Nepal : నదిలో పడిన బస్సు.. ఏడుగురి మృతి, 30మందికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal : నేపాల్లోని బాగ్మతి ప్రావిన్స్లో బుధవారం తెల్లవారుజామున ప్రయాణీకుల బస్సు నదిలో పడిపోవడంతో ఒక మహిళతో సహా ఏడుగురు మరణించారు..మరో 30 మంది గాయపడ్డారు. ఘట్బేసి ప్రాంతంలో ఖాట్మండుకు వెళ్తున్న ప్యాసింజర్ బస్సు పై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో త్రిశూలి నదిలో పడిపోయింది. ధాడింగ్ జిల్లా పోలీసు కార్యాలయానికి చెందిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) గౌతమ్ కెసి ప్రకారం, ఈ ప్రమాదంలో ఒక మహిళతో సహా కనీసం ఏడుగురు మరణించారని ధృవీకరించారు. మరో 30 మంది ప్రయాణికులు ఈ ప్రమాదంలో గాయపడ్డారని తెలిపారు. ఈ వ్యక్తులను నేపాల్ పోలీసులు, సాయుధ పోలీసు దళం, నేపాల్ సైన్యంతో పాటు స్థానిక ప్రజలు రక్షించారు.
Read Also:Off The Record : T-Congress అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చిందా? లిస్ట్లో ఎవరున్నారు?
Also Read
- Lalchand Rajput: రోహిత్ మరో రెండేళ్లు హాయిగా ఆడగలడు.. ‘హిట్మ్యాన్’ కెరీర్పై తొలి కోచ్ రాజ్పుత్ ధీమా
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
- Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
గాయపడిన వారిని రక్షించామని, స్థానిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స చేసిన తర్వాత, తదుపరి చికిత్స కోసం ఖాట్మండుకు తీసుకెళ్లామని గౌతమ్ కెసి చెప్పారు. మృతులను ఇంకా గుర్తించలేదు. బస్సు డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేశారు. బస్సు నదిలో పడి ప్రయాణికులకు గాయాలవడాన్ని బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. సాయుధ పోలీసు బలగాలు, చిట్వాన్లోని కురింతర్లోని డిజాస్టర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ స్కూల్కు చెందిన బృందం కూడా రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నట్లు నివేదిక పేర్కొంది.
Read Also:Off The Record : TDPలో కాలు పెట్టిన రోజే Gummanur Jayaram కాకరేపుతున్నారా..?
తాజావార్తలు
-
Lalchand Rajput: రోహిత్ మరో రెండేళ్లు హాయిగా ఆడగలడు.. ‘హిట్మ్యాన్’ కెరీర్పై తొలి కోచ్ రాజ్పుత్ ధీమా
-
Yadhu Vamsi: ‘నా కొడుకు సాధించాడు’.. తండ్రి కలను నిజం చేసిన యదు వంశీ! వీడియో వైరల్
-
IND vs ENG 3rd ODI: రోహిత్-కోహ్లీ భవిష్యత్తుపై ప్రశ్న.. హ్యారీ బ్రూక్ సమాధానం ఇదే!
-
OPPO K14x 5G: ఒప్పో K14x 5G.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్!
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!