Shetty Balija Scholarships: పాలకొల్లులో నన్ను గెలిపించింది బీసీలు, ఎస్సీలే: మంత్రి నిమ్మల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shetty Balija Scholarships: తూర్పుగోదావరి జిల్లాలో శెట్టిబలిజ విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆయన మంత్రులు సవిత, వాసంశెట్టి సుభాష్లతో కలిసి శెట్టిబలిజ విద్యార్థులకు స్కాలర్ షిప్లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. పాలకొల్లులో తనను గెలిపించింది బీసీలు, ఎస్సీలే అని అన్నారు. కూటమి ప్రభుత్వానికి గౌడ, శెట్టి బలిజలు మద్దతు ఉంటుందని అన్నారు. బంజేయుల రుణం తీర్చుకుంటామని చెప్పారు.
READ ALSO: Bangladesh: బంగ్లాదేశ్లో కలకలం.. 14 మంది సైనిక అధికారుల అరెస్ట్, మేజర్ జనరల్ మిస్సింగ్..
Also Read
- 144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
- Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
- Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
- AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా బీసీలకు ద్రోహం చేసింది మాజీ ముఖ్యమంత్రి జగన్ అని విమర్శించారు. మాజీ సీఎం జగన్లాగా ఆయన తండ్రి కూడా బీసీలకు అన్యాయం చేయలేదని చెప్పారు. తన సామాజిక వర్గం కాకపోయినా శెట్టిబలిజిలే తనను గెలిపిస్తున్నారని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి మంజూరు అయిన రూ.నాలుగు కోట్లలో పాలకొల్లులో శెట్టిబలిజల కోసం రూ.మూడు కోట్లతో కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు.
కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సవిత మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో బీసీలకు అత్యధిక లబ్ధి జరుగుతుందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని చెప్పారు. త్వరలో బీసీ గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తామని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. బడుగు బలహీన వర్గాలను మాజీ ముఖ్యమంత్రి జగన్ మోసం చేశారని విమర్శించారు. చట్టసభలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం సభలో మంత్రులు నిమ్మల రామానాయుడు, సవిత, వాసంశెట్టి సుభాష్లను శెట్టిబలిజ సంఘం నాయకులు సన్మానించారు.
READ ALSO: Fake Liquor Investigation: నకిలీ మద్యం వ్యవహారంలో సిట్ ఏర్పాటు చేశాం: సీఎం చంద్రబాబు
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?