CM Mamta Banarjee: 87కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని మమత ప్రభుత్వానికి వెల్ఫేర్ కమిషన్ నోటీసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Mamta Banarjee: పశ్చిమ బెంగాల్లోని 87 కులాలను సెంట్రల్ బ్యాక్వర్డ్ క్లాసెస్(OBC) జాబితాలో చేర్చాలని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కార్యదర్శి, సాంస్కృతిక పరిశోధనా సంస్థ డైరెక్టర్లకు నోటీసు జారీ చేసింది. నవంబర్ 3 ఉదయం 11 గంటలకు కమిషన్ ముందు అన్ని పత్రాలతో సమన్లు పంపింది. కమిషన్ చైర్మన్ హన్సరాజ్ గంగారామ్ అహిర్ నవంబర్ 3న ఈ అంశంపై విచారణ జరుపనున్నారు. హిందూ మతం నుంచి ఇతర మతాల్లోకి మారిన వారి వంశపారంపర్య పత్రాలను రాష్ట్ర ప్రభుత్వం అందించలేకపోయిందని కమిషన్ చెబుతోంది.
Read Also:Gold Price Today: పండగల వేళ పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే?
Also Read
- Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బంగ్లాదేశ్కు చెందిన ముస్లింలు, రోహింగ్యాలను ఓబీసీ రిజర్వేషన్ జాబితాలో చేర్చిందని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అనేక ముస్లిం కులాలకు ఓబీసీ హోదా ఇవ్వడం వెనుక బుజ్జగింపు రాజకీయాలు ఉన్నాయని, అర్హులైన వారికి రిజర్వేషన్ కల్పించాలని, బుజ్జగింపు రాజకీయాల కోసం కాదని కమిషన్ చైర్మన్ హన్సరాజ్ అహిర్ బెంగాల్ పర్యటన తర్వాత అన్నారు. పశ్చిమ బెంగాల్లోని ఓబీసీల రాష్ట్ర జాబితాలో చేర్చబడిన 87 మంది ఓబీసీల గెజిటీర్, వంశవృక్షాన్ని అందుబాటులో ఉంచాలని నోటీసులో పేర్కొన్నారు. ఇది కాకుండా గతంలో హిందువులుగా ఉండి తర్వాత ముస్లింలుగా మారిన ఓబీసీల రాష్ట్ర జాబితాలో చేర్చబడిన ఓబీసీలందరి గెజిటీర్లు, వంశావళిని అందుబాటులో ఉంచాలి. ఫిబ్రవరి 2023లో కోల్కతాలో జరిగిన జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ సమీక్షా సమావేశంలో, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర జాబితాలో చేర్చబడిన 179 ఓబీసీ కులాలలో 118 ముస్లిం ఓబీసీ కులాలు మాత్రమే ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా అందించారు. అందులో 61 హిందూ ఓబీసీ కులాలు.
Read Also:Medigadda Barrage: కుంగిన మేడిగడ్డ లక్ష్మీబ్యారేజ్.. ఆందోళనలో స్థానికులు
తాజావార్తలు
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!