Puri Jagannath Temple: పూరి జగన్నాథ ఆలయంలో ఒడిశా సీఎం ప్రత్యేక పూజలు..
- ఒడిశా రాష్ట్రంలోనిపూరి జగన్నాథ దేవాలయంలో తెరుచుకున్న నాలుగు ద్వారాలు..
- నేటి ఉదయం వేదమంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర సీఎం మంత్రులు..
- ఆలయ పరిరక్షణకు రూ. 500 కార్పస్ ఫండ్ ఏర్పాటు చేశాం: సీఎం మోహన్ చరణ్ మాఝీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒడిశా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయం పూరి జగన్నాథ దేవాలయంలో గల నాలుగు ద్వారాలు ఇవాళ తెరచుకున్నాయి. ఈ ఉదయం వేదమంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీఎం మోహన్ చరణ్ మాఝీతో పాటు మంత్రులందరూ పాల్గొన్నారు. ఇప్పటి నుంచి నాలుగు ద్వారాల గుండా భక్తులు ఆ పూరి జగన్నాథుడిని దర్శించుకునే అవకాశం కలిగిందని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలులోకి తీసుకొచ్చామన్నారు. ఆలయ పరిరక్షణ, మందిరానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం 500 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేశాం.. వచ్చే బడ్జెట్లో ఈ నిధులను రిలీజ్ చేస్తామని ముఖ్యమంత్రి మఝీ వెల్లడించారు.
Read Also: Telangana Ministers: నేడు ఖమ్మంకు నలుగురు మంత్రులు.. సీతారామ ప్రాజెక్టు పర్యవేక్షణ..
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ఇక, 12వ శతాబ్దం నాటి ఈ పురాతన పూరి జగన్నాథ ఆలయంలో నేటి వరకు ఒక్క ద్వారం నుంచి మాత్రమే భక్తులను లోపలికి అనుమతిస్తున్నారు. దీంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభనకు ముందుకు వరకు దేవాలయంలోని నాలుగు ద్వారా నుంచి భక్తుల ప్రవేశానికి పర్మిషన్ ఉండేది. కానీ, కొవిడ్ వల్ల ఒక్క ద్వారం నుంచే భక్తులను అనుమతించారు. ఇక, అప్పటి నుంచి గత ప్రభుత్వం ఆలయానికి గల మూడు ద్వారాలను ఓపెన్ చేయలేదు. ఈ నేపథ్యంలో భక్తుల ఇబ్బందులను దృష్ట్యా కొత్తగా ఏర్పడిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నేడు ఆలయ నాలుగు ద్వారాలను తెరిచింది.
#WATCH | Puri: Morning visuals from the Puri Jagannath Temple where all four gates are to be opened for devotees in the presence of CM Mohan Charan Majhi and all of the Ministers of Odisha.
Odisha CM Mohan Charan Majhi along with Deputy Chief Ministers KV Singh Deo and Prabhati… pic.twitter.com/zyQFTKrG8x
— ANI (@ANI) June 13, 2024
#WATCH | Puri: Odisha CM Mohan Charan Majhi says, "We had proposed to open all the four gates of Jagannath Temple in yesterday's cabinet meeting. The proposal was passed and today at 6:30 am, I along with my MLAs and Puri MP (Sambit Patra) attended the 'Mangala aarti'… For the… pic.twitter.com/vioZvBEjl3
— ANI (@ANI) June 13, 2024
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!