TS BJP: జగిత్యాలలో భోగ శ్రావణికి సహకరించేది లేదన్న ముదుగంటి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో బీజేపీ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. అయితే, తాజాగా జగిత్యాలలో బీజేపీ నేతల తీరు కలకలం రేపుతుంది. ముఖ్య కార్యకర్తలతో ఓ ఫంక్షన్ హాల్ లో బీజేపీ ముఖ్య నేత ముదుగంటి రవీందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. జగిత్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ రాకపోవడంతో ఆయన అలిగారు. దీంతో మీడియా సమావేశంలో ముదుగంటి రవీందర్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి భోగ శ్రావణికి సహకరించేది లేదంటు ఆయన తేల్చి చెప్పారు. బీజేపీ అభ్యర్థికి టికెట్ ఇచ్చింది కేవలం ఒక నాయకున్ని గెలిపించడానికి అంటూ ముదుగంటి రవీందర్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Shraddha Kapoor : మరో లగ్జరీ కారును కొన్న శ్రద్దా కపూర్..ఎన్ని కోట్లో తెలుసా?
Also Read
- TTD Hundi Income: శ్రీవారికి కాసుల వర్షం.. హుండీ ఆదాయం సరికొత్త రికార్డు.. మూడేళ్ల తర్వాత..!
- Notifications Cancelled: సంచలన నిర్ణయం తీసుకున్న జార్ఖండ్ ప్రభుత్వం.. 44 నియామక పరీక్షలు రద్దు..
- 9,100mAh బ్యాటరీ, 2K 144Hz డిస్ప్లే, Dimensity 9500Mతో iQOO Neo11 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- AP Assembly 2026: నేడు మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు.. పలు కీలక అంశాలపై చర్చ!
కమలం పార్టీని వీడే యోచనలో బీజేపీ నియోజకవర్గ ముఖ్య నాయకుడు ముదుగంటి రవీందర్ రెడ్డి? ఉన్నారు అని జిల్లాలో కమలం శ్రేణులు అనుకుంటున్నారు. అయితే, అతి త్వరలో ఆధారాలతో కుట్రను బయటపెడుతా అని బీజేపీ ముఖ్యనేత ముదుగంటి రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానన్న ఆయన ప్రకటించారు. కార్యకర్తలకు నిరంతరం అండగా ఉంటానంటూ అభయం ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యకర్తలతో ఓ ఫంక్షన్ హాల్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.
Read Also: Israel Hamas War: 24 గంటల్లో 704 మంది.. ఇజ్రాయెల్ దాడుల్లో మరణించారన్న హమాస్
అయితే, తాజాగా బీజేపీ పార్టీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను బీజేపీ కార్యాలయానికి ఆయన పంపారు. ఏడాదిన్నర క్రితం వరకు తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కమలం పార్టీ ఎదిగిందన్నారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో బీజేపీ కొంత డీలా పడిందని ఆయన చెప్పుకొచ్చారు. నాడు బీజేపీలో చేరినా.. నేడు కాంగ్రెస్ లో చేరినా తన లక్ష్యం మాత్రం ఒక్కటేనని రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ కుటుంబ అవినీతి పాలనను అంతం చేయడమే తన ఉద్దేశ్యమన్నారు.
తాజావార్తలు
-
TTD Hundi Income: శ్రీవారికి కాసుల వర్షం.. హుండీ ఆదాయం సరికొత్త రికార్డు.. మూడేళ్ల తర్వాత..!
-
India All-Time Test XI: భారత్ ఆల్టైమ్ బెస్ట్ టెస్టు ఎలెవన్.. కెప్టెన్గా కింగ్.. ధోనీ, జడేజాలకు షాక్!
-
Kannada Stars : యశ్ పాన్ – ఇండియా రేంజ్ని అందుకోలేకపోతున్న కన్నడ స్టార్ హీరోలు
-
Notifications Cancelled: సంచలన నిర్ణయం తీసుకున్న జార్ఖండ్ ప్రభుత్వం.. 44 నియామక పరీక్షలు రద్దు..
-
9,100mAh బ్యాటరీ, 2K 144Hz డిస్ప్లే, Dimensity 9500Mతో iQOO Neo11 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
రిమూవబుల్ బ్యాటరీ, LTPO AMOLED డిస్ప్లే, ఐదేళ్ల వారంటీతో Fairphone Gen. 6+ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
10,000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, IP69 రేటింగ్తో iQOO Z11S వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!