Exclusive : కుమార స్వామి కథతో నిర్మాతగా ప్రశాంత్ వర్మ సినిమా.. దర్శకుడు ఎవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుమారస్వామి (సుబ్రహ్మణ్యేశ్వర స్వామి) కథలకు ఇప్పుడు టాలీవుడ్లో విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ను సిద్ధం చేయగా, దర్శకుడు తిరుమల కిషోర్ కూడా ఇదే నేపథ్యంలో ఒక కథను రాసుకున్నారు. తాజాగా ఈ జాబితాలోకి ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ కూడా చేరిపోయారు.
Also Read
- Minister Kishan Reddy: 5 కోట్ల మందికి పైగా ఉపాధి.. చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న కానుక..
- Mumbai: సునేత్ర పవార్తో ప్రశాంత్ కిషోర్ భేటీ.. మహారాష్ట్రలో కొత్త ఊహాగానాలు
- Punjab Politics: పంజాబ్లో మళ్లీ బీజేపీ-అకాలీదళ్ పొత్తు..? ప్రధానితో సుఖ్బీర్ భేటీ..
- Pakistan: ఉద్రిక్తతల వేళ గల్ఫ్ దేశాలతో పాకిస్థాన్ కొత్త కూటమి.. దేనికి సంకేతం!
Also Read : Bollywood Cinema : 15 ఏళ్ల క్రితం విడిపోయిన హీరో అండ్ డైరెక్టర్ కాంబో.. మళ్లీ ఇన్నాళ్లకు
ప్రశాంత్ వర్మ ఇప్పటికే కుమారస్వామి నేపథ్యంలో ఒక అద్భుతమైన కథను సిద్ధం చేసి లాక్ చేసినట్లు సమాచారం. అయితే ఈ చిత్రానికి ఆయన దర్శకత్వం వహించకుండా కేవలం కథను అందించి నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును పట్టాలెక్కించే బాధ్యతను విలక్షణ నటుడు మరియు దర్శకుడు సముద్రఖనికి అప్పగించాలని ప్రశాంత్ వర్మ ప్లాన్ చేస్తున్నారు. భక్తి మరియు ఫాంటసీ అంశాలను కలపడంలో ప్రశాంత్ వర్మకు ఉన్న విజన్ సముద్రఖని మేకింగ్ స్టైల్ తోడైతే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనడంలో సందేహం లేదు. కుమారస్వామి కథల మీద టాలీవుడ్ దర్శకుల మధ్య ఇంత పోటీ నెలకొనడం ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. నటుడిగా ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన సముద్రఖని దర్శకుడిగా కూడా శంభో శివ శంభో, బ్రో సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కుమారస్వామి కథాంశం కావడం వల్ల ఈ సినిమాకు దక్షిణాదితో పాటు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి నటీనటులు మరియు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Minister Kishan Reddy: 5 కోట్ల మందికి పైగా ఉపాధి.. చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న కానుక..
-
Mumbai: సునేత్ర పవార్తో ప్రశాంత్ కిషోర్ భేటీ.. మహారాష్ట్రలో కొత్త ఊహాగానాలు
-
Harish Rao : మిషన్ భగీరథకు 10 ఏళ్లు.. హరీశ్ రావు సంబరం..
-
Punjab Politics: పంజాబ్లో మళ్లీ బీజేపీ-అకాలీదళ్ పొత్తు..? ప్రధానితో సుఖ్బీర్ భేటీ..
-
Pakistan: ఉద్రిక్తతల వేళ గల్ఫ్ దేశాలతో పాకిస్థాన్ కొత్త కూటమి.. దేనికి సంకేతం!
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!