Pulwama Attack: పుల్వామా ఉగ్రవాద దాడిలో మా ప్రమేయం ఉంది.. అంగీకరించిన పాక్ సైన్యం
- పుల్వామా ఉగ్రవాద దాడిలో మా ప్రమేయం ఉంది
- అంగీకరించిన పాక్ సైన్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గాం టెర్రర్ ఎటాక్ తర్వాత భారత్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్ కు తగిన బుద్ధి చెప్తోంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో హడలెత్తిస్తోంది. ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత్ దాడులను నిర్వహిస్తోంది. అయితే పాక్ తమ తప్పులను కప్పి పుచ్చుకునేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. అసలు మా దేశంలో ఉగ్రస్థావరాలే లేవు అంటూ అక్కడి మంత్రులు స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఇప్పుడు పాక్ వక్రబుద్ధి బయటపడింది. 2019 పుల్వామా దాడిలో తమ ప్రమేయం ఉందని పాకిస్తాన్ సైన్యం అంగీకరించింది.
Also Read:Indian Air Force: ఆపరేషన్ సింధూర్ పై ఇండియన్ ఎయిర్ఫోర్స్ కీలక ప్రకటన..
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
2019లో పుల్వామాలో 40 మంది పారామిలిటరీ సిబ్బంది హత్యలో తమ పాత్ర ఉందని పాకిస్తాన్ సైనిక ఉన్నతాధికారులు అంగీకరించారు. పుల్వామా ఉగ్రవాద దాడి పాకిస్తాన్ సైన్యం యొక్క “వ్యూహాత్మక ప్రతిభ” అని పాకిస్తాన్ వైమానిక దళంలోని ఉన్నతాధికారి తెలిపారు. దీంతో ఇస్లామాబాద్ రావల్పిండి ఉగ్రవాద రహస్యం బయటపడింది. పుల్వామాలో మా వ్యూహాత్మక దాడితో మా పవర్ చూపించామని ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ అహ్మద్ శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దీంతో పహల్గామ్ ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్ నిర్దోషి అని చెప్పడానికి వీలు లేకుండా పోయింది.
Also Read:India Pakistan War: భారత్- పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణపై అనేక ప్రశ్నలు..
జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం) ఆత్మాహుతి దాడిలో 40 మంది సిఆర్పిఎఫ్ సిబ్బంది మృతి చెందిన పుల్వామా దాడిలో పాకిస్తాన్ ప్రమేయాన్ని నిరంతరం ఖండిస్తోంది. అప్పటి పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఈ దాడిని “తీవ్ర ఆందోళన కలిగించే విషయం” అని తెలిపారు. కానీ దాడిలో దాని సైనిక సంస్థ పాత్రను తిరస్కరించారు. పుల్వామా దాడికి ప్రతీకారంగా భారతదేశం POK లోని బాలాకోట్లోని JeM ఉగ్రవాద శిబిరంపై వైమానిక దాడులు నిర్వహించింది. ఉగ్రవాద స్థావరాలపై జరిగిన ఆపరేషన్లో JeM అతిపెద్ద శిక్షణా శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని 12 మిరాజ్ 2000 జెట్లు పాల్గొన్నాయి.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?