థానీ విద్యార్థులు మరణించారు. దీంతో అక్కడ చదువుకునేందుకు వెళ్లిన విదేశీ విద్యార్థులందరిలో భయాందోళన వాతావరణం నెలకొంది.
భారతదేశం, పాకిస్తాన్, ఇతర దేశాల నుండి వేలాది మంది విద్యార్థులు మెడిసిన్ చదవడానికి కిర్గిజ్స్థాన్కు వెళతారు. కిర్గిజ్స్థాన్ రాజధాని బిష్కేష్లో ఎక్కువ మంది విద్యార్థులు నివసిస్తున్నారు. అయితే ఇటీవల పరిస్థితులు దారుణంగా ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఈజిప్టు విద్యార్థులు అక్కడ దోపిడీ చేస్తున్న స్థానిక దొంగలతో పోరాడడంతో హింస చెలరేగిందని పాకిస్తానీ విద్యార్థులు తెలిపారు. ఆ తర్వాత అక్కడి స్థానికులు అంతర్జాతీయ విద్యార్థులను ఎంపిక చేసి చంపడం ప్రారంభించారు.
Also Read
- Fishermen: 19 రోజులైనా దొరకని మత్స్యకారుల ఆచూకీ.. కొనసాగుతున్న గాలింపు చర్యలు..
- Pawan Kalyan: ‘నా అన్నయ్యే నా ఏకైక హీరో’.. 'చిరు' పుట్టినరోజున తమ్ముడు ఎమోషనల్ పోస్ట్..!
- Toxic Censor Report: 'టాక్సిక్'కు సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చిందా.?
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 31 నుంచే ప్రారంభం..
Read Also:Prabhas : ప్రభాస్ చెప్పిన సర్ప్రైజింగ్ పర్సన్ ఎవరో తెలుసా..?
పాక్ ఎంబసీ నుంచి సహాయం కోసం విజ్ఞప్తి చేసినా అక్కడి నుంచి కూడా సహాయం అందలేదని విద్యార్థులు చెబుతున్నారు. పాకిస్థాన్లో ఉన్న ప్రజలకు ఆహారం అందించలేక, పాకిస్థాన్ నుంచి బయటకు వెళ్లిన వారిని రక్షించలేని విధంగా పాకిస్థాన్ నిస్సహాయంగా మారింది. మే 13న, వందలాది మంది గుంపు హాస్టల్లోకి ప్రవేశించి విద్యార్థులను బయటకు లాగడం ప్రారంభించినప్పుడు, చాలా మంది పాకిస్థానీ విద్యార్థులు రాయబార కార్యాలయానికి కాల్ చేసినప్పటికీ రాయబార కార్యాలయం ఎటువంటి సహాయం అందించలేదు. తర్వాత పాకిస్థానీ విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్లవద్దని, తమ హాస్టళ్లకే పరిమితం కావాలని సలహా జారీ చేశారు. పాకిస్తాన్లోని 10 వేల మంది విద్యార్థులు కిర్గిజ్స్థాన్లో చదువుతున్నారు.
ఈ మొత్తం వ్యవహారంపై పాక్ ఎంబసీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. బిష్కేశ్లో ఉన్న పాకిస్థాన్ రాయబారి ముస్తాక్ అహ్మద్ విద్యార్థులతో మాట్లాడుతూ.. పరిస్థితి అకస్మాత్తుగా దిగజారింది. ఉన్నట్లుండి ఈ వ్యక్తులు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చారు. ధైర్యంగా ఉండండి, మేము పరిస్థితిని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నాము. చాలా మంది పాకిస్తానీ విద్యార్థులు బిష్కేశ్లో ఇకపై సురక్షితంగా లేరు. రాయబార కార్యాలయం వారిని వీలైనంత త్వరగా దేశానికి పంపాలని చెప్పారు.
Read Also:S. Jaishankar: కిర్గిజిస్థాన్ లో విదేశీ విద్యార్థులపై దాడులు.. స్పందించిన భారత విదేశాంగ మంత్రి
తాజావార్తలు
-
Fishermen: 19 రోజులైనా దొరకని మత్స్యకారుల ఆచూకీ.. కొనసాగుతున్న గాలింపు చర్యలు..
-
Giorgia Meloni: 3% ఓట్ల పార్టీ నుంచి ప్రధాని వరకు.. జార్జియా మెలోని సరికొత్త రికార్డుకు చేరువ
-
Welcome To The Jungle OTT: పొట్ట చెక్కలయ్యే కామెడీతో 192 కోట్ల గ్రాస్.. ఓటీటీలో 24 గంటల్లోనే నంబర్ 1 ట్రెండింగ్!
-
Pawan Kalyan: ‘నా అన్నయ్యే నా ఏకైక హీరో’.. ‘చిరు’ పుట్టినరోజున తమ్ముడు ఎమోషనల్ పోస్ట్..!
-
Mugguru Kothulu First Look: గాంధీజీ మూడు సూత్రాలతో ‘ముగ్గురు కోతులు’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?