Retirement Age : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రిటైర్ మెంట్ ఏజ్ రెండేళ్లు పెరిగింది.. వారికి మాత్రమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Retirement Age : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. కేంద్రపాలిత ప్రాంత(UT) అడ్మినిస్ట్రేటర్ బన్వరీలాల్ పురోహిత్ చండీగఢ్లో వర్తించే సెంట్రల్ సర్వీస్ రూల్స్ను నోటీఫై చేశారు. ఈ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు రెండేళ్లు పెరిగింది. ఇంతకు ముందు అది 58ఏళ్లు ఉండగా ప్రస్తుత మార్పుతో 60 సంవత్సరాలు అవుతుంది. ఉపాధ్యాయులు నెలకు సుమారు రూ. 4000 వరకు ప్రయాణ భత్యం పొందుతారు. అంతే కాకుండా సీనియారిటీ ఉన్న ఉపాధ్యాయులను పాఠశాలలకు ఇప్పుడు డిప్యూటీ ప్రిన్సిపాల్ గా నియమిస్తారు. మహిళా ఉద్యోగులకు శిశు సంరక్షణ కోసం రెండేళ్లు సెలవు ఉంటుంది. 12వ తరగతి వరకు ఇద్దరు పిల్లల తల్లిదండ్రులకు విద్యా భత్యం లభిస్తుంది.
Read Also:T 20 Blast: తుఫాన్ వేగంతో శతక్కొట్టిన డొమెస్టిక్ వికెట్ కీపర్
Also Read
- sonam wangchuk: "మాకు మంత్రి పదవులపై ఆశ లేదు".. విద్యా వ్యవస్థ లోపాలపై సోనామ్ వాంగ్చుక్ కీలక వ్యాఖ్యలు..
- Hanamkonda: న్యాయం చేయమంటే నరకం చూపించాడు.. మహిళపై నాలుగేళ్లుగా ఎస్ఐ అత్యాచారం!
- Shubman Gill: "డోంట్ వర్రీ".. రోహిత్ రనౌట్ వివాదంపై శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Pawan Kalyan: నేడు ఢిల్లీకి పవన్ కళ్యాణ్.. జనసేన జాతీయ విస్తరణ దిశగా కీలక అడుగు!
ఈ నోటిఫికేషన్ UT ఉద్యోగుల పే స్కేల్, సర్వీస్ షరతులను కూడా మారుస్తుంది. సెంట్రల్ సర్వీస్ రూల్స్ ఆమోదించడంతో పదవీ విరమణ వయస్సు కూడా 2022 నుండి 58 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు పెరిగింది. సెంట్రల్ సర్వీస్ రూల్స్ అమల్లోకి రావడంతో ఉద్యోగుల వేతన స్కేలు ప్రస్తుతం పంజాబ్ ప్రభుత్వ ఉద్యోగులలోని ఆయా కేటగిరీలకు అనుగుణంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి. ఇప్పుడు ఇవి రాష్ట్రపతి సెంట్రల్ సివిల్ సర్వీసెస్లోని సంబంధిత సేవలకు సమానంగా ఉంటాయి. చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంత వ్యవహారాల్లో పనిచేస్తున్న ఆల్ ఇండియా సర్వీసెస్ సభ్యులు, పంజాబ్, హర్యానా హైకోర్టు ఉద్యోగులు, UT చండీగఢ్లో పూర్తి సమయం ఉద్యోగం చేయని వ్యక్తులు, ఆకస్మిక పరిస్థితుల నుండి చెల్లించే వ్యక్తులకు ఈ నియమాలు వర్తించవు. పంజాబ్లో ఆప్ ప్రభుత్వం ఏర్పడిన 14 రోజుల తర్వాత, చండీగఢ్లో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ సర్వీస్ రూల్ను అమలు చేస్తున్నట్లు హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. పంజాబ్లో దీన్ని తీవ్రంగా వ్యతిరేకించినా.. లోక్సభలో పంజాబ్కు చెందిన పలువురు ఎంపీలు నోటిఫికేషన్ జారీ చేయవద్దని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Gautam Gambhir: అబ్బబ్బా ఏం షాట్ అది.. బిత్తరపోయిన గౌతమ్ గంభీర్.. వీడియో వైరల్!
-
Home Loan : హోమ్ లోన్ తీసుకుంటున్నారా ? ఈ పొరపాటును మాత్రం అస్సలు చేయకండి
-
sonam wangchuk: “మాకు మంత్రి పదవులపై ఆశ లేదు”.. విద్యా వ్యవస్థ లోపాలపై సోనామ్ వాంగ్చుక్ కీలక వ్యాఖ్యలు..
-
9000mAh Battery Smartphones 2026: 9000mAh బ్యాటరీతో 2026లో బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే.. పూర్తి జాబితా!
-
The Deverakonda Foundation : స్వగ్రామంలో 180 మంది విద్యార్థులకు స్కాలర్షిప్… విజయ్ దేవరకొండ గొప్ప మనసు
ట్రెండింగ్
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!