Retirement Age : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రిటైర్ మెంట్ ఏజ్ రెండేళ్లు పెరిగింది.. వారికి మాత్రమే
Retirement Age : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. కేంద్రపాలిత ప్రాంత(UT) అడ్మినిస్ట్రేటర్ బన్వరీలాల్ పురోహిత్ చండీగఢ్లో వర్తించే సెంట్రల్ సర్వీస్ రూల్స్ను నోటీఫై చేశారు. ఈ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు రెండేళ్లు పెరిగింది. ఇంతకు ముందు అది 58ఏళ్లు ఉండగా ప్రస్తుత మార్పుతో 60 సంవత్సరాలు అవుతుంది. ఉపాధ్యాయులు నెలకు సుమారు రూ. 4000 వరకు ప్రయాణ భత్యం పొందుతారు. అంతే కాకుండా సీనియారిటీ ఉన్న ఉపాధ్యాయులను పాఠశాలలకు ఇప్పుడు డిప్యూటీ ప్రిన్సిపాల్ గా నియమిస్తారు. మహిళా ఉద్యోగులకు శిశు సంరక్షణ కోసం రెండేళ్లు సెలవు ఉంటుంది. 12వ తరగతి వరకు ఇద్దరు పిల్లల తల్లిదండ్రులకు విద్యా భత్యం లభిస్తుంది.
Read Also:T 20 Blast: తుఫాన్ వేగంతో శతక్కొట్టిన డొమెస్టిక్ వికెట్ కీపర్
Also Read
- KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
- Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
- GT VS PBKS: గుజరాత్ బౌలర్ల ధాటికి పంజాబ్ విలవిల.. తక్కువ స్కోర్కే పరిమితమైన PBKS..
- Rishab Pant: రిషబ్ పంత్ ఆట ముగిసిందా..? లక్నో కెప్టెన్ ఫామ్పై బౌలింగ్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..
ఈ నోటిఫికేషన్ UT ఉద్యోగుల పే స్కేల్, సర్వీస్ షరతులను కూడా మారుస్తుంది. సెంట్రల్ సర్వీస్ రూల్స్ ఆమోదించడంతో పదవీ విరమణ వయస్సు కూడా 2022 నుండి 58 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు పెరిగింది. సెంట్రల్ సర్వీస్ రూల్స్ అమల్లోకి రావడంతో ఉద్యోగుల వేతన స్కేలు ప్రస్తుతం పంజాబ్ ప్రభుత్వ ఉద్యోగులలోని ఆయా కేటగిరీలకు అనుగుణంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి. ఇప్పుడు ఇవి రాష్ట్రపతి సెంట్రల్ సివిల్ సర్వీసెస్లోని సంబంధిత సేవలకు సమానంగా ఉంటాయి. చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంత వ్యవహారాల్లో పనిచేస్తున్న ఆల్ ఇండియా సర్వీసెస్ సభ్యులు, పంజాబ్, హర్యానా హైకోర్టు ఉద్యోగులు, UT చండీగఢ్లో పూర్తి సమయం ఉద్యోగం చేయని వ్యక్తులు, ఆకస్మిక పరిస్థితుల నుండి చెల్లించే వ్యక్తులకు ఈ నియమాలు వర్తించవు. పంజాబ్లో ఆప్ ప్రభుత్వం ఏర్పడిన 14 రోజుల తర్వాత, చండీగఢ్లో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ సర్వీస్ రూల్ను అమలు చేస్తున్నట్లు హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. పంజాబ్లో దీన్ని తీవ్రంగా వ్యతిరేకించినా.. లోక్సభలో పంజాబ్కు చెందిన పలువురు ఎంపీలు నోటిఫికేషన్ జారీ చేయవద్దని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?
-
Instant Dosa : దోశ పిండి లేదా.? కేవలం నిమిషాల్లోనే అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ ఇలా..!
-
KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
-
Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
-
Ragi Teepi Kudumulu: అమ్మమ్మల కాలం నాటి టేస్టీ రెసిపీ.. హెల్తీ ‘రాగి తీపి కుడుములు’ ఇలా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!