Extra Marital Affair: పెళ్లైన నాలుగు నెలలకే.. భర్త నలుగురు పిల్లల తల్లితో సంబంధం పెట్టుకున్నాడని.. భార్య ఏం చేసిందంటే?
- భర్త నలుగురు పిల్లల తల్లితో సంబంధం పెట్టుకున్నాడని
- కొత్తగా పెళ్లైన మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవలి కాలంలో అక్రమ సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. భార్యాభర్తలు ఒకరిని ఒకరు చంపుకోవడం.. ఆత్మహత్యలకు పాల్పడతున్నారు. తాజాగా బీహార్లోని ముంగేర్ జిల్లాలోని తారాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లైన నాలుగు నెలలకే కొత్తగా పెళ్లైన మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని మహ్పూర్ నివాసి జితేంద్ర తంతి కుమార్తె మౌసమ్గా గుర్తించారు. భర్త, అతని కుటుంబంపై వరకట్న వేధింపులు, ఆత్మహత్యకు బలవంతం చేశారని మృతురాలి కుటుంబం ఆరోపించింది.
Also Read:Sudan Landslide: సూడాన్లో విరిగిపడిన కొండచరియలు.. శవాల దిబ్బగా మారిన గ్రామం.. 1,000 మంది మృతి
Also Read
- MLA Ramakrishna Reddy: ప్రతి పౌరుడు పొదుపు చర్యలు పాటించాలి!
- RAPO 23 : దర్శకుడుగా హీరో రామ్.. రేపు అధికారిక ప్రకటన.!
- AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
- Virat Kohli Century: “నేనే చెప్పాను కదా.. అందుకే”.. కోహ్లీ సెంచరీపై తర్వాత కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్..!
సమాచారం ప్రకారం, మౌసమ్ అనే మహిళ మే 5న లౌనా గ్రామానికి చెందిన అజయ్ తంతి అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వివాహం జరిగినప్పటి నుంచి, భర్త అజయ్ నలుగురు పిల్లలకు తల్లి అయిన తన అత్తతో అక్రమ సంబంధంలో ఉన్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య వివాదాలు చోటుచేసుకున్నాయి. అజయ్ తన అత్తను విడిచిపెట్టనని బహిరంగంగా చెప్పాడు. అజయ్ వివాహితను కొట్టేవాడని, కట్నం కూడా డిమాండ్ చేసేవాడని కుటుంబం ఆరోపించింది.
Also Read:SBI Cashier Scam: కంత్రీ క్యాషియర్.. నోట్ల కట్టలతో బెట్టింగ్ ఆటలు
పెళ్లి సమయంలో రూ. 6 లక్షల కట్నం ఇచ్చామని అయినా అదనపు కట్నం కోసం వేధించారని తెలిపారు. మృతురాలి తల్లి బబితా దేవి మాట్లాడుతూ, అల్లుడు అజయ్ నా కూతురుని ఆత్మహత్యకు ప్రేరేపించాడని.. వేధింపులు భరించలేకనే మౌసమ్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజావార్తలు
-
MLA Ramakrishna Reddy: ప్రతి పౌరుడు పొదుపు చర్యలు పాటించాలి!
-
RAPO 23 : దర్శకుడుగా హీరో రామ్.. రేపు అధికారిక ప్రకటన.!
-
Tata Altroz iCNG AMT: టాటా ఆల్ట్రోజ్ iCNG AMT విడుదల.. సేఫ్ & స్మార్ట్ CNG అటోమేటిక్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
Karuppu : కరుప్పు రిలీజ్ కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!