New York City: ఫలించిన హిందూ సంఘాల ఉద్యమం.. అమెరికాలో దీపావళి రోజున పాఠశాలలు బంద్..
- అమెరికాలోని వైట్హౌస్లో ఏటా దీపావళి వేడుకలు
- తాజా న్యూయార్క్ మేయర్ కీలక నిర్ణయం
- దీపావళి సందర్భంగా పాఠశాలలకు సెలవు
- ఈ అంశాన్ని వెల్లడించిన డిప్యూటీ కమిషనర్ దిలీప్
అమెరికాలోని వైట్హౌస్లో ఏటా దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. బరాక్ ఒబామా, ట్రంప్ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బిడెన్ వరకు అందరూ దివాళి వేడుకలను నిర్వహిస్తున్నారు. అయితే దీపావళి రోజున న్యూయార్క్లోని పాఠశాలలకు సెలవు ఇవ్వడం ఇదే మొదటి సారి. న్యూయార్క్ మేయర్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్న దిలీప్ చౌహాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఏడాది దీపావళికి ప్రత్యేకత ఉందన్నారు. చరిత్రలో తొలిసారిగా దీపావళి సందర్భంగా న్యూయార్క్లోని పాఠశాలలను మూసివేయనున్నట్లు ప్రకటించారు. నవంబర్ 1వ తేదీ శుక్రవారం పాఠశాలలకు దీపావళి సెలవు ఉంటుంది.
Also Read
- Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
- Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
- PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
మొత్తం 11 లక్షల మంది విద్యార్థులు చదువుకునే న్యూయార్క్లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అంత సులభం కాదని చౌహాన్ అన్నారు. దీనిపై కొన్నేళ్ల క్రితమే పలువురు హిందూ సంఘాల నేతలు ఉద్యమించారని గుర్తు చేశారు. ఇప్పుడు దీనిని న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఆమోదించారని తెలిపారు. హిందూ సమాజానికి ఇది చాలా ముఖ్యమైన నిర్ణయమని దిలీప్ చౌహాన్ అన్నారు. ఇప్పటి వరకు విద్యార్థులు దీపావళి జరుపుకోవాలా లేక పాఠశాలకు వెళ్లాలా అనేది ఎంచుకోవాల్సి వచ్చేదని ఆయన చెప్పారు. దీపావళి రోజున సెలవు లాంటి పెద్ద నిర్ణయం తీసుకున్నందుకు మేయర్ ఆడమ్స్కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని తెలిపారు.
READ MORE:MP Raghunandan Rao: బీఆర్ఎస్ స్థానంలోకి బీజేపీ పోదు.. ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!