Pak Social Media Accounts: పాక్ సోషల్ మీడియా ఖాతాలపై నిషేధం ఎత్తివేత..? ప్రభుత్వం క్లారిటీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి అనంతరం.. భారత్- పాకిస్థాన్ మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. దీంతో భారత్ దాయాది దేశంపై అనేక చర్యలు తీసుకుంది. పాకిస్థాన్ ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలను నిషేధించింది. కానీ.. బుధవారం వారి ఖాతాలను అన్బ్లాక్ చేసినట్లు వార్తలు చెక్కర్లు కొట్టాయి. అనంతరం ఒక రోజు తర్వాత వాటిని మళ్ళీ బ్లాక్ చేశారు. గురువారం ఉదయం నుంచి పాకిస్థాన్కి చెందిన షాహిద్ అఫ్రిది, మావ్రా హోకేన్, యుమ్నా జైదీ, హనియా అమీర్, ఫవాద్ ఖాన్ వంటి ప్రముఖ తారల ఇన్స్టాగ్రామ్, ఎక్స్ ఖాతాలు బ్లాక్ అయ్యాయి.
READ MORE: Delhi Vehicle Policy : పాత వాహనాల నిషేధంపై ఢిల్లీ ప్రభుత్వం యూటర్న్..
Also Read
- CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
- Explained: జోక్గా మొదలై ఉద్యమంగా మారిందా?.. కోటికి పైగా ఫాలోవర్స్తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘Cockroach Janata Party’
- Summer Foods for Kids: డీహైడ్రేషన్కు చెక్..! వేసవిలో పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే..
- Trump vs Netanyahu: ట్రంప్ నిర్ణయంపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం.. అమెరికా 'లెటర్ ఆఫ్ ఇంటెంట్' పై ఇజ్రాయెల్ అనుమానాలు!
వాస్తవానికి.. బుధవారం పాకిస్థాన్ స్టార్ల ఖాతాలు భారత్లో కొన్ని గంటల పాటు మళ్లీ కనిపించాయి. భారత ప్రభుత్వం పాకిస్థానీ సోషల్ మీడియా ఖాతాలపై నిషేధం ఎత్తివేసిందని అభిప్రాయపడ్డారు. కానీ గురువారం ఉదయం నాటికి.. భారతీయ వినియోగదారులు ఇన్స్టాగ్రామ్లో పాక్ తారల ఖాతాలను ఓపెన్ చేయగా.. ‘ఈ ఖాతా భారతదేశంలో అందుబాటులో లేదు. ఎందుకంటే ఈ కంటెంట్ను నిషేధించాలనే చట్టపరమైన అభ్యర్థనను మేము పాటించాం’ అని రాసి ఉన్న సందేశం కనిపించింది. ఈ అంశంపై జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడేకు ప్రభుత్వ వర్గాలు వివరణ ఇచ్చాయి. “సాంకేతిక లోపం కారణంగా ఖాతాలు ఓపెన్ అయ్యాయి. మీకు ఎక్స్, యూట్యూబ్, మెటాలో కొన్ని పాకిస్థాన్ సంబంధిత ఖాతాలు కనిపిస్తే అవి కొన్ని గంటల్లో మళ్లీ బ్లాక్ చేయబడతాయి. కొన్ని సాంకేతిక లోపం కారణంగా బుధవారం ఆయా ఖాతాలు అన్బ్లాక్ చేయబడ్డాయి. గురువారం నాటికి గుర్తించి సరి చేశాం” అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
READ MORE: Pakistan: ‘‘ ప్రతిస్పందించడానికి మాకు 30 సెకన్ల టైమ్ మాత్రమే ఉంది’’.. బ్రహ్మోస్ దాడిపై పాకిస్తాన్..
తాజావార్తలు
-
CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
-
Drishyam 3 OTT Partner: ‘దృశ్యం 3’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. భారీ ధరకు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ!
-
UPSC Exam Calendar 2027: UPSC పరీక్షల క్యాలెండర్ 2027 విడుదల.. కీలక పరీక్షల తేదీలు ప్రకటించిన కమిషన్
-
Rohit Sharma-ODI WC: 2027 వరల్డ్కప్లో రోహిత్ శర్మ ఆడటం కష్టమేనా?.. బీసీసీఐకి బిగ్ టెన్షన్!
-
Trump – Netanyahu: ఇరాన్ విషయంలో అమెరికా – ఇజ్రాయెల్ మధ్య ఓపెన్ వార్.. ట్రంప్ ఫోన్ కాల్తో నెతన్యాహు ఫైర్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!