Piyush Goyal: త్వరలోనే జాతీయ ఈ-కామర్స్ పాలసీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
E-Commerce Policy: జాతీయ ఈ-కామర్స్ పాలసీ తుది దశకు చేరుకుందని.. దీన్ని త్వరలో విడుదల చేయబోతున్నామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పీయూష్ గోయల్ తెలిపారు. ఆగస్టులో ఈ పాలసీకి సంబంధించి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(DPIIT) ఈ-కామర్స్ సంస్థల ప్రతినిధులు, దేశీయ వ్యాపారుల సంఘంతో చర్చలు జరిపింది. అయితే, ఈ అంశం ప్రస్తుతం ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయిలో చివరి దశకు చేరుకుంది. దీన్ని త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. జాతీయ రిటైల్ వాణిజ్య విధానంపై కూడా డీపీఐఐటీ పని చేయనుందని పీయూష్ గోయల్ వెల్లడించారు.
Read Also: Prabhas Maruthi Movie Update : గెట్ రెడీ అబ్బాయిలూ.. డార్లింగ్ గా మారనున్న డైనోసర్
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
అయితే, మంత్రిత్వ శాఖ రెండు జాతీయ ఈ- కామర్స్ విధానాల ముసాయిదాను విడుదల చేసింది అని కేంద్ర పరిశ్రమల మంత్రిత్వశాఖ పీయూష్ గోయల్ తెలిపారు. 2019 డ్రాఫ్ట్ ఈ- కామర్స్ పర్యావరణ వ్యవస్థ యొక్క ఆరు విస్తృత రంగాలను కవర్ చేసింది. డేటా, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఈ-కామర్స్ మార్కెట్ ప్లేస్, రెగ్యులేటరీ సమస్యలు, దేశీయ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రమోషన్ లాంటి సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నాయి. ఎగుమతులతో పాటు ఈ-కామర్స్ ద్వారా ఎగుమతి ప్రమోషన్ వంటివి జాతీయ రిటైల్ ట్రేడ్ పాలసీపై కూడా డీపీఐఐటీ పని చేస్తోందని పీయూష్ గోయల్ చెప్పారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!