Bihar : లక్షల్లో గిప్ట్ ఇచ్చిన లవర్ బాయ్.. చేతికి చిక్కగానే చెక్కేసిన ప్రియురాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar : బీహార్లోని ముజఫర్పూర్లో ఓ వింత ప్రేమకథ వెలుగులోకి వచ్చింది. ఈ కథ విని సామాన్యులే కాదు, పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఇక్కడ ఓ యువకుడు తన ప్రియురాలికి లగ్జరీ కారు, ఐఫోన్ వంటి ఖరీదైన బహుమతులు ఇచ్చాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బహుమతి అందుకొని ఉద్యోగంలో చేరిన ప్రియురాలు ఇప్పుడు యువకుడి ఫోన్ కూడా ఎత్తడం లేదు. యువకుడి నంబర్ను అతని స్నేహితురాలు బ్లాక్ లిస్టులో పెట్టింది. ఇప్పుడు ప్రేమికుడు న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు. అతను తన లవర్ కు నిరంతరం కాల్ చేస్తున్నానని, అయితే తన గర్ల్ ఫ్రెండ్ మాత్రం రిఫ్లై ఇవ్వడం లేదని వాపోయాడు. ప్రియురాలి వ్యవహారంతో కలత చెందిన ప్రేమికుడు పోలీసులను ఆశ్రయించాడు. తన గర్ల్ఫ్రెండ్ను కలవడానికి సహాయం చేయమని పోలీసులను అభ్యర్థిస్తున్నాడు.
Read Also:Medaram Jathara: మేడారంలో గవర్నర్.. వనదేవతలను దర్శించుకున్న తమిళిసై
Also Read
- Rohit Sharma: పద్మశ్రీ అవార్డు అందుకున్న రోహిత్ శర్మ.. 19 ఏళ్ల క్రితం ఇదే రోజున ఏం జరిగిందో తెలుసా..
- Putin: పుతిన్ సంచలన నిర్ణయం.. ఉక్రెయిన్తో శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటన
- T20 World Cup: 'కూతురి కల కోసం నగలు అమ్మిన తల్లి'.. భావోద్వేగానికి గురైన ఇండియన్ ప్లేయర్..
- Israel: అమెరికాపై ఆధారపడొద్దు.. ఇజ్రాయిల్ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
ఈ అద్భుతమైన వింత ప్రేమ కథ ప్రస్తుతం ముజఫర్పూర్లో చర్చనీయాంశమైంది. ఈ షాకింగ్ కేసు జిల్లాలోని ముసహరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ప్రియుడు ముసహరి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామం కాగా, ప్రియురాలు సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నివాసి. ప్రియురాలిపై పోలీసులకు ఇచ్చిన దరఖాస్తులో యువకుడు తన ప్రియురాలికి ఇచ్చిన కారు, ఐఫోన్, ఇతర వస్తువులకు ఇప్పటికీ ఈఎంఐ చెల్లిస్తున్నట్లు తెలిపాడు. యువకుడు బీఈడీ కళాశాలలో అకౌంట్స్ విభాగంలో పనిచేస్తున్నాడు. అతడి గర్ల్ ఫ్రెండ్ పాట్నాలోని హెల్త్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్పై పనిచేస్తుండగా.. నాలుగేళ్ల క్రితం ఇద్దరూ కలిసి బీఈడీ చదివేవారని బాధిత యువకుడు తెలిపాడు. ఈ సమయంలో వారిద్దరూ స్నేహితులుగా మారారు. గంటల తరబడి మాట్లాడుకోవడం ప్రారంభించారు. దీని తర్వాత యువతి యువకుడిని ఏది అడిగినా కొని ఇచ్చేవాడు.
Read Also:Bhimaa Movie: గోపీచంద్ ‘భీమా’ ట్రైలర్ రిలీజ్కు ముహూర్తం ఖరారు!
కొన్ని నెలల క్రితం తాను ఈఎంఐపై ఐఫోన్, ఖరీదైన కారు కొని ప్రియురాలికి ఇచ్చానని యువకుడు చెప్పాడు. ప్రియురాలికి గిఫ్ట్ ఇచ్చినందుకు రూ.20 లక్షలు అప్పు అయిందని యువకుడు చెప్పాడు. అతను ప్రతి నెలా దాని EMI చెల్లిస్తున్నాడు. ఇక్కడ అతని స్నేహితురాలు తనను బ్లాక్ మెయిలింగ్ కేసులో ఇరికిస్తానని బెదిరిస్తోంది. ఈ విషయమై కాజీమహమ్మద్పూర్ పోలీస్ స్టేషన్ పోలీసులు యువకుడిని ముషారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కోరారు.
తాజావార్తలు
-
Rohit Sharma: పద్మశ్రీ అవార్డు అందుకున్న రోహిత్ శర్మ.. 19 ఏళ్ల క్రితం ఇదే రోజున ఏం జరిగిందో తెలుసా..
-
TIMS Jobs : టిమ్స్ సనత్నగర్లో భారీ ఉద్యోగాల భర్తీ.. 3 నోటిఫికేషన్లు విడుదల
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!
-
Putin: పుతిన్ సంచలన నిర్ణయం.. ఉక్రెయిన్తో శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటన
-
Bubble Gum: మనం సరదాగా నమిలే బబుల్ గమ్ ఎప్పుడు, ఎలా పుట్టిందో తెలుసా?
ట్రెండింగ్
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?